Andhranadu - Apr 27, 2024Add to Favorites

Andhranadu - Apr 27, 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Andhranadu along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 4 Days
(OR)

Subscribe only to Andhranadu

Gift Andhranadu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Apr 27, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత

ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత

1 min

సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

- వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హితవు

సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

1 min

ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హైదరాబాదులోని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకు లైన బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో బ్రాహ్మణులతో సమావేశం కావడం జరిగింది.

ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం

1 min

అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం

- ఆర్.ఓ కార్యాలయం లోనికి కారులో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ

అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం

1 min

ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో పాపులేషన్ స్టడీస్ మరియు సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య చంద్రశేఖరయ్యా మరియు మహిళా అధ్యయన మరియు విస్తరణ కేంద్రం డైరెక్టర్ ఆచార్య సాయి సుజాత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ తిరుపతి వారి సౌజన్యంతో శ్రీనివాస ఆడిటో క్యాన్సర్ రియంలో సోమవారం మరియు హెచ్ పి వి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది

ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు

1 min

ఇండియా వేదికతో దేశ భవిష్యత్

ఎపిసిసి అధ్యక్షులు వైఎస్. షర్మిల

ఇండియా వేదికతో దేశ భవిష్యత్

1 min

బాలికలదే పైచేయి!

* ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. * ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు  * బాలుర ఉత్తీర్ణత: 84.32, బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం

బాలికలదే పైచేయి!

1 min

జగన్ అంటే...అహంకారం

- జగ్గంపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు

జగన్ అంటే...అహంకారం

3 mins

యువతకు ఉపాధి కల్పిస్తాం..!

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మన బిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.

యువతకు ఉపాధి కల్పిస్తాం..!

1 min

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

1 min

బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలి

- రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమా?

బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలి

1 min

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు

1 min

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

ఎర్రావారిపాలెం మండలంలో గ్రామ సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

1 min

'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

రాష్ట్రీయ సేవా సమితి ( రాస్), టాటా ట్రస్ట్ వారిచే, ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నేడు కొండమిట్టలో నిర్వహించడం ఈ శిబిరానికి స్పందన రావడం జరిగింది.

'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

1 min

వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో, మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి. కీర్తన డిమాండ్ చేశారు.

వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన

1 min

ఇదీ గాంధీపురం పంచాయితీ దీన గాధ..!

- ఏళ్ల తరబడి శుభ్రం చేయని కాలువలు - గంజాయి, రౌడీయిజంతో నిత్యం ఘర్షణలు

ఇదీ గాంధీపురం పంచాయితీ దీన గాధ..!

1 min

పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు

వరదయ్యపాలెం లోని గోవర్ధనపురంలో లోక ఫౌండేషన్, త్రే సోల్ ఆధ్వర్యంలో చైల్డ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్లు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వచించారు.

పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు

1 min

మే 7న తిరుపతి గంగమాంబ జాతర చాటింపు

శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ జాతర మే 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ ఆలయ కార్యదర్శి చలపతి వెల్లడించారు.

మే 7న తిరుపతి గంగమాంబ జాతర చాటింపు

1 min

జగన్ పై పోటి చేస్తున్న బీటెక్ రవికి తక్షణమే భద్రత పెంచాలి

- పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్న టీడీపీ నేత బీటెక్ రవి - రవికి ప్రాణహాని ఉందంటూ ఈసీకి కనకమేడల లేఖ - సీఐ అశోక్ రెడ్డిని బదిలీ చేయాలని విన్నపం

జగన్ పై పోటి చేస్తున్న బీటెక్ రవికి తక్షణమే భద్రత పెంచాలి

1 min

23 వేల టీచర్ పోస్టులేవీ?

- సిఎం జగన్కు ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్న

23 వేల టీచర్ పోస్టులేవీ?

1 min

పోలీసు స్టేషన్పై దాడి ఘటనలో ముగ్గురు వైసీపీ నేతలపై కేసు

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్ బ్యాంకు డైరెక్టర్పై చిలకలపూడి స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది.

పోలీసు స్టేషన్పై దాడి ఘటనలో ముగ్గురు వైసీపీ నేతలపై కేసు

1 min

సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్ రెడ్డి

తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు.

సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్ రెడ్డి

1 min

శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి సేవలో సుప్రీంకోర్టు జడ్జ్ సంజయ్ కరోల్

నాగలాపురం మండల పరిధిలోని సురటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంను సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు.

శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి సేవలో సుప్రీంకోర్టు జడ్జ్ సంజయ్ కరోల్

1 min

ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు స్పష్టం చేశారు.

ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

1 min

టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు

- టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు

1 min

మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

1 min

ఓటు హక్కుపై అవగాహన

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా

ఓటు హక్కుపై అవగాహన

1 min

నేటి నుండి 'నిజం గెలవాలి'

- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న కార్యక్రమం - చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

నేటి నుండి 'నిజం గెలవాలి'

1 min

ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం

- ప్రజలు కన్నెర్ర చేస్తే ఏపీ నుండి జగన్ లండన్ పారిపోతారు - తణుకులో ప్రజాగళం సభ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు - మరోసారి ముగ్గురం కలిశామని, ఎదురులేదని ధీమా తణుకు

ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం

3 mins

గ్రూప్-2 స్క్రీనింగ్ లో 92,950 మంది అర్హత

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.

గ్రూప్-2 స్క్రీనింగ్ లో 92,950 మంది అర్హత

1 min

Read all stories from Andhranadu

Andhranadu Newspaper Description:

PublisherAkshara Printers

CategoryNewspaper

LanguageTelugu

FrequencyDaily

News from andhrapradesh political and social updates

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All