ఆత్మహత్య, ప్రాణత్యాగం, బలవన్మరణం.. పేరు ఏదైనా తీరు మాత్రం 'తనను తానే కనుమరుగు చేసుకోవడం!' అనగానే, వినగానే, చదవగానే, రాస్తుండగానే అసలు ఒక మాటగా అనుకోగానే గుండె తల్లడిల్లుతుంది. తలపుతోనే దడ పుట్టించే ఇది కొంత మందికి తప్పనిసరి ఎందుకవుతోంది? ఎవరి ప్రాణాన్ని వారే తీసేసుకునేంత పరిస్థితి ఏ కారణం వల్ల దాపురిస్తోంది? ఈ రెండూ నాటికీ నేటికీ అంతుపట్టని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఎవరివి వారివే, ఎక్కడివి అక్కడే. 'నీ ప్రాణం నువ్వే తీసుకో' అని ఎవరూ చెప్పరు. సమ్మతం అని ఏ మతమూ చెప్పదు. చట్టం ఎంతమాత్రం ఒప్పుకోదు. సమాజం ఏ విధంగానూ హర్షించదు, అసలే అంగీకరించదు. అయినా అంతటా గంట గంటకీ ఆత్మహత్యలు జరిగిపోతూనే ఉన్నాయంటే ఏమనాలి! ' చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిశీలనలు, పరిశోధనలు తమ పని తాము చేస్తూనే ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఎప్పటికప్పుడు సరికొత్త అంశాల్ని వెల్లడి చేస్తూనే వస్తున్నాయి. అభిప్రాయాలు, ఆందోళనలు, స్పందనలు, నిర్ధారణలు,ముందస్తు హెచ్చరికలు సరేసరి. అన్నీ కళ్లముందు కనిపిస్తున్నా 'కనుమరుగు' ఆగడం లేదు. తరచి చూస్తే, లోతుపాతుల్ని గమనించగలిగితే ఎన్ని దృశ్యాలో...ఇంకా ఎన్నెన్ని అదృశ్యాలో!
هذه القصة مأخوذة من طبعة September 10, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 10, 2023 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...