CATEGORIES

ప్రపంచంలో 63 కోట్లకు చేరువగా వైరస్ బాధితులు
Vaartha Telangana

ప్రపంచంలో 63 కోట్లకు చేరువగా వైరస్ బాధితులు

ప్రపంచదేశాల్లో కరోనాకేసులు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 62.90 కోట్లమందికి కరోనాసోకి 65.58 లక్షలమంది చనిపోయారు.

time-read
1 min  |
October 15, 2022
జ్ఞానవాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్కు అనుమతించబోమన్న వారణాసి కోర్టు
Vaartha Telangana

జ్ఞానవాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్కు అనుమతించబోమన్న వారణాసి కోర్టు

ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది.

time-read
1 min  |
October 15, 2022
అణుజలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
Vaartha Telangana

అణుజలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహాంత్ శుక్రవారం బంగాళాఖాతంనుంచే నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది.

time-read
1 min  |
October 15, 2022
కారుణ్య నియామకాలను చేపట్టాలి
Vaartha Telangana

కారుణ్య నియామకాలను చేపట్టాలి

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఎస్కు టిఎన్జిఒ వినతి

time-read
1 min  |
October 15, 2022
'మా'కు వ్యతిరేకంగా ధర్నాలు, మీడియాకెక్కితే సభ్యత్వం రద్దు
Vaartha Telangana

'మా'కు వ్యతిరేకంగా ధర్నాలు, మీడియాకెక్కితే సభ్యత్వం రద్దు

మూవీ ఆర్టిస్స్ అసోసి యేషన్ (మా)కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా, కార్యవర్గ సభ్యులు ఎవరైనా ధర్నాలు, ఆందోళనలు చేసినా, చివరకు మీడియాకు సమాచారం అందిం చినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని అధ్యక్షుడు మంచు విష్ణువర్ధన్ హెచ్చరించారు.

time-read
1 min  |
October 15, 2022
ఉగ్రవాదుల్ని పట్టించిన సైనిక జాగిలం మృతి
Vaartha Telangana

ఉగ్రవాదుల్ని పట్టించిన సైనిక జాగిలం మృతి

అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యానికి పట్టించిన జూమ్' ఇకలేదు. ఉగ్రదాడిలో రెండు తూటాలు తగలడంతో సైనిక ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయగా చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచింది.

time-read
1 min  |
October 14, 2022
టీమ్ థాకరే అభ్యర్థికి హైకోర్టు క్లియరెన్స్
Vaartha Telangana

టీమ్ థాకరే అభ్యర్థికి హైకోర్టు క్లియరెన్స్

ముంబయి ఉప ఎన్నికల్లో శివసేన థాకరే వర్గం పోటీచేసేందుకు మార్గం సులువయింది. నగర స్థానిక సంస్థలనుంచి పోటీచేసే అభ్యర్థి రాజీనామాను అనుమతించాలని బాంబే హైకోర్టు ఆదేశించడంతో శివసేన థాకరే అభ్యర్థి ఉప ఎన్నికలో పోటీకి మార్గం ఏర్పడింది.

time-read
1 min  |
October 14, 2022
జర్నలిస్టు ఆయూబ్ రాణాపై ఇడి ఛార్జిషీట్
Vaartha Telangana

జర్నలిస్టు ఆయూబ్ రాణాపై ఇడి ఛార్జిషీట్

ధాతృత్వం పేరుతో అక్రమంగా నిధులు సంపాదించిందన్న కేసులో జర్నలిస్టు రాణా అయ్యూబ్పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలుచేసింది.

time-read
1 min  |
October 14, 2022
అభ్యర్థుల పట్ల తారతమ్యం చూపుతున్నారు
Vaartha Telangana

అభ్యర్థుల పట్ల తారతమ్యం చూపుతున్నారు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కొందరు నాయకులు విషయంలో తారతమ్యత చూపుతున్నారని, లేవని శశిథరూర్ అవకాశాలు రాష్ట్రాల్లో కార్యకర్త అభ్యర్థుల పట్ల నాయకులు, వ్యవహరిస్తున్నతీరు సరిగ్గా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

time-read
1 min  |
October 14, 2022
టేకాఫ్ అయిన వెంటనే ఊడిపడిన విమానం టైరు
Vaartha Telangana

టేకాఫ్ అయిన వెంటనే ఊడిపడిన విమానం టైరు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే వందకిలోల బరువుండే విమానం టైరి ఊడి కిందపడిపోయింది. ఈ విమానంకు సంబంధించిన విడియో ఇపుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.

time-read
1 min  |
October 14, 2022
సైనిక శక్తితో సెమీకండక్టర్ సంస్థలను స్వాధీనం చేసుకోలేరు
Vaartha Telangana

సైనిక శక్తితో సెమీకండక్టర్ సంస్థలను స్వాధీనం చేసుకోలేరు

తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్ ఆర్థిక మంత్రి వాంగ్ మెయి హువా పేర్కొన్నారు. ఆమె అమెరికాలో పర్యటించారు.

time-read
1 min  |
October 13, 2022
విఐటి,ఎపి, ఐబిఎస్ గ్లోబల్ మధ్య అవగాహనా ఒప్పందం
Vaartha Telangana

విఐటి,ఎపి, ఐబిఎస్ గ్లోబల్ మధ్య అవగాహనా ఒప్పందం

విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు ఐబిఎస్ గ్లోబల్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.

time-read
1 min  |
October 13, 2022
మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారా?
Vaartha Telangana

మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారా?

త్రిపుర పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు

time-read
1 min  |
October 13, 2022
రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
Vaartha Telangana

రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%

భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 7.41శాతానికి పెరిగింది. గడచిన ఏప్రిలుంచి చూస్తే అత్యంత గరిష్టానికి చేరింది.

time-read
1 min  |
October 13, 2022
లక్ష్మణరేఖ మాకు ఎక్కడ ఉందో తెలుసు
Vaartha Telangana

లక్ష్మణరేఖ మాకు ఎక్కడ ఉందో తెలుసు

ప్రభుత్వ నిర్ణయాల సమీక్ష లక్ష్మణరేఖగురించి తమకు తెలుసునని అయితే విధాన ఈసమస్య కేవలం విద్యాపరమైన కసరత్తుగా మారిందా లేదా అనే నిర్ధారణకు రావాలంటే 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

time-read
1 min  |
October 13, 2022
పద్మావతిలో 729 గుండె శస్త్రచికిత్సలు
Vaartha Telangana

పద్మావతిలో 729 గుండె శస్త్రచికిత్సలు

ఎస్వీ ఆపన్న హృదయాలయం పథకం ఏర్పాటు

time-read
1 min  |
October 12, 2022
- వేర్పాటువాద నేత అల్తాఫ్ షా కన్నుమూత
Vaartha Telangana

- వేర్పాటువాద నేత అల్తాఫ్ షా కన్నుమూత

కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు

time-read
1 min  |
October 12, 2022
ఫేస్బుక్ మాతృసంస్థపై రష్యాలో నిషేధం
Vaartha Telangana

ఫేస్బుక్ మాతృసంస్థపై రష్యాలో నిషేధం

ఫేస్బుక్ మాతృసంస్థ మెటాను రష్యా ఉగ్రవాదులు, వేర్పాటువాదుల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.

time-read
1 min  |
October 12, 2022
ఆస్కార్ రేసులోని ‘ ఛెల్లో షో' బాలనటుడు రాహుల్ కోలీ కన్నుమూత
Vaartha Telangana

ఆస్కార్ రేసులోని ‘ ఛెల్లో షో' బాలనటుడు రాహుల్ కోలీ కన్నుమూత

కేన్సర్ వల్ల మరణం, 14 తర్వాత అంత్యక్రియలు

time-read
1 min  |
October 12, 2022
భారత్ పాక్ ల మధ్య విమాన, రైలు సర్వీసులు నిలిపివేత
Vaartha Telangana

భారత్ పాక్ ల మధ్య విమాన, రైలు సర్వీసులు నిలిపివేత

భారత పాకిస్థాన్ దేశాలమధ్య నిర్వహించిన విమానసర్వీసులు, రైలు సర్వీసులను నిలిపివేసామని, ఈ రెండు సర్వీసులను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీపరిశీలనలో లేదని పాకిస్థాన్ రైల్వే విమానయానశాఖ మంత్రి ఖ్వాజాసాద్ రఫీక్ వెల్లడించారు.

time-read
1 min  |
October 12, 2022
సైబర్ ఉగ్రవాద నేరంపై కంప్యూటర్ ఇంజినీరుకు జీవితఖైదు
Vaartha Telangana

సైబర్ ఉగ్రవాద నేరంపై కంప్యూటర్ ఇంజినీరుకు జీవితఖైదు

నగరంలోని ఒక తర్జాతీయ స్కూలులో విదేశీయులను చంపేందుకు కుట్రచేసినట్లు అభియోగాలు నమోదయిన కంప్యూటర్ | ఇంజనీర్కు యావజ్జీవఖైదు శిక్ష విధిస్తూ మంఉబయి సిటీ సివిల్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.

time-read
1 min  |
October 23, 2022
చివరి రోజుల్లో నరకయాతన!
Vaartha Telangana

చివరి రోజుల్లో నరకయాతన!

తమిళనాడు మాజీ సిఎం జయలలిత పరిస్థితిని వెల్లడించిన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదిక

time-read
1 min  |
October 23, 2022
పాత పింఛన్ ను పునరుద్ధరిస్తామన్న పంజాబ్ సర్కార్
Vaartha Telangana

పాత పింఛన్ ను పునరుద్ధరిస్తామన్న పంజాబ్ సర్కార్

దీపావళి సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్ పింఛన్ విధానం స్థానంలో పాత పింఛన్ పథకాన్ని(ఒపిఎస్) పునురుద్ధరిస్తా మని తెలిపారు.

time-read
1 min  |
October 23, 2022
ఐదు వారాల్లో పదవి నుంచి వైదొలగుతా..
Vaartha Telangana

ఐదు వారాల్లో పదవి నుంచి వైదొలగుతా..

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని జనరల్ కమర్ జావేద్ బజ్వా తెలిపారు. మరో ఐదువారాలపాటు మాత్రమే తాను పదవి లో కొనసాగుతానన్నారు.

time-read
1 min  |
October 23, 2022
నలుగురు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు
Vaartha Telangana

నలుగురు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు

రూ.10 లక్షల కొకైన్, ఎండిఎంఎ జప్తు

time-read
1 min  |
October 23, 2022
సర్వేలు ముందస్తు హెచ్చరికలా?
Vaartha Telangana

సర్వేలు ముందస్తు హెచ్చరికలా?

రెం డువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉంటుంది?

time-read
3 mins  |
October 11, 2022
బెయిల్ నిబంధనల సడలింపునకు నో
Vaartha Telangana

బెయిల్ నిబంధనల సడలింపునకు నో

బళ్లారిలో నెల రోజులుండేందుకు గాలి జనార్దన్రెడ్డికి అనుమతి : సుప్రీంకోర్టు

time-read
1 min  |
October 11, 2022
లక్షలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణం
Vaartha Telangana

లక్షలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణం

దెబ్బతిన్న చేలు.. నేలకొరిగిన వరి కంకులు నీటిలో నానుతున్న మిర్చి తడిసి నల్లగా మారుతున్న పత్తి  అన్నదాతకు ఈ సీజనులో మారోసారి కష్టకాలం

time-read
1 min  |
October 11, 2022
అదానీ చేతికి జై ప్రకాష్ సిమెంట్ !
Vaartha Telangana

అదానీ చేతికి జై ప్రకాష్ సిమెంట్ !

బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన ఆదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసినట్లు సమాచారం

time-read
1 min  |
October 11, 2022
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్- 'పుష్ప' క్లీన్ స్వీప్
Vaartha Telangana

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్- 'పుష్ప' క్లీన్ స్వీప్

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం 'పుష్ప'.. ఈచిత్రం పాండియా మూవీగా విడుదలై సంచలనం క్రియేట్ చేసింది.

time-read
1 min  |
October 11, 2022