Prøve GULL - Gratis
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం..
Andhranadu
|October 08, 2025
- పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు - విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
-

- జనవరి 1 నాటికి రాష్ట్రాన్ని జీరో వేస్ట్ గమ్యానికి చేర్చడమే లక్ష్యం ·
-గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే.. మేం సంపద సృష్టించామని వెల్లడి
- పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం
- ప్రతి ఏటా స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటన
విజయవాడ - ఆంధ్రనాడు, అక్టోబర్ 7: రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారి శుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Denne historien er fra October 08, 2025-utgaven av Andhranadu.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Andhranadu

Andhranadu
జాతీయ సహకార వర్క్ షాప్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి.- జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
1 min
October 08, 2025

Andhranadu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం
తిరుపతి ఒక్కరోజు పర్యటన నిమిత్తం నేటి మంగళవారం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం లభించింది.
1 min
October 08, 2025

Andhranadu
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం..
- పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు - విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
1 mins
October 08, 2025

Andhranadu
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం...
- రామ్మూర్తినాయుడుకు నివాళి - స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు కుటుంబం
1 min
October 08, 2025

Andhranadu
విజన్ 2047 కాదు...ముందు హాస్టళ్లు బాగుచేయండి
- కురుపాం ఘటన నేపథ్యంలో వైఎస్ షర్మిల విమర్శలు - సుదూర లక్ష్యాల కన్నా, హాస్టళ్ల తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు - 'స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027' ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ - రెండేళ్లలో వసతులు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక - కురుపాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేయాలని విజ్ఞప్తి
1 min
October 08, 2025

Andhranadu
సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం
- న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ - బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు - పునీత్ కుమార్
1 min
October 08, 2025

Andhranadu
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం
వాల్మీకి పునరుద్ధరణకు కాంగ్రెస్ పూర్తి మద్దతు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ - ఎస్ రెడ్డి సాహెబ్
1 min
October 08, 2025

Andhranadu
హిమాచల్ ఘోర ప్రమాదం..-
బస్సుపై విరిగిపడిన కొండచరియలు..18 మంది మృతి - హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రమాదం - ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు - కొనసాగుతున్న సహాయక చర్యలు
1 min
October 08, 2025

Andhranadu
దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లను ప్రత్యేక నిపుణులచే పునఃపరిశీలన
- హాస్పిటల్స్లో పునఃపరిశీలన కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి - శానిటేషన్, తాగునీరు, ఆహార వసతి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
1 min
October 08, 2025

Andhranadu
రీ సర్వే మూడో విడత పారదర్శకంగా నిర్వహించాలి.
- భూ సమస్యలు పరిష్కరించడంలో మండల సర్వేయర్, వీఆర్వో ప్రముఖ పాత్ర పోషించాలి.- ఈ 15 నెలల కాలంలో జిల్లాలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై సుమారు 63,063 వినతులు స్వీకరణ కలెక్టర్ సుమిత్ కుమార్ -
1 mins
October 08, 2025
Listen
Translate
Change font size