Essayer OR - Gratuit
పాక్ వరద మృతులు 321కి చేరిక
Express Telugu Daily
|August 17, 2025
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది.
-
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది. ఈ విషయాన్నిఅక్కడి అధికారులు వెల్లడించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు రోజుల్లోనే 321 మంది మరణించినట్లు- అధికారులు వెల్లడించారు. ఖైబర్ఖుంఖ్వా ప్రావిన్స్లోనే 307 మంది చనిపోయినట్లు- ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.
Cette histoire est tirée de l'édition August 17, 2025 de Express Telugu Daily.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Express Telugu Daily
Express Telugu Daily
3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంచుకోవాలి
రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో వరి నాట్లు ప్రారంభమైతాయని అధికారులు ఈనెలాఖరు నాటికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.
1 mins
May 19, 2026
Express Telugu Daily
మహా గణపతి పూజతో ప్రారంభమైన ఉరాడమ్మా జాతర ఉత్సవాలు
సతిసమేతంగా మహాయాజ్ఞ పూజలో పాల్గొన్న సర్పంచ్ దేశెట్టి పాటిల్ దంపతులు
1 min
May 19, 2026
Express Telugu Daily
రాంనగర్ టు శేఖపూర్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
పాడైన రోడ్డుతో నిత్యం నరకంగా మారుతున్నా ప్రయాణంతో జంకుతున్న ప్రయాణికులు రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని శేఖపూర్ ఏంఐఎం అధ్యక్షులు మజీద్ పటేల్
1 min
May 19, 2026
Express Telugu Daily
హైదరాబాద్ టు ముంబై..మెడిసిన్ రవాణాకోసం స్పెషల్ ట్రైన్
• నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో భారతీయ రైల్వే దూసుకపోతుంది
1 mins
May 19, 2026
Express Telugu Daily
మద్యం మా కుటుంబాన్ని నాశనం చేసింది
ప్రజావాణిలో మహిళ కన్నీటి వినతి
1 min
May 19, 2026
Express Telugu Daily
జీవో 38 ప్రకారం ప్రభుత్వ వైద్యుల బదిలీలు
• బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తాం • ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నాం
1 min
May 19, 2026
Express Telugu Daily
కాంగ్రెస్ సీనియర్ నేత నగ్నాథ్ మాస్టర్కు ఘన నివాళి
భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
1 min
May 19, 2026
Express Telugu Daily
ఈ నెలాఖరుకు 90శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఈనెలాఖరు నాటికి ఎఆర్ మ్యాపింగ్ 90శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లను సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
1 min
May 19, 2026
Express Telugu Daily
భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు
రాష్ట్రాల సరిహద్దులు దాటి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ గంజాయి అక్రమ రవాణాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు.
1 min
May 19, 2026
Express Telugu Daily
స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ
1 min
May 19, 2026
Listen
Translate
Change font size

