Versuchen GOLD - Frei
కాల్పులు విరమించండి..శాంతి నెలకొల్పండి
Praja Jyothi
|April 14, 2025
మోదీ, అమిత్ షాలకు పీస్ డైలాగ్ కమిటీ లేఖ
-
గత కొంతకాలం నుంచి వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఎందరో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇకనైనా కాల్పుల విరమణ, శాంతి చర్చలు చేపడితే మంచిదని శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వము, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా - మావోయిస్టు పార్టి జూxశీజర్ ఖతీ ఎరి% మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హెూం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాసింది. ప్రధాని మోదీ, హెూం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత పేర్కొంటూ పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్ర కుమార్ ఆదివారం నాడు ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మేము పీస్ డైలాగ్ కమిటీ బాధ్యులము. ఈ కమిటీ పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. సిపిఐ (మావోయిస్టు) పార్టీ, కేంద్ర ప్రభుత్వము మధ్యన కాల్పుల విరమణ - శాంతి చర్చల స్థాపన కోసం ఏర్పాటు అయింది పీస్ డైలాగ్ కమిటీ. ఇరు పక్షాల మధ్య శాంతియుత చర్
Diese Geschichte stammt aus der April 14, 2025-Ausgabe von Praja Jyothi.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Praja Jyothi
Praja Jyothi
కుమ్మెలర ఘటనపై కలెక్టర్ నివేదిక
బిసి కమిషన్కు సమర్పించినట్లు వెల్లడి
1 min
March 03, 2026
Praja Jyothi
వెయ్యి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ద్వార బంధనం
దేవాలయం ఈవో డి.అనిల్ కుమార్
1 min
March 03, 2026
Praja Jyothi
ఈ యుద్ధం మరో నాలుగైదు వారాలు జరగొచ్చు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
1 min
March 03, 2026
Praja Jyothi
దుబాయ్లో చిక్కుకున్న మంత్రి తుమ్మల
క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందచేత
1 min
March 03, 2026
Praja Jyothi
రమనీయం.. కమనీయం దేవరకొండ విజయ రష్మిక రిసెప్షన్
- తులసి మాతకు ప్రత్యేక పూజలు - స్వగ్రామం తుమ్మన్ పేటలో పండుగ వాతావరణం - అభిమానులకు ... జోష్ నింపిన నూతన దంపతులు
1 min
March 03, 2026
Praja Jyothi
ఖమ్మం భూదాన్ భూములలో భూ దందా
అధికారుల ఉదాసీనతో రోడ్డుపాలైన సామాన్యులు అమాయకులకు కట్టబెట్టిన ప్రభుత్వ భూములు
1 mins
March 02, 2026
Praja Jyothi
అలీ ఖమేనీ మృతి
దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మరణం
4 mins
March 02, 2026
Praja Jyothi
మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ!
1 min
March 02, 2026
Praja Jyothi
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారికి రేవంత్ రెడ్డి సూచనలు
1 min
March 02, 2026
Praja Jyothi
దేశవ్యాప్తంగా 350 విమానాలు రద్దు..
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న రాజకీయ ఉ ద్రిక్తతలు ఇప్పుడు భారతీయు ప్రయాణ ప్రణాళికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.
1 min
March 02, 2026
Listen
Translate
Change font size
