This story is from the Apr 11, 2024 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Apr 11, 2024 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు
తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...
• ఏ వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టారో • ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డీలు చెప్పాలి • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు
అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
తంబళ్లపల్లి శాసనసభ స్థానానికి తాము సమర్పించిన నామినేషన్లు ఆమోదించినప్పటికి డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటలైనా ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు.
బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుణ్ణి 2తీను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
34 నామినేషన్లకు 12 ఆమోదం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
తంబళ్లపల్లి మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు కవిత మన్నికేరి శు క్రవారం పరిశీలించారు.