CATEGORIES

కివీస్తో టి20 ఓపెనర్లు వీరే
Vaartha Telangana

కివీస్తో టి20 ఓపెనర్లు వీరే

న్యూజిలాండ్ టి20 సిరీసక్కు భారతజట్టునుంచి సూర్యకు మార్యాదవ్ ఓపెనర్గా రానున్నాడు. ఇప్పటికే ఆగడ్డపై కాలుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్లో బిజీగా ఉంది.

time-read
1 min  |
November 17, 2022
వైభవంగా తిరుచానూరు పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలు
Vaartha Telangana

వైభవంగా తిరుచానూరు పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలు

శేషా చలంలో సప్తగిరులైప కొలువైన కలియుగ ప్రత్య క్షదైవమ్ శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు జరిపించే తరహాలోనే, స్వామివారి దేవేరి తిరుచా నూరులో కొలువైన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి సిద్ధ మైంది. ఈ కార్తీకమాస బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.

time-read
1 min  |
November 16, 2022
పాతబస్తీలో సిమ్కార్డుల గోల్మాల్
Vaartha Telangana

పాతబస్తీలో సిమ్కార్డుల గోల్మాల్

పాతబస్తీలో సిం కార్డుల గోల్మాల్ను టాస్క్ఫర్స్ పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా ఈ గోల్మాల్కు పాల్పడిన కేటు గాడితో పాటు అతని వద్ద అక్రమంగా వున్న 50 బిఎస్ఎన్ఎల్ సిం కార్డులను, మరో సెల్ఫోనన్ను జప్తు చేశారు.

time-read
1 min  |
November 16, 2022
26.91 బిలియన్ డాలర్ల కు పెరిగిన వాణిజ్యలోటు
Vaartha Telangana

26.91 బిలియన్ డాలర్ల కు పెరిగిన వాణిజ్యలోటు

భారత వాణిజ్యలోటు అక్టోబరు నెలలో 26.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ భర్త ్వలా మాట్లాడుతూ గతనెలలో వాణిజ్యం మొత్తం దీపావళి, దసరా పండగసీజన్ కావడంతో ఫ్యాక్టరీ కార్మికులు సిబ్బంది మొత్తం ఇళ్లకు వెళ్లారని వివరించారు.

time-read
1 min  |
November 16, 2022
రష్యాపై ఐరాస తీర్మానం ఓటింగ్కు భారత్ దూరం !
Vaartha Telangana

రష్యాపై ఐరాస తీర్మానం ఓటింగ్కు భారత్ దూరం !

ఉక్రెయిన్ యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు రష్యా బాధ్యత వహించాలని, కీవ్కు జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

time-read
1 min  |
November 16, 2022
జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం
Vaartha Telangana

జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఈ సదస్సుకు వచ్చిన కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ కొవిడ్ బారిన పడ్డారు

time-read
1 min  |
November 16, 2022
సిరియా మిలిటరీ ఎయిర్ బేస్పై ఇజ్రాయెల్ దాడి!
Vaartha Telangana

సిరియా మిలిటరీ ఎయిర్ బేస్పై ఇజ్రాయెల్ దాడి!

సిరియాపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడికి పాల్పడింది. హామ్స్ ప్రావి న్స్ ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్పె క్షిపణులతో విరుచుకుపడింది.

time-read
1 min  |
November 15, 2022
బాయ్ ఫ్రెండ్ను పెళ్లాడిన ట్రంప్ కూతురు
Vaartha Telangana

బాయ్ ఫ్రెండ్ను పెళ్లాడిన ట్రంప్ కూతురు

దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

time-read
1 min  |
November 15, 2022
ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు
Vaartha Telangana

ఉరితీసేందుకు ఏడుసార్లు ఆదేశాలు

రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
November 15, 2022
బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి
Vaartha Telangana

బాలలనేస్తం చాచాజీకి ఘన నివాళి

శాంతివనంలో పుష్పాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్ ప్రథమ ప్రధానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

time-read
1 min  |
November 15, 2022
రైల్వేట్రాక్పై భారీపేలుడు
Vaartha Telangana

రైల్వేట్రాక్పై భారీపేలుడు

ఉగ్రమూకల పనేనని అనుమానం

time-read
1 min  |
November 15, 2022
గిన్నిస్ రికార్డుల్లోకి నిక్షిత నాట్యకళా డాన్స్ అకాడమీ
Vaartha Telangana

గిన్నిస్ రికార్డుల్లోకి నిక్షిత నాట్యకళా డాన్స్ అకాడమీ

పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ నిక్షిత కళాడాన్స్ అకాడమీ విద్యార్థులు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. క

time-read
1 min  |
November 14, 2022
భక్త జనసందోహం యాదాద్రి క్షేత్రం
Vaartha Telangana

భక్త జనసందోహం యాదాద్రి క్షేత్రం

సర్వదర్శనానికి ఐదు గంటలు వీఐపీ దర్శనానికి మూడు గంటల సమయం అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు

time-read
1 min  |
November 14, 2022
ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి
Vaartha Telangana

ఎయిరోలో విమానాలు ఢీకొని ఆరుగురి మృతి

అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన ఎయిరోలో విషాదం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి రెండు విమా నాలు గాలిలో ఢీకొని ఆరుగురు మృతి చెందారు.

time-read
1 min  |
November 14, 2022
ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ
Vaartha Telangana

ఉక్రెయిన్ వివాదంపై భారత్, అమెరికా విదేశాంగమంత్రుల భేటీ

ఆగ్నేయా సియా దేశాల సదస్సుకు సంబంధించి విదేశాంగ మంత్రులందరితోను జరుగుతున్న సదస్సుకు హాజ రయిన భారత విదేశాంగమంత్రి ఎశంకర్ అమెరికా విదేశాం గమంత్రి ఆంటోని బ్లింకెన్తో భేటీ అయ్యారు.

time-read
1 min  |
November 14, 2022
భారత శాస్త్రవేత్త వెంకీరామకృష్ణన్కు యుకె 'ఆర్డర్ ఆఫ్ మెరిట్' అవార్డు
Vaartha Telangana

భారత శాస్త్రవేత్త వెంకీరామకృష్ణన్కు యుకె 'ఆర్డర్ ఆఫ్ మెరిట్' అవార్డు

నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన యుకె శాస్త్రవేత్త వెంకీరామ కృష్ణను ఆ దేశ విశిష్ట సేవా పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్కు ఎంపిక చేశారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.

time-read
1 min  |
November 14, 2022
ఒక్కరోజులోనే హరించుకుపోయిన యువబిలియనీర్ సంపద విధిలేక దివాలా దరఖాస్తుచేసుకున్న 30 ఏళ్ల క్రిప్టో సిఇఒ
Vaartha Telangana

ఒక్కరోజులోనే హరించుకుపోయిన యువబిలియనీర్ సంపద విధిలేక దివాలా దరఖాస్తుచేసుకున్న 30 ఏళ్ల క్రిప్టో సిఇఒ

ఒకప్పుడు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో టాపర్గా ఉన్న యువ బిలియనీర్ ఆస్తులు ఒక్కరోజులోనే హరించుకుపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది

time-read
1 min  |
November 13, 2022
భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో
Vaartha Telangana

భారత్ - ఏసియన్ స్మారక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో

ఉక్రెయిన్ డిమిట్రోకులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ శనివారం భేటీ అయ్యారు. వీరిద్దరు ఇటీవల సంభవించిన పరిణామాలతోపాటు అణ్వాయుధ ఆందోళనలు, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి ముగింపుపలికే అవకాశాలపై చర్చించారు.

time-read
1 min  |
November 13, 2022
సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !
Vaartha Telangana

సిడ్నీ తీరంలో కలకలం..క్రూయిజ్ నౌకలో 800 కరోనా కేసులు !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపించినా, మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

time-read
1 min  |
November 13, 2022
ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్
Vaartha Telangana

ట్విట్టర్.. కనిపించని బ్లూటిక్

ట్విటర్పై గందరగోళానికి తెరపడడం లేదు. ఎలాన్ మస్క్ ట్విటర్ యజమాని అయిన తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను ప్రకటించడం తెలిసిందే.

time-read
1 min  |
November 13, 2022
చెన్నైలో వర్ష భీభత్సం - విద్యాసంస్థల మూసివేత
Vaartha Telangana

చెన్నైలో వర్ష భీభత్సం - విద్యాసంస్థల మూసివేత

బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

time-read
1 min  |
November 12, 2022
మా అమ్మమ్మే నాకు రోల్మెడల్
Vaartha Telangana

మా అమ్మమ్మే నాకు రోల్మెడల్

చిన్నతనం నుంచి తనకు తన బామ్మ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమే తనకు రోల్మెడల్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

time-read
1 min  |
November 12, 2022
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..
Vaartha Telangana

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి..

దౌత్య పాస్ పోర్టును జారీ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం

time-read
1 min  |
November 12, 2022
రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
Vaartha Telangana

రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు

సభ ఆమోదం, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి

time-read
1 min  |
November 12, 2022
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం
Vaartha Telangana

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కళాశాల విద్యార్థుల చర్చలు విఫలం

నిజాం కళాశాల హాస్టల్ విషయంలో విద్యార్థులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగి స్తామని హెచ్చరించారు.

time-read
1 min  |
November 12, 2022
వసంత మండపంలో గోపూజ
Vaartha Telangana

వసంత మండపంలో గోపూజ

పవిత్రమైన కార్తీకమాసంలో పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉన్న వసంతమండపంలో గురువారం గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది.

time-read
1 min  |
November 11, 2022
గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట
Vaartha Telangana

గౌతమ్ నవలఖకు సుప్రీంకోర్టులో ఊరట

మానవ హక్కుల కార్యకర్త గౌతమ నవలఖకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. నవలఖకు నెల రోజులపాట గృహనిర్బంధంలో ఆదేశాలను 48 చేయాలని ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

time-read
1 min  |
November 11, 2022
పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Vaartha Telangana

పూరీ జగన్నాథ దర్శనానికి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ ఉదయం విమానంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ ద్రౌపది ముర్ము గురువారం వాయుసేన ప్రత్యేక విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి రాష్ట్ర గవర్నర్ గణేశీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు

time-read
1 min  |
November 11, 2022
మస్క్ విదేశీ సంబంధాలపై అమెరికా డేగ కన్ను!
Vaartha Telangana

మస్క్ విదేశీ సంబంధాలపై అమెరికా డేగ కన్ను!

టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మసు ఇతర దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలపై డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

time-read
1 min  |
November 11, 2022
మాల్దీవుల్లో అగ్నిప్రమాదం
Vaartha Telangana

మాల్దీవుల్లో అగ్నిప్రమాదం

మాల్దీవుల రాజధాని మాలెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

time-read
1 min  |
November 11, 2022