CATEGORIES
Kategorien
అష్టదిగ్బంధం..!
కెసిఆర్ కుటుంబంపై ఈడి కత్తి..! లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్..! అత్యంత విశ్వసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు.!
షోన్ ట్యాపింగ్ తొలి బాధితుడిని తానే
దుబ్బాక ఎన్నికల్లో మాఫోన్లు ట్యాప్ చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిజిపికి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు
డెబిట్కార్డులపై ఎస్బిఐ వాయింపు
తమ నిర్వహణ ఛార్జీలు భారీగా పెంపు
ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..?
మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన! గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్న కాంగ్రెస్ హైకమాండ్ !! ఢిల్లీ చేరుకున్న సిఎం రేవంత్, డిప్యూటి భట్టి
విహెచ్ కు సిఎం రేవంత్ బుజ్జగింపు
అండగా ఉంటానని హామీ
బిచ్కుందలో బెట్టింగ్ జోరు
గ్రామీణ పట్టణ యువకుల ఆన్లైన్ జూదం యూపీఐ ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ డబ్బులు పోగొట్టుకొని తిప్పలు పడుతున్న వైనం ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం
దోమకొండ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్లు..?
-వెంచర్ యొక్క డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్ -అధికారులకు ముడుపులు అందితే ఏదైనా చేయగలరు ఇంటి నెంబర్ ఓనర్ షిప్ అసిస్మెంట్ నంబర్తో ఎన్నో అక్రమాలు రిజిస్ట్రేషన్ల
వనపర్తిలో టాలీవుడ్ సినీ ప్రేమజంట ప్రేమ వివాహం
హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిధి రావు ఒక్కట్టయ్యారు వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం ఆలయంలో పెళ్లి మిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటైనా జంట
తప్పుడు ప్రకటనలో తప్పదోవ పట్టిస్తున్నారు
అధికార పార్టీ నేతల మన్ననలు పొందెందుకు తలవంపులు తెచ్చుకుంటున్న పోలీసులు ప్పుడు పత్రికా ప్రకటనలు చేస్తూ పాత్రికేయులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు పోలీసులు ఇస్తున్న తప్పుడు పత్రికా ప్రకటనలపై పీవోడబ్లూ జిల్లా కమిటీ సభ్యురాలు మద్దెల భవాని ధ్వజం
ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళి
ఎన్నికల ప్రచార బస్సుకు ప్రారంభం తల్లి విజయమ్మ ఆశిస్సులు తీసుకున్న జగన్
సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మురళీమోహన్
ఎల్.వి ప్రసాద్ ఆడిటోరియం ల్యాబ్ లో అట్టహాసంగా సన్మాన కార్యక్రమం మురళీమోహన్ అన్ని రంగాలలో విజయం సాధించారు: సినీ నటుడు శ్రీనివాస్ రాథోడ్
సాయో పోలా ఫార్ములా-ఇ విజేతగా సామ్ బర్డ్
సావో పాలో ఈ ప్రిక్స్ ఫార్ములా-ఇ చరిత్రలో సామ్ బర్డ్ విజేతగా నిలిచారని ఫార్ములా-ఇ రేసింగ్ ప్రతినిధులు సోమవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దంచికొడుతున్న ఎండలు
మార్చిలోనే భానుడు ప్రతాపం..!!!
హైదరాబాద్ 13వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం
13వ ఎడిషన్ క్రెడాయ్ హైదరా బాద్ ప్రాపర్టీ షో ప్రతిష్టాత్మకమై న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది
నగరం శిఖలో డబుల్ డెక్కర్ కారిడార్
రూ.1,580 కోట్ల వ్యయంతో కారిడార్ నేడు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
సమ్మక్క-సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభం
ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవిత
మహిళా దినోత్సవ కానుక
సిలిండర్పై వంద తగ్గించిన మోడీ ఎన్నికల జిమ్మిక్కు అంటూ విపక్షాల విసుర్లు
రెండ్రోజుల పాటు మద్రాస్ ఐఐటీ సమ్మిట్
కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం
ఒకేసారి 4 కొలువులు
-ఎలాంటి కోచింగ్ లేకుండానే సాధ్యం -భవానీకి అభినందనల వెల్లువ
నేనుసైతం ఆధ్వర్యంలో పూజ సామాగి పంపిణి
పండుగను పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పూజా సామాగ్రిని పంపిణీ చేసినట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో 12 వ విడత మి షన్ రిక్రూట్మెంట్ రోజర్ మేళా
కొత్తగా రిక్రూట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన భగ వంత్ ఖూబా
అన్నీ ఉన్న మద్దూర్ హాస్పిటల్ అభివృద్ధి సున్నా
సీఎం ఇలాకలో డాక్టర్లు, స్టాఫ్ నర్స్ ఎన్నుకోవడానికి అవకాశం లేని మద్దూర్ సామాజిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో కృషి
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరిం చేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
నేను రాజకీయాల్లో లేను
వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చే అవకాశమూ లేదంటూ ప్రకటన
మోడీ సర్కార్కి గ్యారెంటీ
డిజిటల్ ఇండియా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వాటా 46%
" వియ్ ఇన్స్పెర్" క్యాన్సర్ సర్వెవర్స్ సపోర్ట్ గ్రూప్, యశోద హాస్పిటల్స్ నుండి "ఐ యామ్ అన్స్టాపబుల్" పుస్తకం ఆవిష్కరణ
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రత్యేక కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ జిఎస్ రావు మేనేజింగ్ డైరెక్టర్ మరియు డాక్టర్ పవన్ డైరెక్టర్ యశోద ఆసుపత్రి కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు.
ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేసాం
భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్
ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేస్తాం
భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్
కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ
ప్రాజెక్ట్ లు అప్పగింతతో రాష్ట్రానికి తీరని అన్యాయం తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం
భారతీయ రైల్వేలో రికార్డు సాయిలో మూలధన వ్యయం వినియోగం
భారతీయ రైల్వే అంతటా గత ఏడాది డిసెంబర్ వరకు మూల ధన వ్యయం 75%.. దక్షిణ మధ్య రైల్వే లో 83%