CATEGORIES
Categories
మళ్ళీ గ్యాస్ మంటలు
● మరోమారు మోడీ తరహా బాదుడు ● గ్యాస్ ధరను స్వల్పంగా పెంచిన కేంద్రం ● నగరంలో రూ. 1056కు పెరిగిన ధర
నిషేధం ఎత్తివేత
దేశీయంగా తగ్గనున్న వంటనూనెల ధరలు.. పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటన.. ఏప్రిల్ 18 నుంచి పామాయిల్పై బ్యాన్ ఉన్న వైనం..
నిజమైన శ్రీమంతుడు
రూ.11 కోట్ల ఆస్థిని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చేసిన మహోన్నతుడు
జలప్రళయం అసోంలో ఎడతెరిపిలేని వానలు
• భారీ వర్షాలతో 9మంది మృతి • ముంచెత్తిన వరదలతో ప్రజల అవస్థలు • నీట మునిగిన 1,089 గ్రామాలు • తెగిపోయిన కట్టలు, ధ్వంసమైన రోడ్లు • సహాయక చర్యల్లో ఆర్మీ, పారామిలిటరీ • వరద పరిస్థితులపై సీఎంతో అమిత్ షా ఆరా • రూ.1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం • కర్నాటక, కేరళలోనూ భారీ వర్షాలు
లాస్ట్ పంచ్ మనదే!
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్! థాయ్ల్యాండ్ క్రీడాకారిణిని మట్టి కరిపించిన హైదరాబాదీ స్వర్ణ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్
భాగ్యనగరానికి భారత ప్రధాని..?
• 26న హైదరాబాద్కు రానున్న మోడీ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి హాజరు..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించే అవకాశం.. బీజేపీ తెలంగాణ కీలక నేతలతో భేటీ అయ్యే ఛాన్స్.. మోడీ కి భారీ ఎత్తున స్వాగతం పలికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ
అసాధారణ అధికారాలకు తెరలేపిన సుప్రీంకోర్టు
• రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి పెరారివాలనన్ను విడుదల చేయాలని ఆదేశాలు • ఆర్టికల్ 142ను ప్రయోగించిన ధర్మాసనం • వెంటనే విడుదల చేయాలంటూ కేంద్రానికి ఆదేశం • రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య • మార్చి 9న బెయిల్ ఇచ్చిన ధర్మాసనం
ఆకాశం నుంచి నేల రాలిన లోహపు బంతులు
గుజరాత్లో వింత సంఘటన..పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు..ఈ నెల 12, 13 తేదీల్లో భూమిపై పడ్డ లోహపు బంతులు.. ఎవరికీ హాని కలగలేదన్న డిప్యూటీ ఎస్పీ.. చైనా రాకెట్ అంతర్భాగాలై ఉండొచ్చన్న అమెరికా ఖగోళ శాస్త్రవేత్త..
అంత దోపిడే..
ఇక్కడా కేసీఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది.. కాంగ్రెస్ 60 ఏళ్లలో రూ.69 వేల కోట్లే అప్పు చేస్తే.. ఏడేళ్లలో 5లక్షల కోట్లు అప్పులు చేసారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ అమలు.. మీట్ ది ప్రెస్లో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి వెల్లడి రామ ఒకరేషన్
6.8 లక్షల మందితో కాషాయ దళం
వేములవాడ నియోజకవర్గంలో రెండు బూత్ కమిటీల నియామకం పూర్తి.. ఒక్కో బూత్ కమిటీకి 20 మంది సభ్యుల నియామకం..వేములవాడ రేణుక ఎల్లమ్మ పట్నాలకు హాజరైన బండి సంజయ్
స్నేహపూర్వక సంబంధాలు..
• జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన • ఇరుదేశాల సంబంధాలపై చర్చలు • జమైకా ఫ్రెండీప్ గార్డెన్ ప్రారంభించిన కోవింద్.. • హోప్ బొటానికల్ గార్డెన్లో శ్రీగంధం మొక్క నాటిన భారత రాష్ట్రపతి.. నేటితో ముగియనున్న పర్యటన..
ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం
• ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేవంత్ రెడ్డి • కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. •పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి.. • 4 లక్షల మంది నష్టపోయే పరిస్థితి ఉంది..
ఘనంగా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
• పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీ.. • 5జీ రాకతో నెట్ బాటు అభివృద్ధిలో వేగం పెరుగుతుంది.. • ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల సహకారం.. • ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలి... • విప్లవాత్మక మార్పులకు 8 ఇది ఆరంభం - మోడీ..
క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ ఉక్కుపాదం..
• పాకిస్తాన్ కేంద్రంగా బెట్టింగ్ దందా.. • హైదరాబాద్లో నాలుగు చోట్ల దాడులు.. • పలువురిపై కేసులు నమోదు..
111జీవో ఎత్తివేయడంతో అనార్థాలు ఎన్నెన్నో..?
• అరుదైన వలస పక్షులు అంతమయ్యే ప్రమాదం.. • పక్షి ప్రేమికులకు మిగిలేది నిరాశే... • సుందర జలాశయాలు కనుమరుగు... • కాలుష్య కాసారంగా మారనున్న భాగ్యనగరం.. • సంచలన విషయాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాసులు..
స్నేహబంధం
భారత్ - నేపాల్ బంధం మానవాళికే ప్రయోజనకరం.. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఓ సమాధానం.. ఇరుదేశాల సంబంధాలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలి.. నేపాల్ పర్యటనలో ప్రధాని మోడీ ఆశాభావం
చల్లటి కబురు
అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు.. నెలాఖరులోగా కేరళను తాకనున్న వైనం.. జూన్ 8 నాటికి తెలంగాణలోకి..
జ్ఞానవాపి మసీదు ఆవరణలోని బావి సీజ్ చేయండి..
• బావిలో బయటపడ్డ పురాతన శివలింగం • రక్షణ బాధ్యతలు కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ తీసుకోవాలి • కోర్టు ఆదేశాలు పాటిస్తామన్న మసీదు సెక్రెటరిటి యాసిన్
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
• దేశాన్ని రెండువర్గాలుగా విభజిస్తున్న మోడీ • పేదల, ధనవంతుల మధ్య పెరుగుతున్న అంతరం • పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తుండ్రు • మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దారుణం • రాజస్థాన్ పర్యటనలో రాహుల్ విమర్శలు
అసోంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..!
రోడ్లు, వంతెనలు, కాలువలు ధ్వంసం.. 10321.44 హెక్టార్లలోని పంట నీటిపాలు.. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. పలు స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..రంగంలోకి సైన్యం, వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
• శ్రీలంకలో తగ్గని తీవ్ర నిరసనజ్వాలలు.. • లంక రాజకీయాల్లో కీలకమార్పులు
శభాస్ బండి..! కష్టపడి పనిచేస్తున్నారు..బండి సంజయ్ కి ప్రధాని మోడీ ఫోన్ కాల్
• ప్రజా సంగ్రామ యాత్రపై ప్రధాని మోడీ ఆరా • నడిచింది నేనయినా.. నడిపించింది మోడీయే • ప్రధాని ఫోన్ కాల్ తో కార్యకర్తల్లో నూతనోత్సాహం • బండి సమక్షంలో బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు • ఖమ్మం సాయిగణేష్ కుటుంబానికి బండి పరామర్శ • అమ్మమ్మకి ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేత
వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా..!
అధిష్టానం ఆదేశాల మేరకు బిప్లవ్ దేవ్ రాజీనామా.. 2018లో త్రిపుర సీఎంగా బిప్లవ్ ప్రమాణం.. నాలుగేళ్లుగా సజావుగానే పాలన సాగించిన వైనం
విష ప్రచారాలు చేయడం అయ్యా కొడుకులకు అలవాటే..
తెలంగాణలో నడుస్తోన్న కేసీఆర్ కుటుంబ పాలన ఏ ఒక్క హామీని నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్లు పేరుకుపోతున్నా.. కొత్త పింఛన్ల ఊసే లేదు బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందనతో వణుకుతున్న టీఆర్ఎస్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దు
• సాగర్కు జానారెడ్డి చేసిందేమీ లేదు • కనీసం ఫ్లోరైడ్ కూడా నిరోధించలేదు • ఎమ్మెల్యే భగత్ చేస్తున్న పనులు అనేకం • భగత్ కు మద్దతుగా నిలవాలి : కేటీఆర్
మహిళలకు స్విమ్మింగ్ కోచ్ లు గా మొగవారు..!
• ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ నిర్వాకం • మేయర్ మహిళే.. గేమ్ ఇన్స్పెక్టర్ మహిళే • మొగ కోట్లను నియమించడం ఏమిటి..? • చాలా ఇబ్బందిగా ఉందంటున్న మహిళలు గా • ఎలాంటి సమస్యలు లేవంటున్న గేమ్ ఇన్స్పెక్టర్ • నగర మేయర్ విజయలక్ష్మి ఒకసారి దృష్టిపెట్టాలి
బ్యాడ్మింటన్లో భారత్ సువర్ణాధ్యాయం
• థామస్ కపను సొంతం చేసుకున్న భారత్ • బ్యాడ్మింటన్లో సత్తా చాటిన క్రీడాకారులు • ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు
మెరుగైన సదుపాయాలు ఏర్పరచాలి
• వైద్య వృత్తి ప్రారంభించే వారికి నర్సులు తొలి గురువులు • ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై • విశిష్ట సేవలందించిన నర్సులకు అవార్డుల అందజేత • నర్సులు లేకపోతే క్లినిక్లు నడవవు : గవర్నర్..
జీవితాల కటకట
పన్నెండో తారీఖు వచ్చినా నో శాలరీ • అప్పుల్లో కూరుపోయిన రాష్ట్ర ప్రభుత్వం • జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు • ఇదేనా మనం కలగన్న బంగారు తెలంగాణ • ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే గ్రేట్ • కొంతమందికి విడతల వారిగా చెల్లింపులు
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖారరయ్యింది.ఆయన ఒకరోజు పర్యటనకు శనివారం హైదరాబాదు రానున్నారు.