Try GOLD - Free
దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...
Telugu Muthyalasaraalu
|Telugu muthyalasaralu
ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశు లు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది.
-
ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశు లు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక... మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్క్రుతిలో భాగమే... విష్ణువు పది అత్యంత ప్రసిద్ధ అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడు అవతారాలు, త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా ... చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిల
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Telugu Muthyalasaraalu
Telugu Muthyalasaraalu
అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యల చూర్ణం
మీ ఆరోగ్యం, మీ బాధ్యత
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య
ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
"శ్రీరామ్ జయ రామ్ - జయ జయ రామ్”
సనాతనులారా, దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఇప్పుడు వున్న అశాంతి ని ఎదుర్కోవటానికి భగవంతుడు చక్కని సందేశం పంపాడు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా జాతీయ గౌరవ దివాస్
మహావీరుల త్యాగాలను స్మరించుకోవాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
1 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ట్రస్ట్ పేరుతో “భూ” కబ్జాలు
రాజన్న ట్రస్ట్ ను అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆదివారం స్వామి వివేకానంద విగ్రహం ఎదుట బాధిత రైతులు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
నేషనల్ అవార్డు అందుకున్న అందాల చంద్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి.
నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి. ప్రముఖ సినీ టీవీ రచయిత, దర్శకులు, కవి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి తెలుగు యూనివర్సిటీలో రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం నేషనల్ అవార్డు అందుకున్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు
ఏ.పీ.ఎస్.సి.ఆర్.టి.సి.కి కార్మికులు - ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
1 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలుపై అవగాహన
నవంబర్ 05వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాలు/విధానాల కింద వ్యవస్థాపక అవకాశాల పై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము నిర్వహించారు
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
భారతీయ సనాతన సంస్కృతిలో “శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే
భారతీయ సనాతన సంస్కృతిలో \"శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే” అనే వాక్యం అత్యంత లోతైన తాత్విక సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.
2 mins
telugu muthyalasaraalu
Listen
Translate
Change font size

