CATEGORIES

ప్రధాని తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు
janamsakshi telugu daily

ప్రధాని తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు

ప్రధానమంత్రి నరేం ద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు.

time-read
1 min  |
June 26, 2022
దేవాలయాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత
janamsakshi telugu daily

దేవాలయాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత

జనంసాక్షి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో శ్రీ వాసవి శ్రీ సాయి శ్రీనివాస దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి సాయి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ ముగింపు అంగరంగ వైభవంగా, డప్పు చప్పుళ్ళు, కోలాటాల మధ్య జరిగిన రథోత్సవంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.

time-read
1 min  |
June 26, 2022
అమెరికాలో గన్ కంట్రోల్ బిల్లు
janamsakshi telugu daily

అమెరికాలో గన్ కంట్రోల్ బిల్లు

తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమెరికా సేనేట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం దక్కింది.

time-read
1 min  |
June 25, 2022
ఇది నిజమా.. ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలట!
janamsakshi telugu daily

ఇది నిజమా.. ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలట!

దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వా త దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతు న్నా యంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

time-read
1 min  |
June 25, 2022
42లక్షల మందిని టీకా రక్షించింది
janamsakshi telugu daily

42లక్షల మందిని టీకా రక్షించింది

యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహ మ్మారిని నిరోధించే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి

time-read
1 min  |
June 25, 2022
కోనసీమ ఇక..అంబేడ్కర్ జిల్లానే
janamsakshi telugu daily

కోనసీమ ఇక..అంబేడ్కర్ జిల్లానే

కోనసీమ జిల్లాను 'అం బేడ్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ ఎపి కేబినేట్ తీర్మానించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

time-read
1 min  |
June 25, 2022
పేదల పక్షాన పోరాడుతాం
janamsakshi telugu daily

పేదల పక్షాన పోరాడుతాం

దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

time-read
1 min  |
June 24, 2022
మహిళల జోలికొచ్చారో జాగ్రత్త!
janamsakshi telugu daily

మహిళల జోలికొచ్చారో జాగ్రత్త!

టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం: ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా

time-read
1 min  |
June 24, 2022
కశ్మీర్ను పాకిస్తాన్కు అప్పగించాలా?:
janamsakshi telugu daily

కశ్మీర్ను పాకిస్తాన్కు అప్పగించాలా?:

కశ్మీర్ను పాకిస్తాను అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి దారి తీసింది.

time-read
1 min  |
June 23, 2022
విమానంలో మంటలతో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్లు..
janamsakshi telugu daily

విమానంలో మంటలతో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్లు..

అమెరికాలోని విమానాశ్రయంలో మియామి అంతర్జాతీయ ఘోర ప్రమాదం తప్పింది.ఎయిర్ పోర్ట్ రన్ వేపై ఓ విమానానికి ప్రమాదం జరిగింది.

time-read
1 min  |
June 23, 2022
బాలఠాక్రే. విషపు విత్తనం నాటారు.. మహా పాలిటిక్స్పె దుమ్మురేపుతున్న కామెంట్లు
janamsakshi telugu daily

బాలఠాక్రే. విషపు విత్తనం నాటారు.. మహా పాలిటిక్స్పె దుమ్మురేపుతున్న కామెంట్లు

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద సంచలనం. నిన్న మొన్నటి వరకు బీజేపీతో తీవ్రంగా సతమతం అయి న..శివసేన అధినేత మహారాష్ట్రపులి.. బాల ఠాక్రే పెద్ద కుమారుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడు సొంత మనిషి.. సొంత సోదరుడిగా భావించిన ఏకనాథ్ షిండే కంట్లో నలుసుగా మారారు.

time-read
1 min  |
June 23, 2022
‘ఆపరేషన్ కమల'.. దేశానికి పట్టిన చీడ
janamsakshi telugu daily

‘ఆపరేషన్ కమల'.. దేశానికి పట్టిన చీడ

ఆపరేషన్ కమల' దేశానికి పట్టిన చీడ అని, ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఉద్ధవాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా ఖండించారు.

time-read
1 min  |
June 23, 2022
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో కీ.శే జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన
janamsakshi telugu daily

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో కీ.శే జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన

ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ 3 అనిఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి రామ్మోహన్ కొనియాడారు

time-read
1 min  |
22-06-22
వ్యవసాయంలో పాత పద్ధతులు అంతరించి ఆధునిక పద్ధతులు వస్తున్నాయి
janamsakshi telugu daily

వ్యవసాయంలో పాత పద్ధతులు అంతరించి ఆధునిక పద్ధతులు వస్తున్నాయి

తెలంగాణలో 92.5 శాతం భూమి రైతుల చేతిలో ఉంది: మంత్రి నిరంజన్రెడ్డి

time-read
1 min  |
22-06-22
బంగ్లాదేశ్లో భారీగా వరదలు
janamsakshi telugu daily

బంగ్లాదేశ్లో భారీగా వరదలు

బంగ్లాదేశ్లోని సిలైట్, సుమన్ గంజ్ ప్రాంతాల్లో గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 90 లక్షల మంది ఇళ్లల్లోకి నీరు చేరింది

time-read
1 min  |
22-06-22
నాలుగోసారి ఈడీ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ
janamsakshi telugu daily

నాలుగోసారి ఈడీ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ పత్రి కకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎ దుట విచారణకు హాజరయ్యారు.

time-read
1 min  |
June 21, 2022
మధ్యప్రదేశ్లో ఎదురుకాల్పులు..
janamsakshi telugu daily

మధ్యప్రదేశ్లో ఎదురుకాల్పులు..

మధ్యప్రదేశ్లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.

time-read
1 min  |
June 21, 2022
రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్న గోపాలకృష్ణ గాంధీ
janamsakshi telugu daily

రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్న గోపాలకృష్ణ గాంధీ

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది.

time-read
1 min  |
June 21, 2022
అగ్నివీరులను మా పార్టీ సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం
janamsakshi telugu daily

అగ్నివీరులను మా పార్టీ సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు చెందిన నేత ఒకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

time-read
1 min  |
June 20, 2022
ఈటలతో అమిత్ భేటి
janamsakshi telugu daily

ఈటలతో అమిత్ భేటి

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం గా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకె క్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణపై దృష్టిసారించారు.

time-read
1 min  |
June 20, 2022
ఏడాది చివరికి 20-25 నగరాల్లో 5జీ నెట్వర్క్
janamsakshi telugu daily

ఏడాది చివరికి 20-25 నగరాల్లో 5జీ నెట్వర్క్

ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

time-read
1 min  |
June 19, 2022
నేను రాష్ట్రపతి రేసులో లేను
janamsakshi telugu daily

నేను రాష్ట్రపతి రేసులో లేను

నా అవసరం కాశ్మీర్కు ఎంతగానో ఉంది: మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లా

time-read
1 min  |
June 19, 2022
అగ్నిపర్పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం
janamsakshi telugu daily

అగ్నిపర్పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం

సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు

time-read
1 min  |
June 19, 2022
కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి
janamsakshi telugu daily

కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై గురు వారం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉం డాలని, అవి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది.

time-read
1 min  |
June 17, 2022
శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ఆరోపణలపై మోదీ మౌనమేళా?
janamsakshi telugu daily

శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ఆరోపణలపై మోదీ మౌనమేళా?

ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామి కవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమే అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

time-read
1 min  |
June 17, 2022
ప్రసిద్ధ రచయితకు జీవిత ఖైదు.. భర్తను ఎలా చంపాలో వ్యాసి రాసి.. సంచలన నిర్ణయం
janamsakshi telugu daily

ప్రసిద్ధ రచయితకు జీవిత ఖైదు.. భర్తను ఎలా చంపాలో వ్యాసి రాసి.. సంచలన నిర్ణయం

ఎవరూ కూడా ఇప్పటి వరకు "భర్తను చంపడమెలా?" అని వ్యాసం అయితే.. రాసి ఉండరు.. ఒకవేళ రాసినా.. అందులో రాసుకున్న ప్రతి అక్షరాన్నీ వాస్తవంలో అమలు చేయరు

time-read
1 min  |
June 15, 2022
సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే
janamsakshi telugu daily

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే

సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని పరిగణిస్తామని వివాహంగానే సుప్రీం మంగళవారం పేర్కొంది.

time-read
1 min  |
June 15, 2022
అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్..
janamsakshi telugu daily

అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్..

గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా ప్రిలిమ్స్న అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

time-read
1 min  |
June 15, 2022
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
janamsakshi telugu daily

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవే శించాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.

time-read
1 min  |
June 14, 2022
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు
janamsakshi telugu daily

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు

రోనా ముప్పు ఇంకా తొలగిపో లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. కోవి డ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్రఆరోగ్యమంత్రులతో ఆయ న సమీక్ష నిర్వహించారు.

time-read
1 min  |
June 14, 2022