Essayer OR - Gratuit
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా
Police Today
|January 2025
జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టుటకు పోలీసు శాఖ వివిధ రకములైన నివారణ చర్యలు తీసుకొని 2024 సం.లో 06 కేసులు నమోదు చేసి 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు, మేస్త్రి లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,268ల బరువు గల 121 ఎర్రచందనం దుంగలను, 07 వాహనాలను స్వాదీన పరుచుకోవడమైనది. వీటి విలువ సుమారుగా రూ. 68 లక్షలు ఉంటుంది.
-
చిత్తూరు:
జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టుటకు పోలీసు శాఖ వివిధ రకములైన నివారణ చర్యలు తీసుకొని 2024 సం.లో 06 కేసులు నమోదు చేసి 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు, మేస్త్రి లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,268ల బరువు గల 121 ఎర్రచందనం దుంగలను, 07 వాహనాలను స్వాదీన పరుచుకోవడమైనది. వీటి విలువ సుమారుగా రూ. 68 లక్షలు ఉంటుంది.
ముఖ్యమైన కేసుల వివరములు
1) 07-05-2024 వ తేదిన బంగారుపాళ్యం పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని, సుమారు రూ. 43 లక్షల విలువైన మద్యం మరియు రూ. 9 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
2) జూలై 7వ తేదీన గుడిపాల మండలంలో జరిగినటువంటి దొంగతనం కేసుకు సంబంధించి కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముద్దాయి వసీం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాము.
3) 07-07-2024 వ తేదిన ఉదయం సుమారు 10.30 %ూవీ % గంటల సమయంలో కార్వేటినగరం, మసీదుమిట్ట వీధిలో జరిగిన ఒక ఇంటి దొంగతనం కేసులో కేవలం ఒక రోజులోనే ముద్దాయి డంకా జాఫర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కార్వేటినగరం పోలీసులు. 176 గ్రాముల బంగారు నగలు, 540 గ్రాముల వెండి మరియు రూ.5,40,000/- నగదు, మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలను రికవరీ చేసి బాదితులకు అప్పగింత.
4) చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ఇతర జిల్లాలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేసే ముద్దాయిని అరెస్ట్ చేసిన పూతలపట్టు పోలీసులు. సుమారు 45లక్షల విలువ గల 50 ద్విచక్రవాహనాలు స్వాదీనం చేసుకొని బాదితులకు అప్పగింత. ముద్దాయి ముసళ్ళ సందీప్ ఏ దొడ్ల సందీప్ ఏ సాయి ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది.
5) మాటలతో మాయ చేసి సొత్తును దొంగలించే ఇద్దరు మహిళా దొంగలను అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు. 27-08-24న బస్సులో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును ఫిర్యాదు అందుకున్న 5 గంటలలో చేదించి చోరీ అయిన సుమారు 4.5 లక్షల విలువ గల ఆభరణాల రికవరీ, బాధితులకు అప్పగింత.
6) 15-08-2024వ తేదీన చిత్తూరు పట్టణములో జరిగిన ఇంటి దొంగతనం కేసులో ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు. సుమారు రూ.8,50,000/- విలువ కలిగిన 140 గ్రాముల బంగారు మరియు రూ.350 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం.
Cette histoire est tirée de l'édition January 2025 de Police Today.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Listen
Translate
Change font size
