Intentar ORO - Gratis
ఆర్థిక ఉగ్రవాదులపై ఆపరేషన్ క్లీన్ పాలిటిక్
Andhranadu
|May 30, 2025
వీళ్లు అంతకంటే హానికరం...రాష్ట్రం నుంచి తరిమికొడదాం కడపలో ముగిసిన టీడీపీ మహానాడు
-
ముగింపు సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటన
టీడీపీ కార్యకర్తల త్యాగాలతోనే ప్రజాపాలన సాధ్యమైందని వ్యాఖ్య
కడప-ఆంధ్రనాడు, మే 29: పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరిపారేసిన 'ఆపరేషన్ సింధూర్' తరహాలో రాష్ట్రంలో 'ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్' చేపట్టి, ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో, రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక నేరగాళ్లు సమాజానికి అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన అన్నారు. కడప శివార్లలో గురువారం జరిగిన మహానాడు మూడో రోజు బహిరంగ సభలో ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేస్తే జె బ్రాండ్ల మద్యం, గంజాయి, డ్రగ్స్ వారి ఆరోగ్యాలను నాశనం చేశారని విమర్శించారు.అడవులను ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారని, కొండలు, చెరువులను కూడా కబ్జా చేశారని మండిపడ్డారు. ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైకాపాకు
ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా సాగాలో చెప్పడానికి టీడీపీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైకాపా మరో కేస్ స్టడీ అని ఆయన వ్యాఖ్యానించారు.
మహానాడుకు అపూర్వ స్పందన
Esta historia es de la edición May 30, 2025 de Andhranadu.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Andhranadu
Andhranadu
ఏనుగుల గుంపులను ట్రాక్ చేయండి - ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశావైపు నుంచి వస్తున్న మదపు టేనుగుల సమస్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
1 min
October 24, 2025
Andhranadu
నక్షత్ర వనంలో కార్తీకదీపం
కార్తిక మాసం పురస్కరించుకొని రామ కుప్పం లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలోని నక్షత్ర వనంలో మహిళలు కార్తీకదీపం వెలిగించారు
1 min
October 24, 2025
Andhranadu
జిల్లాలో డ్రోన్లతో నిఘా
జిల్లాలో నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు డ్రోన్ నిఘాను పటిష్టం చేశారు.
1 min
October 24, 2025
Andhranadu
టెక్ హబ్ గా ఏపీ
- ఇంధన రంగంలో అపార అవకాశాలు... - అబుదాబిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
2 mins
October 24, 2025
Andhranadu
విక్టోరియా మోడల్ ఏపీ అభివృద్ధి..
-సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో మంత్రి లోకేశ్ భేటీ
1 mins
October 24, 2025
Andhranadu
జ్వరం ఉంటే రక్త పరీక్ష చేసుకోండి
జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్ గురువారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల ( బాలురు) పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
1 min
October 24, 2025
Andhranadu
చెరువు కాదు.. రహదారే ఇది..! - మండల కేంద్రంలో రహదారి దుస్థితి
మీరు చూస్తున్న ఈ చిత్రం చెరువు కాదు...శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు కి వెళ్లే ప్రధాన రహదారి అందులోనూ కేవీబీ పురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది.
1 min
October 24, 2025
Andhranadu
ఎస్పీడీసీఎల్ మాజీ ఛైర్మన్ పై విచారణ జరిపించండి
- మాజీ ఐపీఎస్ ఏవీ వెంకటేశ్వరరావు -40 వేల కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణ - టెండర్ల ప్రక్రియపై ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని డిమాండ్
1 min
October 24, 2025
Andhranadu
ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం..-
టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు
1 mins
October 24, 2025
Andhranadu
కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించండి
- విద్యుత్ సమీక్షలో సిఎస్ విజయానంద్
1 min
October 24, 2025
Listen
Translate
Change font size

