Newspaper
Andhranadu
తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా మోహన్ కుమార్ రాజు
• వ్యాపారులు తిరుపతి అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి • కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో భూమన, నారాయణ, సుగుణమ్మ పిలుపు
1 min |
July 24, 2023
Andhranadu
నేటి నుండి అభినయ ఆర్ట్స్ వారి హనుమ అవార్డ్స్
టీటీడీ మహతి కళాక్షేత్రంలో ఈనెల 23 నుండి 30 తారీకు వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9.30 నిమిషాల వరకు అభినయ ఆర్ట్స్ 23 వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నాటక పోటీలు హనుమ అవార్డ్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ అధినేత బి.ఎన్.రెడ్డి పిలుపునిచ్చారు.
1 min |
July 23, 2023
Andhranadu
ఎంతమంది కలిసొచ్చినా.. ఓకే: వైవీ సుబ్బారెడ్డి
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అవకా శాలు కనిపిస్తోన్నాయి.
1 min |
July 23, 2023
Andhranadu
ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి
వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి
2 min |
July 23, 2023
Andhranadu
కాణీపాక చైర్మన్ దక్కేది ఎవరికి....??
శ్రీ కాణిపాక శ్రీ వరసిద్ధి చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న చేస్తున్నారు.ఎవరెవరి పాచికలు వారు వారు వేస్తున్నారు.
1 min |
July 23, 2023
Andhranadu
శ్రీసిటీని సందర్శించిన ఏపీ చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక నగరం ప్రగతి, తాజా పరిణామాలను వివరించారు.
1 min |
July 23, 2023
Andhranadu
టీటీడీ జూనియర్ కాలేజీల్లో పేద విద్యార్థులకు హాస్టల్ సీట్లు కల్పించాలి
వైయస్సార్ విద్యార్థి సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు ఓబుల్ రెడ్డి వినతి
1 min |
July 22, 2023
Andhranadu
శ్రీసిటీలో అత్యాధునిక 'కెర్రీ ఇండేవ్' లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
భారత దేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ 3పిఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన తన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శు క్రవారం ప్రారంభించింది
1 min |
July 22, 2023
Andhranadu
వీఆర్ఎలకు కనీస వేతనం ఇవ్వాలని రెండో రోజు నిరసన
కార్వేటి నగరం మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఎ లకు తమ కనీస వేతనం ఇవ్వాలని రెండవ రోజు కార్వేటి నగరం తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు లోకనాథం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
1 min |
July 22, 2023
Andhranadu
జగనన్న సురక్ష పథకంతో మరిన్ని సేవలు
జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుతున్నాయని మండల కన్వీనర్ బాగారెడ్డి తెలిపారు.
1 min |
July 22, 2023
Andhranadu
రేణిగుంటలో ముఖ్యమంత్రి ఘన స్వాగతం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాధా సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం శు క్రవారం ఘన స్వాగతం పలికారు.
1 min |
July 22, 2023
Andhranadu
ఎస్వీ, సంస్కృత విశ్వవిద్యాలయాలతో తాళపత్రాల స్కానింగ్పై ఎంఓయులు చేసుకోవాలి
శ్రీవేంక టేశ్వర విశ్వ విద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాల యంతో ఎంఓ యులు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయా లని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశిం చారు.
1 min |
July 21, 2023
Andhranadu
ఉచిత మెగా ఇంపాక్ట్ కరపత్రం విడుదల
ఉచిత మెగా ఇంపాక్ట్ - తిరుపతి కరపత్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి విడుదల చేశారు.
1 min |
July 21, 2023
Andhranadu
చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధి :ఎమ్మెల్యే భూమన
-అభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు : కమిషనర్ హరిత
1 min |
July 21, 2023
Andhranadu
ఎన్టీఆర్ శకపురుషుడు
'ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 'శక పురుషుడు ప్రత్యేక సంచికను తొమ్మిది నెలలు శ్రమించి తీసుకొచ్చామని, ఇది ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండాలని ఛైర్మన్ టీ.డీ. జనార్థన్ తెలిపారు.
1 min |
July 21, 2023
Andhranadu
మహిళా సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూ గర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి
1 min |
July 21, 2023
Andhranadu
విమానాశ్రయం పరిశీలించిన కలెక్టర్
రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం జిల్లా కలెక్టర్ రమణారెడ్డి ఎస్ పి పరమేశ్వర్ రెడ్డి బృందం పరిశీలించారు.
1 min |
July 20, 2023
Andhranadu
పేదలకు రక్ష.. జగనన్న సురక్ష
• అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం • ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యం
2 min |
July 20, 2023
Andhranadu
ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు
325 నుంచి 388 పోలింగ్ బూతులు సమాచారం లేకుండా 63 పోలింగ్ బూతులు మార్పు 43 పోలింగ్ బూతులలో గందరగోళమే లక్ష్యం
1 min |
July 20, 2023
Andhranadu
తిరుచానూరు పార్కింగ్లో రగడ
తిరుపతి మండలం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులపై దౌర్జనకాండ జరిగింది.
1 min |
July 20, 2023
Andhranadu
రూ.34 కోట్లతో బడబడ్ల వంక ప్రాజెక్ట్
34 రూపాయలతో బడబండ్ల వంక ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు.బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో 2020 సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది
1 min |
July 20, 2023
Andhranadu
పాడి రైతులకు బోనస్, 5 లీటర్ల స్టీల్ క్యాన్స్ పంపిణీ
వెదురుకుప్పం మండలంలోని లో శ్రీజ కంపెనీ ఏరియా మేనేజర్ పి కుమార రాజా, సూపర్వైజర్ ఎస్.కృష్ణా రెడ్డి, కె.నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులకు బోనస్ మీటింగ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది,శ్రీజ కంపనీ 10 సంవత్సరాల ప్రస్థానాన్ని గురించి రైతులకి వివరించడం జరిగింది.
1 min |
July 20, 2023
Andhranadu
టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి బుధవారం టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు.
1 min |
July 20, 2023
Andhranadu
నేను బతికే ఉన్నా... చనిపోయానని నా ఆస్తి అమ్మేశారు
- రెండేళ్ల క్రితం చనిపోయిన భర్త... అతని పేరిట విక్రయ రిజిస్ట్రేషన్ - తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటూ సబ్ రిజిస్టర్ ను నిలదీసిన మహిళ
1 min |
July 20, 2023
Andhranadu
ఆగష్టు 5వ తేదీకి శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావా లని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారు లను ఆదేశించారు.
1 min |
July 20, 2023
Andhranadu
అమర రాజా సంస్థని సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి సమీపంలోని అమర రాజా ఫ్యాక్టరీని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్ ఓవెన్, వారి బృందం సందర్శించారు.
1 min |
July 20, 2023
Andhranadu
అంగన్వాడీ సహాయకురాలు పోస్టుకు దరఖాస్తు చేసుకోం
గొల్ల చీమనపల్లి పంచాయితీ, గాజీపేట గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో 16 నెలలుగా అంగన్వాడీ సహయకురాలు లేక అంగన్వాడీ టీచరే ఆమె పని, సహయకురాలు పనులు చేసుకొంటుంది.
1 min |
July 16, 2023
Andhranadu
108 అంబులెన్స్ నే మహిళ ప్రసవం.....
పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవం అయిన ఘటన రొంపిచెర్ల మండలంలో జరిగింది.
1 min |
July 16, 2023
Andhranadu
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతర్
* కంచే చేనుమేస్తే ఆ చట్టాలను కాపాడేదెవరు? * స్వర్ణముఖిలో ఇసుక తోడుస్తున్న అక్రమార్కులు? * అడ్డుకున్న స్థానికులు.. చంద్రగిరిలో ఉద్రిక్తత
2 min |
July 16, 2023
Andhranadu
భక్తులకు అందుబాటులో సంపూర్ణ రామాయణం : టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
లోక కల్యాణార్థం సృష్టిలోని సకల జీవరాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన కిష్కింధాకాండ పారాయణం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి తెలిపారు.
1 min |