Intentar ORO - Gratis
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనం
AADAB HYDERABAD
|26-06-2023
• తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది • నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ.. • హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్..
-
• తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది
• నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ..
• హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్..
• తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరన్న నడ్డా..
• బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ..
• ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నడ్డా..
కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంతో పోరాడి 45 రోజుల పాటు నిర్బంధానికి గురైన వీరుడు.. విద్యార్థి పరిషత్ కార్యకర్త నుండి అసామాన్యుడై బీజేపీని అత్యంత శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దిన వ్యక్తి.. ఇంటింటికీ కమల వికాసం కోసం శ్రమిస్తున్న నాయకుడు జేపీ నడ్డా అంటూ కొనియాడిన బండి సంజయ్..
హైదరాబాద్ 25 జూన్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన 'నవ సంకల్ప సభ'లో నడ్డా పాల్గొన్నారు. అక్కడి సభలో మాట్లాడిన నడ్డా.. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మాత్రమే హ్యాపీగా ఉన్నారన్నారు. ఎందరో ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని మండిపడ్డారు. ముందుగా జోగులాంబ శక్తి పీఠానికి, ఉమామహేశ్వరం, కృష్ణా నదికి నమస్కరించి ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తే కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు.
Esta historia es de la edición 26-06-2023 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం
• నేను 22,23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటాను • మెట్రో కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవన్ను కలుద్దాం • వెంటనే కలసి సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
1 min
21-06-2026
AADAB HYDERABAD
16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై కేంద్రం నిషేధం
• ప్రజలకు సురక్షితమైన మందులే అందుబాటులో ఉంచడమే లక్ష్యమన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
1 min
21-06-2026
AADAB HYDERABAD
బోనస్ బోగస్.. కొనుగోళ్లు జీరో..
కాంగ్రెస్ పాలనలో రైతు హీరో కాదు, బాధితుడు!
2 mins
21-06-2026
AADAB HYDERABAD
అక్షరం..అంగడి సరుకు...?
ఫీజుల కోరల్లో మధ్యతరగతి.. కాసులు కురిపిస్తున్న 'చదువుల' వ్యాపారం ఆనాడు సంస్కార వాహిక.. నేడు కార్పొరేట్ దోపిడీకి వేదిక..?
2 mins
21-06-2026
AADAB HYDERABAD
వర్షాకాలానికి పకడ్బందీ ఏర్పాట్లు..
వర్షాకాలంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని మల్కాజిగిరి మున్సి పల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికా రులను ఆదేశించారు.
1 min
21-06-2026
AADAB HYDERABAD
మహిళా సాధికారతే తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది
ఇంద్రమ్మ ఇళ్లలో మహిళలకే యాజమాన్య హక్కు... ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రభుత్వ నిర్ణయం
2 mins
21-06-2026
AADAB HYDERABAD
21న 'డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా' కార్యక్రమం
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో 'శపథ్'అవర్ మిషన్, అవర్ రెస్పాన్సిబిలిటీ' పేరిట 'డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా' సామజిక ఉద్యమాన్ని అగర్వాల్ సమాజ్, తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రారంభిస్తున్నామని 'శపథ్' నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామ్ నివాస్ బన్సల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రిలు తెలిపారు.
1 min
21-06-2026
AADAB HYDERABAD
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
• 23వ విడతగా రూ.18,880 కోట్లు విడుదల..• దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ప్రయోజనం • ఒక్కోక్క రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ హుగ్లీలో నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ • ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే నిధుల జమ..
1 min
21-06-2026
AADAB HYDERABAD
ఒడిశాకు అభివృద్ధి జల్లు.
.రాష్ట్రపతి ముర్ము జన్మదినాన భారీ ప్రాజెక్టుల ప్రారంభం
1 mins
21-06-2026
AADAB HYDERABAD
సర్ ప్రధాన ఉద్దేశ్యం ఓట్ల ప్రక్షాళనే..
• ఓట్లు తొలగిస్తారన్నది కేవలం అపోహ మాత్రమే • అడ్రస్ మారిన, చనిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగిస్తాం. • స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి • అధికారులందరూ సహకరించాలని విజ్ఞప్తి..
1 min
21-06-2026
Translate
Change font size

