Try GOLD - Free
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం..
Andhranadu
|October 08, 2025
- పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు - విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
-

- జనవరి 1 నాటికి రాష్ట్రాన్ని జీరో వేస్ట్ గమ్యానికి చేర్చడమే లక్ష్యం ·
-గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే.. మేం సంపద సృష్టించామని వెల్లడి
- పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం
- ప్రతి ఏటా స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటన
విజయవాడ - ఆంధ్రనాడు, అక్టోబర్ 7: రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారి శుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
This story is from the October 08, 2025 edition of Andhranadu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Andhranadu

Andhranadu
జాతీయ సహకార వర్క్ షాప్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి.- జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
1 min
October 08, 2025

Andhranadu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం
తిరుపతి ఒక్కరోజు పర్యటన నిమిత్తం నేటి మంగళవారం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం లభించింది.
1 min
October 08, 2025

Andhranadu
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం..
- పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు - విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
1 mins
October 08, 2025

Andhranadu
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం...
- రామ్మూర్తినాయుడుకు నివాళి - స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు కుటుంబం
1 min
October 08, 2025

Andhranadu
విజన్ 2047 కాదు...ముందు హాస్టళ్లు బాగుచేయండి
- కురుపాం ఘటన నేపథ్యంలో వైఎస్ షర్మిల విమర్శలు - సుదూర లక్ష్యాల కన్నా, హాస్టళ్ల తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు - 'స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027' ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ - రెండేళ్లలో వసతులు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక - కురుపాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేయాలని విజ్ఞప్తి
1 min
October 08, 2025

Andhranadu
సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం
- న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ - బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు - పునీత్ కుమార్
1 min
October 08, 2025

Andhranadu
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం
వాల్మీకి పునరుద్ధరణకు కాంగ్రెస్ పూర్తి మద్దతు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ - ఎస్ రెడ్డి సాహెబ్
1 min
October 08, 2025

Andhranadu
హిమాచల్ ఘోర ప్రమాదం..-
బస్సుపై విరిగిపడిన కొండచరియలు..18 మంది మృతి - హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రమాదం - ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు - కొనసాగుతున్న సహాయక చర్యలు
1 min
October 08, 2025

Andhranadu
దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లను ప్రత్యేక నిపుణులచే పునఃపరిశీలన
- హాస్పిటల్స్లో పునఃపరిశీలన కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి - శానిటేషన్, తాగునీరు, ఆహార వసతి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
1 min
October 08, 2025

Andhranadu
రీ సర్వే మూడో విడత పారదర్శకంగా నిర్వహించాలి.
- భూ సమస్యలు పరిష్కరించడంలో మండల సర్వేయర్, వీఆర్వో ప్రముఖ పాత్ర పోషించాలి.- ఈ 15 నెలల కాలంలో జిల్లాలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై సుమారు 63,063 వినతులు స్వీకరణ కలెక్టర్ సుమిత్ కుమార్ -
1 mins
October 08, 2025
Listen
Translate
Change font size