CATEGORIES
Categories
రిషబ్ పంత్పై నిషేధం..
ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
గ్రౌండ్లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని
మన భారతదేశం క్రికెట్ ను ఒక మతంగా భావిస్తారు.
భారత్ మార్కెట్లోకి టాటా ఏస్ ఈవీ 100 మినీ ట్రక్కు..
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోని ఈ-కార్గో మొబిలిటీ సెగ్మెంట్ లోకి టాటా ఏస్ ఈవీ 1000 మినీ ట్రక్కు ఆవిష్కరించింది.
ఓటు వేయండి వండర్ లా హైదరాబాద్ పార్క్ టిక్కెట్లపై 20% తగ్గింపు పొందండి
ఓటింగ్ ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించటంలో భాగంగా, భారతదేశంలోని అతి పెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అయిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తాము ఓటు వేసినట్లుగా ఎన్నికల అధికారులు వేసే సిరా గుర్తును చూపించే కస్టమర్లకు తమ హైదరాబాద్ పార్కి టిక్కెట్లపై 20% తగ్గింపును అందిస్తామని ప్రకటించింది.
దేశంలో మహిళా ఓటర్లదే పెద్ద సంఖ్య
ఓటింగ్ లోనూ వారే ముందంజ ప్రతి ఎన్నికల్లోనూ వారే కీలకం
స్టూడెంట్ ప్రాణం తీసిన సమ్మర్ క్యాంప్
• ఈతకెళ్లి చనిపోయిన సెకండ్ క్లాస్ విద్యార్థి.. • విషయం బయటికి రాకుండా యాజమాన్యం యత్నం..
జూన్ 4 తర్వాత విరోదులు పారిపోక తప్పదు
• దేశం కోసం బీజేపీ గెలవాల్సిందే • పౌరస్మృతి, 370 వ్యతిరేకులు ఎగిరిపోవాల్సిందే • గత పదేళ్లుగా అనేక రంగాల్లో విజయం సాధించాం
బీజేపీకి ఓటేస్తే వందేళ్లు వెనక్కి
• మోడీ వస్తే రాజ్యాంగం రద్దు.. రిజర్వేషన్లు ఔట్ • యూపీలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయా
జిల్లాలో 144 సెక్షన్ అమలు
ఈ నెల 13వ తేదీన న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సి ఆర్ పి సి 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక ప్రజల ఇబ్బందులు
-వేసవిలో ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే త్రాగునీరు పైప్ లైన్ ద్వంసం చేయడం సరికాదు
తుది అంకానికి ఎన్నికల రణం
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల రాకతో వేడెక్కిన వాతావరణం
చరిత్రలో నేడు
మే, 11 2024
పద్మవిభూషణుడు మన చిరంజీవి
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం.. అట్టహాసంగా పద్మ పురస్కారాలు.. చిరుకు పలువురు ప్రశంసలు
డబుల్ డిజిట్ పక్కా
రాహుల్ పిల్ల చేష్టలు.. మోడీ గ్యారెంటీల మధ్య పోటీ దేశంలో 400 సీట్లతో మోడీనే ప్రధాని రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ఉత్తదే
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర
రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం అందుకే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు కాంగ్రెస్ అందుకు వ్యతిరేకంగా పోరాడుతోంది
తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
భారీగా నగదు, నగలు, మద్యం పట్టివేత లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు స్వాధీనం
సునీతకు ఫుల్ సపోర్ట్
• ప్రచారంలో దూసుకుపోతున్న సునీత మహేందర్ రెడ్డి • కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన
ప్రాథమిక హక్కు కాదు
• కేజీవాలు మధ్యంతర బెయిల్ పై ఈడీ విముఖత.. నేడు బెయిల్పై ఉత్తర్వులు వెలువరించనున్న సుప్రీం
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడటం పక్కా!
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కే నా ఫస్ట్ ఛాయిస్..
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
చరిత్రలో నేడు
మే 10 2024
గిల్కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు
టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టులో స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
భారతదేశపు క్యూలెస్ట్, సెంచురీ క్యూ-జెల్ మ్యాట్రెస్ వారి తాజా టీవీసీ స్లీప్ క్యూల్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీకి శక్తినిస్తుంది
సన్ రైజర్స్ హైదరాబాద్ స్పాన్సర్గా, బ్రాండ్ ద్వారా తాజా టివిసి పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మార్కమ్, టి నటరాజన్ వంటి టీ-20 క్రికెట్ చిహ్నాలను కలిగి ఉంది.
సోలార్ పవర్ ప్లాంట్ స్థలం పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
అనంతగిరి మండలం పరిధిలోని శాంతి నగర్ లో రహ దారి పక్కన గల ప్రభుత్వ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు గల స్థలాన్ని సోమ వారం అడిషనల్ కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు.
నేడే టెన్త్ ఫలితాలు
ఉదయం 11గంటలకు ఫలితాలు పరీక్షలకు హాజరైన 5,08,385మంది విద్యార్థులు వివరాలు వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ..
పోటీలో 525 మంది
• ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ • 17 స్థానాలకు దరఖాస్తు చేస్తున్న 625 మంది
దగాపడ్డ జాతికోసం ఏకమౌతున్న నేతలు
• మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేసిన మొదటి కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి
పదేళ్లలో బీజేపీ దేశాన్ని భ్రష్టుపట్టించింది
ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ ప్రయత్నం
మిసెస్ ఇండియా తెలంగాణ 2024 పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
- పోస్టర్ లాంచ్... త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్
గౌరవ వేతనం అందచేసిన జిఎం పర్సనల్
సింగరేణి సేవా సమితి కార్పో రేట్ ఏరియా ఆధ్వర్యంలో వివిధ సింగరేణి కాలనీ సేవా సెంటర్లో నిర్వహిస్తున్న వృత్తి విద్యాకోర్స్ శిక్షణాధ్యాపకులకు సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జిఎం పర్సనల్ వెల్ఫేర్ & ఆర్సి కె. బసవయ్య గౌరవ వేతనం చెక్కులను అందచేశారు.