CATEGORIES

ఫార్ములా ఎఫ్-3, ఎఫ్-4 రేస్లకు వచ్చే సందర్శకుల ప్రవేశద్వారాలు, పార్కింగ్ కేంద్రాల వివరాలు
Vaartha Telangana

ఫార్ములా ఎఫ్-3, ఎఫ్-4 రేస్లకు వచ్చే సందర్శకుల ప్రవేశద్వారాలు, పార్కింగ్ కేంద్రాల వివరాలు

నగరంలో ట్యాంక్బండ్ తీరాన ఆదివారం జరగనున్న ఫార్ములా ఎఫ్3, ఎఫ్4 రేస్లకు వచ్చే సందర్శకుల కోసం పోలీసు శా ఖ ప్రవేశ ద్వారాలను, వారి వాహనాల కోసం పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

time-read
1 min  |
November 20, 2022
కాశీలో తమిళసంగమం ప్రారంభించిన ప్రధాని మోడీ
Vaartha Telangana

కాశీలో తమిళసంగమం ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో నెలరోజులపాటు జరిగే తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

time-read
1 min  |
November 20, 2022
కనువిందు చేసిన కార్ల రేసింగ్
Vaartha Telangana

కనువిందు చేసిన కార్ల రేసింగ్

‘సాగర' తీరంలో సరికొత్త 'ఫార్ములా'.. పొల్గొన్న 6 బృందాలు, 12 కార్లు

time-read
2 mins  |
November 20, 2022
విమానయాన సంస్థలన్నీ ఎయిరిండియాలోనే !
Vaartha Telangana

విమానయాన సంస్థలన్నీ ఎయిరిండియాలోనే !

తమ ఆధ్వర్యం లోని అన్ని విమానయాన సంస్థల్ని ఎయిరిండియాతో కలిపే యోచనలో టాటా సన్స్ ఉన్నట్లు తెలిసింది.

time-read
1 min  |
November 19, 2022
ఆలయ ఆకారంలో ఉన్న బర్త్ డే కేక్ను కట్ చేసిన కమలానాథ్
Vaartha Telangana

ఆలయ ఆకారంలో ఉన్న బర్త్ డే కేక్ను కట్ చేసిన కమలానాథ్

ఆలయం ఆకారంలో ఉన్న బర్త్డే కేక్ను కట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ పై బిజెపి నేతలు విరుచుకు పడుతున్నారు.

time-read
1 min  |
November 18, 2022
విదేశీ కోచ్లవల్లే టి20లో వైఫల్యం
Vaartha Telangana

విదేశీ కోచ్లవల్లే టి20లో వైఫల్యం

టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమిని ఆదేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

time-read
1 min  |
November 17, 2022
కివీస్తో టి20 ఓపెనర్లు వీరే
Vaartha Telangana

కివీస్తో టి20 ఓపెనర్లు వీరే

న్యూజిలాండ్ టి20 సిరీసక్కు భారతజట్టునుంచి సూర్యకు మార్యాదవ్ ఓపెనర్గా రానున్నాడు. ఇప్పటికే ఆగడ్డపై కాలుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్లో బిజీగా ఉంది.

time-read
1 min  |
November 17, 2022
పాతబస్తీలో సిమ్కార్డుల గోల్మాల్
Vaartha Telangana

పాతబస్తీలో సిమ్కార్డుల గోల్మాల్

పాతబస్తీలో సిం కార్డుల గోల్మాల్ను టాస్క్ఫర్స్ పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ఈ గోల్మాల్కు పాల్పడిన కేటు గాడితో పాటు అతని వద్ద అక్రమంగా వున్న 50 బిఎస్ఎన్ఎల్ సిం కార్డులను, మరో సెల్ఫోనన్ను జప్తు చేశారు.

time-read
1 min  |
November 16, 2022
ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు
Vaartha Telangana

ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు

రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
November 15, 2022
బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి
Vaartha Telangana

బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి

శాంతివనంలో పుష్పాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్ ప్రథమ ప్రధానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

time-read
1 min  |
November 15, 2022
రైల్వేట్రాక్పై భారీపేలుడు
Vaartha Telangana

రైల్వేట్రాక్పై భారీపేలుడు

ఉగ్రమూకల పనేనని అనుమానం

time-read
1 min  |
November 15, 2022
ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి
Vaartha Telangana

ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి

అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ఎయిరోలో విషాదం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి రెండు విమా నాలు గాలిలో ఢీకొని ఆరుగురు మృతి చెందారు.

time-read
1 min  |
November 14, 2022
ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ
Vaartha Telangana

ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ

ఆగ్నేయా సియా దేశాల సదస్సుకు సంబంధించి విదేశాంగ మంత్రులందరితోను జరుగుతున్న సదస్సుకు హాజ రయిన భారత విదేశాంగమంత్రి ఎశంకర్ అమెరికా విదేశాం గమంత్రి ఆంటోని బ్లింకెన్తో భేటీ అయ్యారు.

time-read
1 min  |
November 14, 2022
భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో
Vaartha Telangana

భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో

ఉక్రెయిన్ డిమిట్రోకులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం భేటీ అయ్యారు. వీరిద్దరు ఇటీవల సంభవించిన పరిణామాలతోపాటు అణ్వాయుధ ఆందోళనలు, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి ముగింపుపలికే అవకాశాలపై చర్చించారు.

time-read
1 min  |
November 13, 2022
సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !
Vaartha Telangana

సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపించినా, మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

time-read
1 min  |
November 13, 2022
ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్
Vaartha Telangana

ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్

ట్విటర్పై గందరగోళానికి తెరపడడం లేదు. ఎలాన్ మస్క్ ట్విటర్ యజమాని అయిన తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను ప్రకటించడం తెలిసిందే.

time-read
1 min  |
November 13, 2022
మా అమ్మమ్మే నాకు రోల్మెడల్
Vaartha Telangana

మా అమ్మమ్మే నాకు రోల్మెడల్

చిన్నతనం నుంచి తనకు తన బామ్మ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమే తనకు రోల్మెడల్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

time-read
1 min  |
November 12, 2022
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..
Vaartha Telangana

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..

దౌత్య పాస్ పోర్టును జారీ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం

time-read
1 min  |
November 12, 2022
రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
Vaartha Telangana

రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు

సభ ఆమోదం, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి

time-read
1 min  |
November 12, 2022
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం
Vaartha Telangana

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం

నిజాం కళాశాల హాస్టల్ విషయంలో విద్యార్థులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగి స్తామని హెచ్చరించారు.

time-read
1 min  |
November 12, 2022
వసంత మండపంలో గోపూజ
Vaartha Telangana

వసంత మండపంలో గోపూజ

పవిత్రమైన కార్తీకమాసంలో పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉన్న వసంతమండపంలో గురువారం గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది.

time-read
1 min  |
November 11, 2022
గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట
Vaartha Telangana

గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట

మానవ హక్కుల కార్యకర్త గౌతమ నవలఖకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. నవలఖకు నెల రోజులపాట గృహనిర్బంధంలో ఆదేశాలను 48 చేయాలని ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

time-read
1 min  |
November 11, 2022
పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Vaartha Telangana

పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ ఉదయం విమానంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ ద్రౌపది ముర్ము గురువారం వాయుసేన ప్రత్యేక విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి రాష్ట్ర గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు

time-read
1 min  |
November 11, 2022
మాల్దీవుల్లో అగ్నిప్రమాదం
Vaartha Telangana

మాల్దీవుల్లో అగ్నిప్రమాదం

మాల్దీవుల రాజధాని మాలెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

time-read
1 min  |
November 11, 2022
మూడునెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్
Vaartha Telangana

మూడునెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో మూడునెలల కిందట అరెస్టు అయిన శివసేన నేత ఎంపి సంజయౌత్కు న్యాయస్థానం బెయిల్ మంజూరుచేసింది.

time-read
1 min  |
November 10, 2022
నేపాల్ని వణికించిన భూకంపం - ఆరుగురు మృతి
Vaartha Telangana

నేపాల్ని వణికించిన భూకంపం - ఆరుగురు మృతి

నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్లో బుధవారం తెల్లవారుజామున 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని కుదిపేసింది.

time-read
1 min  |
November 10, 2022
ఆ ముగ్గురిపై ఇక విచారణ
Vaartha Telangana

ఆ ముగ్గురిపై ఇక విచారణ

ఫాంహౌస్ కేసులో స్టే ఎత్తివేసిన హైకోర్టు రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్ను కస్టడీకి కోరనున్న పోలీసులు

time-read
2 mins  |
November 09, 2022
మోరీ ఘటనపై గుజరాత్ హైకోర్టు విచారణ
Vaartha Telangana

మోరీ ఘటనపై గుజరాత్ హైకోర్టు విచారణ

గుజరాత్లోని మోర్బీలో జరిగిన తీగల వంతెన దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.

time-read
1 min  |
November 08, 2022
ప్రధాని సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
Vaartha Telangana

ప్రధాని సమక్షంలో ఒక్కటైన 551 జంటలు

ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో 551 జంటలు వివాహబం ధంతో ఒక్కటయ్యాయి.

time-read
1 min  |
November 08, 2022
సిబిఐ సాక్షిగా మారిన లిక్కర్ బిజినెస్ మాన్!
Vaartha Telangana

సిబిఐ సాక్షిగా మారిన లిక్కర్ బిజినెస్ మాన్!

ఢిల్లీ మద్యంపాలసీ అవినీతి అవకతవలకు సంబం ధించిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి ఇపుడు ప్రభుత్వం తరపు సాక్షిగా మారారు.

time-read
1 min  |
November 08, 2022