Facebook Pixel పాక్ వరద మృతులు 321కి చేరిక | Express Telugu Daily - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

పాక్ వరద మృతులు 321కి చేరిక

Express Telugu Daily

|

August 17, 2025

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది.

పాక్ వరద మృతులు 321కి చేరిక

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది. ఈ విషయాన్నిఅక్కడి అధికారులు వెల్లడించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు రోజుల్లోనే 321 మంది మరణించినట్లు- అధికారులు వెల్లడించారు. ఖైబర్ఖుంఖ్వా ప్రావిన్స్లోనే 307 మంది చనిపోయినట్లు- ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.

Express Telugu Daily

यह कहानी Express Telugu Daily के August 17, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Express Telugu Daily से और कहानियाँ

Express Telugu Daily

Express Telugu Daily

3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంచుకోవాలి

రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో వరి నాట్లు ప్రారంభమైతాయని అధికారులు ఈనెలాఖరు నాటికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

time to read

1 mins

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

మహా గణపతి పూజతో ప్రారంభమైన ఉరాడమ్మా జాతర ఉత్సవాలు

సతిసమేతంగా మహాయాజ్ఞ పూజలో పాల్గొన్న సర్పంచ్ దేశెట్టి పాటిల్ దంపతులు

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

రాంనగర్ టు శేఖపూర్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి

పాడైన రోడ్డుతో నిత్యం నరకంగా మారుతున్నా ప్రయాణంతో జంకుతున్న ప్రయాణికులు రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని శేఖపూర్ ఏంఐఎం అధ్యక్షులు మజీద్ పటేల్

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

హైదరాబాద్ టు ముంబై..మెడిసిన్ రవాణాకోసం స్పెషల్ ట్రైన్

• నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో భారతీయ రైల్వే దూసుకపోతుంది

time to read

1 mins

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

మద్యం మా కుటుంబాన్ని నాశనం చేసింది

ప్రజావాణిలో మహిళ కన్నీటి వినతి

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలు

• బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తాం • ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నాం

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

కాంగ్రెస్ సీనియర్ నేత నగ్నాథ్ మాస్టర్కు ఘన నివాళి

భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

ఈ నెలాఖరుకు 90శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి

ఈనెలాఖరు నాటికి ఎఆర్ మ్యాపింగ్ 90శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లను సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు

రాష్ట్రాల సరిహద్దులు దాటి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ గంజాయి అక్రమ రవాణాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు.

time to read

1 min

May 19, 2026

Express Telugu Daily

Express Telugu Daily

స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్

రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ

time to read

1 min

May 19, 2026

Listen

Translate

Share

-
+

Change font size