Try GOLD - Free
ప్రాణ 'జ్యోతి'కి ఏదీ దీపం!
Vaartha-Sunday Magazine
|September 01, 2024
అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతం త్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు
అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతం త్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి నేడు దాపురించింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి లేదా మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించ లేని పరిస్థితి. దారిలోనే కాదు తాను పని చేసే చోట అంతే కాదు తన ఇంటిలోకూడా మహిళలకు కనీస భద్రత కరువైన దయనీయస్థితి నేటి మహిళది. ఉయ్యాల తొట్టిలో నెలల పసికందు దగ్గర నుండి పాఠశాలకు వెళ్లే మైనర్ బాలికలు, కళాశాలకు వెళ్లే యువతులు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతులు, వివాహితులు, గర్భవతులు, వృద్ధురాళ్లు, ఇలా వీరిలో ఎవ్వరినీ కూడా మానవ మృగాలు వదిలి పెట్టడం లేదు. వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చనీచాలు మరిచి, నిమిషాల కోరిక కోసం పైశాచికంగా వ్యవహరిస్తూ చివరకు చిన్నారులపై కూడా అత్యాచారాలు చేస్తూ మనుషులు మృగాలుగా మారడానికి దారితీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితులు నేడు సమాజంలో నెలకొని ఉన్నాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మృగం పరిణామక్ర మంలో మనిషిగా అవతరిస్తాడు. కానీ నేటికాల మానవ పరిస్థితులను పరిశీలిస్తే మనిషి పరిణామక్రమంలో మృగంగా అవతరిస్తున్నాడని చెప్పవచ్చు. అయితే వీళ్లను మృగాలు అనే పేరుతో సంభోదించడం కూడా సరికాదేమో. ఎందుకంటే మృగాలకు కూడా ఉచ్చనీచాలు ఉన్నాయి. ఎందుకంటే మృగాలు తమ జాతి మృగాలను హత్య చేయవు. హత్యాచారాలు చేయవు. తమ జాతికే చెందిన జంతువులను కులం, మతం, ప్రాంతం, లింగం అంటూ వివక్షతలు చూపవు. సమకాలీన నాగరిక సమాజంలో ఆడబిడ్డగా జన్మించిన పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకూ ఎవరికీ కూడా కనీస భద్రత కల్పించలేని సమాజం లో మనం నివశిస్తున్నాం. పైగా మనం నాగరిక సమాజంలో నివశించే నాగరికులం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రతీగంటకు వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డలపై జరుగుతున్న అమానుష కృత్యాల గణాంకాలు చూస్తే మానవరూపంలో ఉన్న కీచకుల ఆకృత్యాలను అర్థం చేసుకోవచ్చు.అత్యాచారం అనేది కేవలం మహిళల సమస్యకాదు. సమాజంలోని మానసిక రుగ్మతకు అదొక చిహ్నం.అడుగంటుతున్న మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం.అనేక ఘటనల్లో అత్యాచారానికి పాల్పడిన నిందితులు, బాధితులకు తెలిసినవారై ఉంటున్నారు.విద్యావంతులైన వారు సైతం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.మహిళలపై ఇంటా బయటా ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సామ
This story is from the September 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
