يحاول ذهب - حر
దేశ జీడీపీకి, డీలిమిటేషన్కు ఏం సంబంధం?
24-03-2025
|AADAB HYDERABAD
లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై మోదీపై దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నారు బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించింది.
-
బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ను నడిపింది బీఆర్ఎస్ నాయకుడే
టీచర్లూ... మీ భవిష్యత్ కోసం తపస్ లో చేరండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీలను ఘనంగా సన్మానించిన తపస్
కరీంనగర్, మార్చి 23 (ఆదాబ్ హైదరాబాద్): కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. "స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసింది. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడింది. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయింది. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు" అని దుయ్యబట్టారు. వాళ్లంతా దేశ జీడీపీకి, పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు. "నిన్న చెన్నైయి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?" అని ఫైర్ అయ్యారు.
ఆదివారం కరీంనగర్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ఏమన్నారంటే...
هذه القصة من طبعة 24-03-2025 من AADAB HYDERABAD.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من AADAB HYDERABAD
AADAB HYDERABAD
లాపతా రాహుల్..
కొత్త రాజకీయ ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాహుల్ విదేశీ టూర్లపై ప్రశ్నలు.. ఆయన పర్యటన ఖర్చుల మూలాలు తెలపాలి.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం..
1 min
27-06-2026
AADAB HYDERABAD
ఢిల్లీ అనుభవం..రాష్ట్రానికి ఆధారం..
• తెలంగాణ రాష్ట్ర సీఎస్ గా సంజయ్ జాజు • కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సర్కార్ • మీసేవ రూపకల్పనలో సంజయ్ కీలక పాత్ర • అసాధారణ ట్రాక్ రికార్డ్ కలిగిన ఐఏఎస్ అధికారి • 13 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు • సీఎం సలహాదారుడిగా రామకృష్ణా రావు నియామకం • పాలనను వేగవంతం చేసే దిశగా సీఎం నిర్ణయాలు
2 mins
27-06-2026
AADAB HYDERABAD
రామమందిర విరాళాలపై ప్రశ్నలు..
• ప్రకంపనలు సృష్టిస్తున్న యూపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు..• అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు..• సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బ్రజేష్ సంచలన వ్యాఖ్యలు..• గతంలో బాబ్రీ నిర్మాణ విరాళాలపై ఎందుకు ప్రశ్నించలేదు..? 7
1 min
27-06-2026
AADAB HYDERABAD
సమిష్టి పోరాటమే పరిష్కారం
డ్రగ్స్ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
1 min
27-06-2026
AADAB HYDERABAD
వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం..!
కొనసాగుతున్న సహాయక, రెస్క్యూ చర్యలు.. సహాయం కోసం ముందుకొచ్చిన దేశాలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన అక్కడి ప్రభుత్వం
2 mins
27-06-2026
AADAB HYDERABAD
తిరుపతికి 2 బుల్లెట్ ట్రైన్స్!! హైదరాబాద్-చెన్నై మార్గం గుండా తిరుపతి
ప్రత్యేక బుల్లెట్ రైలు లింక్ కారిడార్ ప్రతిపాదన • ప్రతిపాదనకు లభించిన ప్రాథమిక అంగీకారం • త్వరలోనే కార్యరూపం దాల్చనున్న ప్రాజెక్టు
2 mins
27-06-2026
AADAB HYDERABAD
నిధుల గోల్ మాల్ పై హై లెవల్ కమిటీ వేయాలి
- అధికార, ప్రతిపక్షాల 'దొంగా దొంగా' ఆటలు సిగ్గుచేటు నిజాయితీ పరులైతే అఖిలపక్షంగా కలెక్టర్ ను కలుద్దాం సీపీఐ, టీడీపీ నేతలు కుమార్, శ్రీనివాస్
1 min
27-06-2026
AADAB HYDERABAD
2047 నాటికి డ్రగ్స్ ఫ్రీ భారత్..
డ్రగ్స్ మాఫియాపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలని సూచన హాట్స్పాట్ల గుర్తింపు, కింగ్పిన్లపై చర్యలకు ఆదేశం • సాంకేతిక నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతంపై దృష్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
1 mins
27-06-2026
AADAB HYDERABAD
డ్రగ్స్పై పోరాటంలో ఈగిల్ ఫోర్స్ కృషి అసామాన్యం
డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్త పడాలి... ఈగిల్ ఫోర్స్ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భట్టి, పొన్నం
1 mins
27-06-2026
AADAB HYDERABAD
పాస్పోర్ట్ప ప్రశ్నలు..
• పాస్పోర్ట్కే గుర్తింపు ఇవ్వాలని సూచన • కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు • కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
2 mins
27-06-2026
Listen
Translate
Change font size
