CATEGORIES
Kategoriler
నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు
ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ విజయంపై కోదండరామ్ ఆనందం
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు.
ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికి మందులేదు
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం శుక్రవారం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే. జయరాం రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ప్రధాని మోడీని కలిసిన బీజేపీ సామాన్య కార్యకర్త సందీప్ గౌడ్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి సామాన్య కార్యకర్త యువనాయకుడు కారుపోతుల సందీప్ గౌడ్ ప్రధాని మోడీని కలిసి స్వాగతం పలికారు.
ఎయిడ్స్ పై అవగాహన
మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేద్రం లో డాక్టర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంగా పిహెచ్సి ఆవరణంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు పిహెచ్సికి వచ్చిన పేషంట్లకి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.
భారీగా యుద్ధ విమానాల కొనుగోలు
రూ.2.23 లక్షల కోట్ల డీలకు రక్షణ శాఖ ఆమోదం
కమర్షియల్ సిలిండర్ ధరపెంపు
ఎన్నికలు ముగియడంతో వాతలు స్వల్పంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు
ఖాతాదారుల కోసం ఎగుమతిదారుల సమావేశం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్, కమర్షియల్ క్లయింట్స్ గ్రూప్ (CCG)తో కలిసి 29 నవంబర్ 2023న హైదరాబాద్ లోని బంజారాహిల్స్లోని TAJ కృష్ణలో అధిక విలువ కలిగిన ఖాతాదారుల కోసం ఎగుమతిదారుల సమావేశాన్ని నిర్వహించింది.
ఫెన్సింగ్ క్రీడలో చిన్నారి తేజస్విగౌడ్ ప్రతిభ
నలుగురు న్యాయమూర్తులచే ఘన సన్మానం
ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం
ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కుడైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది.
171 కిలోమీటర్లు రేంజ్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ఎకోడ్రిఫ్ట్ 350 ని ప్యూర్ ఈవీ విడుదల చేసింది
ప్యూర్ ఈవీ తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని లాంచ్ చేసింది.
అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా కాలేరు శ్రీనివాస్
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కాలేరు శ్రీనివాస్ మహబూబాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా G.O.Rt. No.471 తేది. 06.10.2023 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం
కొమురవెల్లి శ్రీ చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
భారతీయ జనతా పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ గూటికి చేరనున్న విజయశాంతి!
నాలుగు తరాల గాంధీ కుటుంబ బంధానికి పాల్వాయి స్రవంతి గుడ్ బై...
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లేకపోవడమే కారణమా...
మోయిత్రా అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం?
పార్లమెంట్ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మో డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం
కామారెడ్డిలో జోరువానతో రైతుల ఆందోళన రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణశాఖ
ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం..
దామెర మండల క్రాస్ వద్ద ఎస్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ను హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్, ఎన్ఎస్ఆర్ చైర్మన్ గ్రూప్ అధినేత సంపత్ రావు, హాస్పిటల్ సిఇఓ డాక్టర్ నగేష్ ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన 400 మంది రాజన్పల్లి గ్రామస్తులు
రోజు రోజుకు మహబూబాబాద్ జిల్లాలో బి ఆర్ ఎస్ కు గ్రాఫ్ తగ్గిపోతుంది
తుమ్మల నివాసంలో ఖాకిల సోదాలు
ఖమ్మం జిల్లాలో 35వేల దొంగ ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన 48 గంటలు తిరగకముందే మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఇక ఫోన్ నంబర్ లేకున్నా కూడా వాట్సాప్!
వాట్సాప్ ఖాతా ఫోన్ నంబర్ అనుసంధానమై ఒకవేళ ఆ ఫోన్ నంబర్ యాక్టివ్ లేకపోతే, ఫోన్ ఎక్కడైనా పోతే..ఉంటుంది
దీపావళి పండగకు 'భారత్ ఆటా'
కిలో గోధుమ పిండి రూ.27.50
సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలు
సహృదయ వృద్ధాశ్రమంలో ఇండియన్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలను కోహ్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఇవే..
-09న నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు జయవీర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, బిజెపి అభ్యర్థిని కంకణాల నితారెడ్డిలు
గ్రీవెన్స్ డే రద్దు..
ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ను ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రద్దు చేయడం జరిగినదని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గ్రీవెన్స్ డే నిర్వహించే తేదీని వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక నేడు.ఒక ప్రకటనలో తెలిపారు.
గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ల అందజేత
చేవెళ్ల, వనపర్తి, బోథ్ అభ్యర్థులకు బీ ఫామ్లు నిలిపివేత
కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు
ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత
జర్నలిస్టులకు 300 గజాల స్థలం
రూ.10 వేల పెన్షన్ ఇస్తాం సీపీఎం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
మహిళా సైనికులకు ప్రసూతి, చైల్ కేర్ సెలవులకు ఆమోదం
ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్