Try GOLD - Free
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల
Praja Jyothi
|July 08, 2024
31,382 మందిని మెయిన్స్కు ఎంపిక అభ్యర్థులకు ఆల్టి బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి
-
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 9న ఈ పరీక్ష నిర్వహించగా.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది టీజీపీ ఎస్సీ.ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశారు.మొత్తం 3.2 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. 31,382 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు. ఇక పాతగ్రూప్-1 ప్రకటన రద్దుచేసిన టీజీపీ ఎస్సీ కమిషన్ 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొదట 503 పోస్టులతో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన వెలువడగా.. 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా 75 శాతం హాజరుతో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్ష రద్దయింది. దంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమినరీ నిర్వహించింది. కానీ ఈ పరీక్షకు హాజరు గణనీయంగా 61.37 శాతానికి పడిపోయింది. కేవలం 2.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 ఎగ్జామ్ ను టీజీపీ ఎస్సీ 2024 జూన్ 9న నిర్వహించింది. ఈసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి ఏకంగా 12.63 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02లక్షల
This story is from the July 08, 2024 edition of Praja Jyothi.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Praja Jyothi
Praja Jyothi
ఇసుక లారీల రాకపోకలతో అంతరాయం
సోంపల్లి ర్యాంపు వద్ద లారీలను అడ్డుకున్న బూర్గంపహాడ్ వాసులు
1 min
June 18, 2026
Praja Jyothi
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు శుభవార్త
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
1 min
June 18, 2026
Praja Jyothi
జొన్నల కొనుగోలుకు లంచం డిమాండ్
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
1 min
June 18, 2026
Praja Jyothi
బయోమైనింగ్తో చెత్త వ్యర్థాలకు చెక్
నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డులో ఆరేళ్లుగా పేరుకుపోయిన చెత్త గుట్టలకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాత చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించేందుకు మున్సిపల్ అధికారులు బయో మైనింగ్ ప్రక్రియను చేపట్టారు.
1 min
June 18, 2026
Praja Jyothi
యూరియా యాప్తో రైతులకు మేలు
వ్యవసాయ శాఖ అధికారి సిద్ధి రామేశ్వర్
1 min
June 18, 2026
Praja Jyothi
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన తహసిల్దార్ కృష్ణ
కౌడిపల్లి మండల పరిధిలోని శేరితండ గ్రామపంచాయతీ లో కోర్రతండాలో నునావత్ సుశీల మాన్సింగ్ ఇందిరమ్మ ఇంటిని మంగళవారం తహసీల్దార్ కృష్ణ, జిల్లా సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్, స్థానిక సర్పంచ్ గణేష్ నాయక్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
1 min
June 18, 2026
Praja Jyothi
అమెరికా అధ్యక్ష భవనంపై ఉగ్రదాడికి కుట్ర
ముందే పసిగట్టి అడ్డుకున్న ఇంటిలిజెన్స్
1 min
June 18, 2026
Praja Jyothi
పుల్వామా తరహాలో మరో దాడికి ఎత్తు
ఐఎస్ఐ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్
1 min
June 18, 2026
Praja Jyothi
ఇండో-పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసిన అమెరికా
యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్గా మార్పు
1 min
June 18, 2026
Praja Jyothi
ములుగు జిల్లాలో తొలి ప్రైవేట్ ఐటి కంపెనీ ప్రారంభం
• గ్రామీణ యువతకు స్థానికంగానే ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి · అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వికేంద్రీకరణ ద్వారానే ప్రతి ప్రాంతానికి చేరాలి - ములుగులో ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
1 min
June 18, 2026
Listen
Translate
Change font size

