CATEGORIES
Categories
ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ 'మెటా' కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే.కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది.
చైనాలో కోరలు చాస్తున్న కరోనా..
- ఒక్కరోజే 10వేలు దాటిన కొత్త కేసులు..! -
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చో టు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మా గారంలో పేలుడు చోటు చేసుకున్నది.
తండ్రి తీర్పులనే తిప్పికొట్టిన ఘనాపాఠి.. రెండు కేసుల్లో విలక్షణ
భారత ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన సరిగ్గా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
మెటాలో మాస్ లేఆఫ్స్
లేఆఫ్స్ తప్పవని పేర్కొంటూ ఉద్యోగులకు ని రాత్రులను మిగిల్చిన మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అన్నంత పనీ చేశారు.
మోర్బీ ఘటన గుజరాత్ క్కు మచ్చ
పెద్దలెవరూ రాజీనామా చేయకపోవడం దారుణం విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత చిదంబరం
గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి
కౌటాల పో లీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబులు చెందిన గన్ మిస్ఫైర్ అయ్యింది.
వామపక్షాలతో కలిసి సాగుతాం
మునుగోడు ఉప ఎన్ని కలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మద్యం తాగండి, పొగాకు తినండి, గంజాయి తాగండి..కానీ నీటిని పొదుపుచేయండి
భాజపా ఎంపీ జనార్థన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు
తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన రెండు బోగీలు
తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రెండు రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి.
మాకొద్దీ బీజేపీ సర్కార్.. గుజరాత్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణులు అనుకూలంగా లేరు.
ఉత్తరాఖండ్లో భూకంపం.. 4.5 తీవ్రత
ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది.ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది.
కర్ణాటకలో దారుణం.. కారుతో ఢీకొట్టి మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హత్య
బీజేపీ పాలిత కర్ణాటకలో దారుణం జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు.
వారెవ్వా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ..విమాన ప్రయాణం ఎలా సాగిందంటే?
ప్రపంచంలోని వింతలు.. విశేషాలకు కేరాఫ్ గా గిన్నిస్ వరల్డ్ బుక్ నిలుస్తోంది. ఇందులో తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రతిఒక్కరూ తహతహ లాడుతుంటారు.
మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎక్కడో తెలుసా..?
ఇటీవల కాలంలో సోషల్మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఎలాన్ మస్పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు..!
టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ప అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
నవంబర్ 14 నుండి 17 వరకు రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాల వేలం
నార్కట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడలో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్ నందు 239 ఓపెన్ ప్లాట్లు, 355 పాక్షిక నిర్మాణ గృహలకు ఈ నెల 14 నుండి 15 వరకు 3వ విడత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ. తెలిపారు
గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్
పంజాబ్ తరహాలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతి గింజా కొంటాం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గంగుల
రోడ్సైడ్ చాయ్న ఎంజాయ్ చేసిన క్రికెట్ దిగ్గజం..!
గోవా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రోడ్సైడ్ చాయ్న ఎంజాయ్ చేశారు.కుమారుడు అర్జున్ తో కలిసి బెళగాం జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు.
దొరికింది దోచుకెళ్లాడు.. కొరియర్ ద్వారా తిరిగి పంపాడు..! |
దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు.అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు.ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం.అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ఇంట్లో ఏకంగా 20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేసి.. కొరియర్ ద్వారా 5లక్షల విలువ గల ఆభరణాలను యజమానికే తిరిగి పంపించాడు.
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు
తిరిగి ప్రమాదకర స్థాయికి కాలుష్యం పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు వాహనాల పొగ పరస్పర విమర్శలతో సమస్యపై కప్పదాటులో ఆప్, బిజెపిలు
అక్రమమైనింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెనక్కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
వాయు కాలుష్యానికి ప్రజలే బాధ్యులు
వాహనాలతోనే 50శాతం కాలుష్యం .. వీలైతే ఇంటి నుంచే పని చేయండి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలను మానుకోండి.. ఢిల్లీ ఆరోగ్యమంత్రి కీలక వ్యాఖ్యలు పాఠశాలలను మూసివేయాలి.. ఢిల్లీ సర్కారుకు ఎన్సీపీసీఆర్ సూచన
ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్..
టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ప్రము ఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొను గోలు చేసిన విషయం తెలిసిందే.
ఉక్కు దిగ్గజం జంషెడ్ జె ఇరానీ కన్నుమూత
భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ టాటా స్టీల్ రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ సోమవారం అర్ధరాత్రి జంషెడ్పూర్ క న్నుమూసినట్లు టాటా స్టీల్ తెలిపింది.
రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో వర్షాలు..!
ఈశాన్య రుతుపవనాలు కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఫోన్ చూసేందుకు ఏనుగు కష్టాలు..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి.అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా..మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి
ల్యాప్టాప్ దొంగిలించి..ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ మెయిల్..!
దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం.
62 సిసి కెమెరాలు ను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్
నిఘా నేత్రం నీడలో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి .. నేరాల నియంత్రణ కి పటిష్టమైన చర్యలు.