Poging GOUD - Vrij
నవరాత్రి నాయకి సకలశక్తి స్వరూపిణి
Vaartha-Sunday Magazine
|September 28, 2025
భారతదేశంలో పాటించే ఆచార వ్యవహారాలు, దేవీ దేవతల రూపాలు, పూజలు పర్వదినాలు..అన్నీ కూడా వ్యక్తి సమాజంలో సముచిత గౌరవం పొందుతూ, సంఘ నియమాలను పాటిస్తూ ఉన్నత ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఉద్దేశించినవి కావడం విశేషం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా పేర్కొన్నాయి.
గమనించవలసిన మరో విషయం ఏమిటంటే భారత ఆరాధనలో ఎలాంటి లింగ జీవిం లేకపోవడం. ప్రకృతి మరియు పురుషుడు రెండూ సమానమే.
కాకపోతే కాలక్రమంలో ఆరాధనా సక విధానాలలో కొంత మార్పు చోటు చేసుకున్నది. అలా ఏర్పడినవే శైవ, వైష్ణవం, శాక్తేయం. శివారాధకులను 'శైవులు' అన్నారు. శ్రీ మహా విష్ణువును పూజించే వారిని 'వైష్ణవులు' అని పిలుస్తారు. చరాచర సృష్టికి మూలం ప్రకృతి స్వరూపిణి అయిన మహా ఆది పరాశక్తిని సేవించేవారిని 'శాక్తేయులు' అంటారు. పరాశక్తిని ఆరాధించడంలో మంత్రం, తంత్రం రెండు విధానాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పూర్వం అమ్మవారి పూజలో జంతు బలులు చోటు చేసుకొనేవి. జగన్మాత కూడా ఉగ్రరూపంతో దర్శనమిచ్చేది. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు విశేష క్షేత్రాలలో 'శ్రీచక్ర స్థాపన చేసి అమ్మను శాంతింపచేశారు. అప్పటి నుండి జంతు బలులు కూడా నిలిచిపోయాయి.
సకల లోక పాలకురాలు, సర్వ జీవులకు జనని, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ప్రకృతి స్వరూపిణి అయిన
ఆదిపరాశక్తిని అనేక నామ రూపాలతో ఆరాధించడం శతాబ్దాలుగా జరుగుతున్నది.
ముల్లోక పూజ్యురాలైన అమ్మ యాభై ఒక్క శక్తి పీఠాలలో, అనేక పుణ్య తీర్థ క్షేత్రాలలో స్వయంవ్యక్తగా, ప్రతిష్ఠిత మూర్తిగా వెలసి ఉన్నారు. గ్రామ గ్రామాన గ్రామవాసులు సంరక్షించే శక్తిగా గ్రామదేవతగా పూజలు అందుకొంటున్నారు. మిగిలిన ఆరాధనా విధానాలలో మాదిరి అమ్మవారి సేవలలో కూడా అనేక విధి విధానాలు పాటించడం జరుగుతోంది. వాటిల్లో ముఖ్యమైనవి. 'నవరాత్రులు'. శక్తిని మాతృ రూపంలో ఆరాధించాలని స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుడు శ్రీ మార్కండేయ మహర్షికి చెప్పారని దేవీ భాగవతం తెలుపుతున్నది. సర్వ విజయాలకు మూలం అయిన శ్రీ దుర్గా దేవికి అత్యంత ప్రీతికరమైన నవరాత్రులలో వివిధ పాలలో అలంకరణలతో ఏ విధంగా ఆరాధించాలి..అన్నది కూడా దేవీ భాగవతం సవివరంగా తెలుపుతున్నది.
నవరాత్రులు
పురాణాల ప్రకారం సర్వ విద్యాప్రదాయని, సమస్త జ్ఞానప్రదాత, సకల ఐశ్వర్యదాయని, సకలసృష్టి స్థితి లయకారిణి, పరబ్రహ్మ స్వరూపిణి అయిన పరాశక్తిని ధ్యానించి ఆరాధించే విధానాలలో నవరాత్రి ఉత్సవాల స్థానం ప్రత్యేకమైనది.
Dit verhaal komt uit de September 28, 2025-editie van Vaartha-Sunday Magazine.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
