CATEGORIES
Categories
ఫార్ములా ఎఫ్-3, ఎఫ్-4 రేస్లకు వచ్చే సందర్శకుల ప్రవేశద్వారాలు, పార్కింగ్ కేంద్రాల వివరాలు
నగరంలో ట్యాంక్బండ్ తీరాన ఆదివారం జరగనున్న ఫార్ములా ఎఫ్3, ఎఫ్4 రేస్లకు వచ్చే సందర్శకుల కోసం పోలీసు శా ఖ ప్రవేశ ద్వారాలను, వారి వాహనాల కోసం పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కాశీలో తమిళసంగమం ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో నెలరోజులపాటు జరిగే తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కనువిందు చేసిన కార్ల రేసింగ్
‘సాగర' తీరంలో సరికొత్త 'ఫార్ములా'.. పొల్గొన్న 6 బృందాలు, 12 కార్లు
విమానయాన సంస్థలన్నీ ఎయిరిండియాలోనే !
తమ ఆధ్వర్యం లోని అన్ని విమానయాన సంస్థల్ని ఎయిరిండియాతో కలిపే యోచనలో టాటా సన్స్ ఉన్నట్లు తెలిసింది.
ఆలయ ఆకారంలో ఉన్న బర్త్ డే కేక్ను కట్ చేసిన కమలానాథ్
ఆలయం ఆకారంలో ఉన్న బర్త్డే కేక్ను కట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ పై బిజెపి నేతలు విరుచుకు పడుతున్నారు.
విదేశీ కోచ్లవల్లే టి20లో వైఫల్యం
టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమిని ఆదేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
కివీస్తో టి20 ఓపెనర్లు వీరే
న్యూజిలాండ్ టి20 సిరీసక్కు భారతజట్టునుంచి సూర్యకు మార్యాదవ్ ఓపెనర్గా రానున్నాడు. ఇప్పటికే ఆగడ్డపై కాలుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్లో బిజీగా ఉంది.
పాతబస్తీలో సిమ్కార్డుల గోల్మాల్
పాతబస్తీలో సిం కార్డుల గోల్మాల్ను టాస్క్ఫర్స్ పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ఈ గోల్మాల్కు పాల్పడిన కేటు గాడితో పాటు అతని వద్ద అక్రమంగా వున్న 50 బిఎస్ఎన్ఎల్ సిం కార్డులను, మరో సెల్ఫోనన్ను జప్తు చేశారు.
ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు
రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే.
బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి
శాంతివనంలో పుష్పాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్ ప్రథమ ప్రధానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ
రైల్వేట్రాక్పై భారీపేలుడు
ఉగ్రమూకల పనేనని అనుమానం
ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి
అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ఎయిరోలో విషాదం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి రెండు విమా నాలు గాలిలో ఢీకొని ఆరుగురు మృతి చెందారు.
ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ
ఆగ్నేయా సియా దేశాల సదస్సుకు సంబంధించి విదేశాంగ మంత్రులందరితోను జరుగుతున్న సదస్సుకు హాజ రయిన భారత విదేశాంగమంత్రి ఎశంకర్ అమెరికా విదేశాం గమంత్రి ఆంటోని బ్లింకెన్తో భేటీ అయ్యారు.
భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో
ఉక్రెయిన్ డిమిట్రోకులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం భేటీ అయ్యారు. వీరిద్దరు ఇటీవల సంభవించిన పరిణామాలతోపాటు అణ్వాయుధ ఆందోళనలు, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి ముగింపుపలికే అవకాశాలపై చర్చించారు.
సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపించినా, మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్
ట్విటర్పై గందరగోళానికి తెరపడడం లేదు. ఎలాన్ మస్క్ ట్విటర్ యజమాని అయిన తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను ప్రకటించడం తెలిసిందే.
మా అమ్మమ్మే నాకు రోల్మెడల్
చిన్నతనం నుంచి తనకు తన బామ్మ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమే తనకు రోల్మెడల్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..
దౌత్య పాస్ పోర్టును జారీ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం
రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
సభ ఆమోదం, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం
నిజాం కళాశాల హాస్టల్ విషయంలో విద్యార్థులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగి స్తామని హెచ్చరించారు.
వసంత మండపంలో గోపూజ
పవిత్రమైన కార్తీకమాసంలో పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉన్న వసంతమండపంలో గురువారం గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది.
గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట
మానవ హక్కుల కార్యకర్త గౌతమ నవలఖకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. నవలఖకు నెల రోజులపాట గృహనిర్బంధంలో ఆదేశాలను 48 చేయాలని ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ ఉదయం విమానంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ ద్రౌపది ముర్ము గురువారం వాయుసేన ప్రత్యేక విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి రాష్ట్ర గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు
మాల్దీవుల్లో అగ్నిప్రమాదం
మాల్దీవుల రాజధాని మాలెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
మూడునెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో మూడునెలల కిందట అరెస్టు అయిన శివసేన నేత ఎంపి సంజయౌత్కు న్యాయస్థానం బెయిల్ మంజూరుచేసింది.
నేపాల్ని వణికించిన భూకంపం - ఆరుగురు మృతి
నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్లో బుధవారం తెల్లవారుజామున 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని కుదిపేసింది.
ఆ ముగ్గురిపై ఇక విచారణ
ఫాంహౌస్ కేసులో స్టే ఎత్తివేసిన హైకోర్టు రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్ను కస్టడీకి కోరనున్న పోలీసులు
మోరీ ఘటనపై గుజరాత్ హైకోర్టు విచారణ
గుజరాత్లోని మోర్బీలో జరిగిన తీగల వంతెన దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.
ప్రధాని సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో 551 జంటలు వివాహబం ధంతో ఒక్కటయ్యాయి.
సిబిఐ సాక్షిగా మారిన లిక్కర్ బిజినెస్ మాన్!
ఢిల్లీ మద్యంపాలసీ అవినీతి అవకతవలకు సంబం ధించిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి ఇపుడు ప్రభుత్వం తరపు సాక్షిగా మారారు.