CATEGORIES
మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు
ఐపిఎల్ - 17 సీజన్ అత్యుత్తమ గ్రౌండ్గా ఎంపిక రూ.50లక్షల నజరానా స్వీకరించిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు
అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం
కన్నులపండువగా అమెరికా తెలుగు సంఘం చతుర్థ మహాసభలు
'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'
గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ
ప్రకృతి వైపరీత్యాల సమ యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ప్రధాని మోడీ రాష్ట్రప్రజలను విస్మరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆరోపించారు.
16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్
గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం జవాన్లు అడ్డుకున్నారు.
బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపిలోని వార ణాసితో సహా 13 లోక్సభ నియోజక వర్గాల్లో చివరి దశలో పోలింగ్ జూన్ ఒటిన జరగనుంది.
హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య
అమెరికాలో తుపాకీ సం స్కృతి పేట్రేగిపోతోంది.
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి, స్వాతం త్ర్య సమరయోధుడు టం గుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్ను మూశారు.
నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు
తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్దిదిద్దుతున్నారు.
నేడు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష
2,54,284 మందికి అర్హత తెలంగాణ నుంచి 24,121 మంది.. ఎపి నుంచి 21,844 మంది జూన్ 9న ఫలితాలు
ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు
ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది.
కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం
బెంగళూరులో అర్ధరాత్రి హైవేపై గ్రూప్ఫైట్
అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా?
దేవుడు తనను పంపించాడని చెపుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేసాడు.
రాంచిలో ఓటువేసిన ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రాంచిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం
ఈ మ్యూజియంలో చేరినవారు వారి జీవనగాథలను ఒకరినొకరు పంచుకుంటూ సేద తీరుతున్నారు.
అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్
తమ వారసులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంలో ముకేష్ అంబానీ దంపతులే నంబర్ వన్ స్థానంలో నిలుస్తారు.
ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్
గుండెకు ఆనుకుని దిగిన బాణం శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కార్డియోథొరాసిక్ వైద్యులు
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు
టాలీవుడ్ నటి హేమకు బెంగ ళూరు పోలీసులు నోటీసులు జారీ చేసారు.
భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
టిక్కెట్ ధర కూడా హై రేట్ ఒక్కోటి రూ.16.65 లక్షలు
ఫుట్బాల్ వరల్డ్ కప్కు భారత్ జట్టు ఖరారు
ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా భారత్ కువైట్తో తలపడనుంది. జూన్ 6వ తేదీన జరిగే ఈ క్వాలిఫయర్స్ లో పాల్గొనే భరత్ ఫుట్ బాల్ జట్టు ఖరారైంది.
ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్
36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి
బాలివుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో దోషి సవతితండ్రి
మరణశిక్ష విధించిన న్యాయస్థానం
అపార్టుమెంట్లో పేలుడు
14 మంది మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
ఓటింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచలేం
లోక్ సభ ఎన్నికల వేళ ఓటింగ్కు మే లోక్సభ సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాలవారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
అడుగడుగున బుంగలు!
20వ పియర్ ప్లాట్ఫాం బుంగను పూడ్చిన ఇంజినీర్లు భూభౌతిక స్థితిపై అధ్యయనం
జూన్ 7న కవితపై ఛార్జిషీటు: సిబిఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తీహార్ జైల్లో వున్న బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణ వాయిదా పడింది.
పపువా న్యూగినియాలో విరిగిపడిన కొండచరియలు 100 మందికిపైగా మృతి
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో ప్రకృతి విపత్తు సంభవించింది