CATEGORIES

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి శస్త్ర చికిత్స
Vaartha Telangana

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి శస్త్ర చికిత్స

రాష్ట్రపతి ద్రౌపది కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. నగరంలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆదివారం ఆమెకు కాటరాక్ట్ శస్త్రచికిత్సలు జరిగినట్లు రాష్ట్రపతిభవన్ ప్రతినిధులు తెలిపారు.

time-read
1 min  |
October 17, 2022
తైవాన్ను బలవంతంగానైనా మా దేశంలో కలిపేస్తాం
Vaartha Telangana

తైవాన్ను బలవంతంగానైనా మా దేశంలో కలిపేస్తాం

చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ స్పష్టీకరణ

time-read
1 min  |
October 17, 2022
విజిలెన్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు
Vaartha Telangana

విజిలెన్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు

పంజాబ్ మాజీ మంత్రి బిజెపినేత సుందర్ శామ్ అరోరాను రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అధికారులు అరెస్టుచేసారు.

time-read
1 min  |
October 17, 2022
కరోనా వ్యాక్సిన్ నిధులు 85% వెనక్కి
Vaartha Telangana

కరోనా వ్యాక్సిన్ నిధులు 85% వెనక్కి

ఆర్థిక శాఖకు అప్పగిస్తున్న ఆరోగ్యశాఖ రూ.4237 కోట్ల బడ్జెట్ నిధులు అప్పగింత

time-read
1 min  |
October 17, 2022
ఆకలి సూచీ నివేదికను తప్పు పట్టిన కేంద్రం
Vaartha Telangana

ఆకలి సూచీ నివేదికను తప్పు పట్టిన కేంద్రం

ప్రామాణికాలు పాటించలేదని మండిపాటు

time-read
1 min  |
October 17, 2022
అన్నాడిఎంకె ఫౌండేషన్డే ఒపిఎస్,ఇపిఎస్ వర్గాల పోటాపోటీ
Vaartha Telangana

అన్నాడిఎంకె ఫౌండేషన్డే ఒపిఎస్,ఇపిఎస్ వర్గాల పోటాపోటీ

అన్నా డిఎంకె 51వ వ్యవస్థాపక దినోత్స వంరోజున పార్టీ వైరివర్గాలు వేరువేరుగా వేడుకలు నిర్వహించాయి.ప్రధాన కార్యదర్శి మాజీ సిఎం పళనిసామి, మాజీ కోఆర్డినేటర్ ఒ పన్నీర్సెల్వం వర్గాల మధ్య పోటాపోటీ వేడుకలు నిర్వహించారు.

time-read
1 min  |
October 18, 2022
పన్నుకోత నిర్ణయాలను రద్దుచేసిన బ్రిటన్ ఆర్థికమంత్రి
Vaartha Telangana

పన్నుకోత నిర్ణయాలను రద్దుచేసిన బ్రిటన్ ఆర్థికమంత్రి

పార్లమెంటులో సుదీర్ఘ ప్రకటన చేసేందుకు కసరత్తులు

time-read
1 min  |
October 18, 2022
భారత్లో నాలుగురోజులపాటు ఇంటర్ పోల్ వార్షిక సమావేశాలు
Vaartha Telangana

భారత్లో నాలుగురోజులపాటు ఇంటర్ పోల్ వార్షిక సమావేశాలు

తొలిరోజు సర్వప్రతినిధుల సభలో ప్రధాని మోడీ ప్రసంగం

time-read
1 min  |
October 18, 2022
కోతుల పేరిట 32 ఎకరాల భూమి
Vaartha Telangana

కోతుల పేరిట 32 ఎకరాల భూమి

ఎక్కడైనా మనుషుల పేరిట, వివిధ సంస్థల పేరుమీద, ఆలయాల పేరుమీద భూములు రిజిస్ట్రేషన్ అయి ఉండడం ఎవరైనా చూసి ఉంటారు. కానీ జంతువుల పేరు మీద భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడా ఎవరూ చూసి ఉండరు. కానీ ఇది నిజం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓగ్రామంలో మనుషుల పేరు మీద కాకుండా కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంది.

time-read
1 min  |
October 18, 2022
గంగూలీని తొక్కేస్తున్నారు
Vaartha Telangana

గంగూలీని తొక్కేస్తున్నారు

మీరు జోక్యం చేసుకోండి మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి

time-read
1 min  |
October 18, 2022
సిట్టింగ్ ఎక్కువ మందికి ఈసారి నో గ్యారంటీ
Vaartha Telangana

సిట్టింగ్ ఎక్కువ మందికి ఈసారి నో గ్యారంటీ

హిమాచల్ ప్రదేశ్ అభ్యర్థుల జాబితాలపై కసరత్తులు షురూ

time-read
1 min  |
October 19, 2022
హిమాచల్,గుజరాత్ల తర్వాత జమ్ముకాశ్మీర్పై ఆప్ ఫోకస్
Vaartha Telangana

హిమాచల్,గుజరాత్ల తర్వాత జమ్ముకాశ్మీర్పై ఆప్ ఫోకస్

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే వ్యూహాలు

time-read
1 min  |
October 19, 2022
రాకెట్ ప్రయోగాలతో విరామం లేని ఇస్రో శాస్త్రవేత్తలు
Vaartha Telangana

రాకెట్ ప్రయోగాలతో విరామం లేని ఇస్రో శాస్త్రవేత్తలు

- షార్ లో క్షణం తీరిక లేని ఉద్యోగులు, అధికారులు - వరుస ప్రయోగాలతో పాటు అంతరిక్ష ప్రచారాలతోనూ బిజీ

time-read
1 min  |
October 19, 2022
జయలలిత మృతిపై శశికళను విచారించాల్సిందే
Vaartha Telangana

జయలలిత మృతిపై శశికళను విచారించాల్సిందే

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి గురించి ఆర్ముగస్వామి కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది.

time-read
1 min  |
October 19, 2022
ఛాన్సలర్ గవర్నర్ నియామకంపై తొమ్మిది మంది ట్రస్టీలు రాజీనామా
Vaartha Telangana

ఛాన్సలర్ గవర్నర్ నియామకంపై తొమ్మిది మంది ట్రస్టీలు రాజీనామా

గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను వమాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ ఛాన్సలర్గా నియమించడంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతేకాకుండా స్వయంప్రతిపత్తికలిగినీ వర్సిటీలో ఇపుడున్న తొమ్మిది మంది గాంధీట్రస్టీలు రాజీనామాచేసారు.

time-read
1 min  |
October 19, 2022
టివి నటి వైశాలి కేసులో..రాహుల్ నవలానీ అరెస్ట్
Vaartha Telangana

టివి నటి వైశాలి కేసులో..రాహుల్ నవలానీ అరెస్ట్

టివి నటి వైశాలీ ఠక్కర్(30) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ నవలానీని ఇండోర్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

time-read
1 min  |
October 22, 2022
అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష సక్సెస్!
Vaartha Telangana

అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష సక్సెస్!

ఖండాంతర క్షిపణి అగ్ని ప్రైమన్ను భారత రక్షణ, పరిశోధనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు

time-read
1 min  |
October 22, 2022
ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!
Vaartha Telangana

ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన విషయం విదితమే.

time-read
1 min  |
October 22, 2022
చైనా బౌద్ధ సన్యాసిని అరెస్ట్
Vaartha Telangana

చైనా బౌద్ధ సన్యాసిని అరెస్ట్

ఢిల్లీలో ఓ చైనా మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చైనా తరఫున ఆ భారత్లో గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

time-read
1 min  |
October 22, 2022
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మరో వేవక్కు దారితీయొచ్చు!
Vaartha Telangana

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మరో వేవక్కు దారితీయొచ్చు!

కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తోన్న సమయంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బిబి కలవరం పుట్టిస్తోంది.

time-read
1 min  |
October 22, 2022
నరమాంసం తిని 73 రోజులు బతికిన విమాన ప్రయాణికులు
Vaartha Telangana

నరమాంసం తిని 73 రోజులు బతికిన విమాన ప్రయాణికులు

50 ఏళ్లనాటి ఉరుగ్వే విమాన ప్రమాదంలో బతికి బైటపడిన తీరు

time-read
1 min  |
October 20, 2022
స్వరం మార్చిన బ్రిటన్ హోంశాఖ మంత్రి బ్రేవర్మన్
Vaartha Telangana

స్వరం మార్చిన బ్రిటన్ హోంశాఖ మంత్రి బ్రేవర్మన్

భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు బ్రిటన్ ఆతృతతో ఉందంటూ వ్యాఖ్యలు

time-read
1 min  |
October 20, 2022
స్వీడన్ కొత్త కేబినెట్లో అతి పిన్నవయసు మంత్రి
Vaartha Telangana

స్వీడన్ కొత్త కేబినెట్లో అతి పిన్నవయసు మంత్రి

అతిపిన్నవయసులోనే ఆదేశానికి ఒక యువతి మంత్రి అయింది.స్వీడన్లో కొలువు తీరిన కొత్తప్రభుత్వంలో రొమినా పూర్మోఖారీ అనే 26 ఏళ్ల యువతి నియమితులయ్యారు.

time-read
1 min  |
October 20, 2022
'గుర్తు'ల గందరగోళం
Vaartha Telangana

'గుర్తు'ల గందరగోళం

మునుగోడుపై నివేదిక కోరిన ఇసి నేడు హైకోర్టుకు వెళ్లనున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు బ్యాలట్ పేపర్లో రెండో స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసిన టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి

time-read
1 min  |
October 20, 2022
తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన టిఆర్ఎస్
Vaartha Telangana

తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన టిఆర్ఎస్

మునుగోడులో ఆర్ధిక మంత్రి హరీష్ రావు

time-read
1 min  |
October 20, 2022
చిట్టీ డబ్బులు ఎగ్గొట్టారని కుటుంబాన్ని చెట్టుకు కట్టేశారు!
Vaartha Telangana

చిట్టీ డబ్బులు ఎగ్గొట్టారని కుటుంబాన్ని చెట్టుకు కట్టేశారు!

చిట్టీలు నిర్వహించి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్ట డంతోపాటు, సొంత అవసరాల కోసం డబ్బులు వడ్డీకి తీసుకొని ఇవ్వకుండా ఊర వదలి పారిపోయి తిరిగి వచ్చిన శంకరయ్య కుటుంబాన్ని స్థానిక బస్తీ వాసులు శుక్రవారం చెట్టుకు కట్టేవేసిన ఘటన మండలం లోని సంజయ్ నగర్లో జరిగింది.

time-read
1 min  |
October 08, 2022
త్వరలోనే డిజిటల్ కరెన్సీ!
Vaartha Telangana

త్వరలోనే డిజిటల్ కరెన్సీ!

త్వరలోనే డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

time-read
1 min  |
October 08, 2022
బిఎస్పి అధినేత కాన్షీరామ్ ఆశయాలను నాశనం చేసిన మాయవతి
Vaartha Telangana

బిఎస్పి అధినేత కాన్షీరామ్ ఆశయాలను నాశనం చేసిన మాయవతి

బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షిరామ్ ఆశయాలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి మాయవతి నాశనం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ కురీల్ ఆరోపించారు.

time-read
1 min  |
October 09, 2022
భీం వర్ధంతి సభకు మంత్రి కెటిఆర్ రాక
Vaartha Telangana

భీం వర్ధంతి సభకు మంత్రి కెటిఆర్ రాక

జోడేఘాట్ను సందర్శించి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అదనపు కలెక్టర్

time-read
1 min  |
October 09, 2022
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా జూలూరు గౌరీశంకర్
Vaartha Telangana

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా జూలూరు గౌరీశంకర్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా లూరు గౌరీశంకర్ ఎన్నికయ్యారు.శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడుగా ఆయనను తిరిగి ఎన్నుకున్నారు

time-read
1 min  |
October 09, 2022