రాజస్థాన్ కళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది పర్యాటకులను వస్తుంటారు.రాజస్థాన్లో జరిగే అనేక పండుగలు అక్కడి చారిత్రక సంప్రదాయాలకు అద్దం పడతాయి.ముఖ్యంగా ఇక్కడ శీతాకాలంలో అనేక పండుగలు, జాతరలను నిర్వహిస్తారు. ఇటీవల పుష్కర్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంటెల జాతరను నిర్వహించారు.
ఇప్పుడు కుంభాల మర్ పండగ ప్రారంభమయ్యింది. రాజస్థాన్లో కుంభాల్ఫర్ ఫెస్టివల్ను ప్రతిఏటా డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.రాజస్థాన్లోని కుంభాల్గర్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. రాజస్థాన్ కళలు మరియు సంస్కృతిని అనుభవించాలనుకునే ఏ పర్యాటకుడైనా సరే ఈ పండుగకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. ఈ ఉత్సవం కుంభాల్ఫర్ కోట చుట్టూ నిర్వహించబడుతుంది.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా . జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!
ఇక కేజ్రివాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనం తరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటిం చారు.
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే 'తొలిసారి ఓటు వేసే ఓటర్లు' కీలకం కానున్నారు
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు
సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దిరెడ్డి త్వరలోనే షెడ్యూల్ విడుదల.. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి
వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?
ఏపీలో మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా నాలుగవ విడతలో నిజానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొన్నికీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు.