CATEGORIES
Categories
ప్రైవేటు బస్సు ట్యాంకర్ ఢీ
తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు మృతి
న్యాయ రాజధానితోనే రాయలసీమకు న్యాయం
'సీమ గర్జన'లో జెఎసి నేతల డిమాండ్ భారీగా హాజరైన అధికార పార్టీ నేతలు వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: మంత్రి బుగ్గన
సిఎం జగన్ హిట్ లిస్ట్ రెడీ
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మె ల్యేల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
ప్రజలకు 40 కోట్ల 'సంకల్ప సిద్ధి' టోపీ
బ్యూరో అత్యాశకు పోయి.. ఆశ దోశ అప్పడం.. వడ అన్న చందంగా సంకల్ప సిద్ది మోసం తయారైంది. మా వద్ద పెట్టుబడి పెట్టండి..
నేడు కర్నూలులో 'సీమ గర్జన'
శ్రీబాగ్ ఒప్పందం, పలు కమిటీల సిఫార్సుల అమలుకై ఐక్య ఉద్యమం రాయలసీమ జెఎసి నేతృత్వంలో చారిత్రక పోరాటం
రాజకీయాల్లో పరాజితుడనే
రాజకీయాల్లో పరాజిత నేతనని జెఎస్పీ నేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రపతి ముర్ము నేడు రాక
పోరంకిలో ఘనంగా పౌర సన్మానం భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
రేపు నేవీ డే
అద్భుతంగా రిహార్సల్స్ జనసంద్రమైన సాగర తీరం రానున్న రాష్ట్రపతి ముర్ము నగరంలో భారీ భద్రతా ఏర్పాటు
జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా చిత్రావతి రిజర్వాయర్
పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు రూ.5.60కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎం జగన్
చరమాంకానికి జాబిల్లి యాత్ర!
11న సముద్రంలోకి జారనున్న ఓరియన్
సున్నపురాయి గనిలో ఘోర ప్రమాదం ఏడుగురు దుర్మరణం
చత్తీస్గఢ్ ఘోర ప్రమాదంజరిగింది. బస్తర్ జిల్లాలోని ఓ గని కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పో యారు. గని ఒక్కసారిగా కూలిపోవడంతో అందులోనుంచి సున్నపురాయిని వెలికితీ స్తున్న ఏడుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాంతో ఊపిరి ఆడక చనిపోయారు.
నేటి నుండి విఐపి బ్రేక్ దర్శనం
కలియుగ ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామిని సాఫీగా, ప్రశాంతంగా ఆనందనిలయంలో కులశేఖరపడి వద్దనుంచి వీక్షిస్తున్న విఐపి బ్రేక్ దర్శనాల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పు నుండే చేసింది.
ప్రపంచ దేశాలకు భారత్ ప్రేరణ
నేడు జి-20 అధ్యక్ష బాధ్యతల స్వీకరణ పర్యావరణహిత పరిష్కారాలకు వేదిక క్రియాశీలకంగా భారత్ అజెండా
కరోనా వాక్సిన్తో మరణిస్తే మా బాధ్యత కాదు
కరోనా రక్షణ టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవ్వాల్టికి రాజధాని అమరావతే
ప్రభుత్వ సలహాదారు సజ్జల న్యాయపరమైన అంశాలకు అనుగుణంగా మూడు రాజధానుల బిల్లు తెస్తాం
'మార్గదర్శికి' నోటీసులిస్తున్నాం
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి రామకృష్ణ
జీవితాంతం సినీరంగలోనే ఉంటా: చిరంజీవి
ఇఫీ వేడుకల్లో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్న మెగాస్టార్
సిరిసిల్ల నేతన్నకు మోడీ ప్రశంస
మన్ కీ బాత్ ప్రస్తావన జి 20 లోగోను తయారు చేసి ప్రధానికి పంపిన హరిప్రసాద్
వైద్య రంగంలో సంస్కరణలు
• సేవల్లో అలసత్వం కన్పించకూడదు • ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి స్థాయిలో నిఘా • ప్రతి ఆసుపత్రిలో సిసి కెమెరాల ఏర్పాటు: సిఎం జగన్
బాలివుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
వృద్ధతరం బాలివుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూసారు. చలనచిత్రాలతోపాటు పలు టివిసీరియళ్లలోకూడా గోఖలే నటించారు.
సైనికుల కుటుంబ సభ్యులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటా మంతి
రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు తీవ్రతరం చేసిన వేళ ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది
25 రోజులకు వందకోట్లు దాటిన వెంకన్న ఆదాయం
లియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల కానుకలు తాజాగా శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి అశేషసంఖ్యలో భక్తులు వస్తున్న నేపధ్యంలో, అందుకు రెట్టింపుగా మొక్కుబడుల రూపంలో హుండీ అనూహ్యంగా రికార్డుస్థాయిలో చేకూరుతోంది.
ఏదీ బ్రహ్మోత్సవ 'బహుమానం'!
నెలన్నర రోజులు దాటినా ఉలుకూపలుకు లేని టిటిడి ఉద్యోగులకు చెల్లింపులపై రకరకాల అపోహలు
భారత రాజ్యాంగం సజీవ పత్రం
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఎఎన్ులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
2024లోనూ మళ్లీ జగనే సిఎం
రాష్ట్రంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో గెలుపును సాధిస్తుందనే ఆత్మ విశ్వాసం తమకు ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేసారు.
26 జిల్లాలకు వైఎస్సార్సీ సారథులు
పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
కళాకారులకు ఇతోధిక ప్రోత్సాహం
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా జోనలాయి పోటీలు ప్రారంభం
ప్రధానికి తలూపేవారే ఎన్నికల చీఫ్?
ఫిర్యాదులు వస్తే ప్రధానిపై చర్యలు తీసుకోగలరా? ఇసి స్వతంత్ర వ్యవస్థగా ఉన్నదా? శేషన్ తరహా గోయల్ను ఎన్నికల కమిషనర్గా సిఇసిలు అవసరం గోయల్ను ఎన్నికల కమిషనర్ గా నియమించడంలో ఆంతర్యం ఏమిటి? నియామక ఫైళ్లు సమర్పించండి కొరడా ఝుళిపించిన ‘సుప్రీం’
జి20 సన్నాహక సదస్సు: చంద్రబాబుకు ఆహ్వానం
భారత్లో వచ్చే ఏడాది నిర్వహిస్తున్న జీ-20 దేశాల కూటమి సమావేశ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తుంది
సత్యసాయి శతజయంతి యేడాదిపాటు సాగాలి
లక్షలాదిమందికి ప్రాణదాత.. శాంతిదూత 150 దేశాలలో సాయిసంస్థ సేవలు అమోఘం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి