జగ్గంపేట-ఆంధ్రనాడు, ఏప్రిల్ 22: జగన్ అంటే అహంకారం, విధ్వంసం, దోపిడి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జగ్గంపేట ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ..
ఆడబిడ్డలు యుద్ధానికి సిద్ధమా? 4,500 టీ టైం పాయింట్లతో 20వేల ఉద్యోగాలు కల్పించిన అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్. 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలాకాసి ఆధరించిన నాయకుడు నెహ్రు. జగ్గం పేట ప్రజల ఉత్సాహంతో ఉన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు సభలకు వస్తున్నారు. 41 సభలు పూర్తి చేసి నేడు ఇక్కడికి వచ్చాను. ఎన్నికలు నామమాత్రమే గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. మార్పు వేవ్
మారి వైసీపీ కొట్టుకొని పోవడం ఖాయం. గుంటూ రుకు చెందిన కోవూరి లక్ష్మీ అనే మహిళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని పీఎం, రాష్ట్రపతి, ప్రధాన న్యాయ మూర్తులకు తెలియ జేయడానికి ఢిల్లీలో నిరసన తెలియ జేసింది.గంజాయిని చిన్న పిల్లలతో అమ్మించి నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు. భూ కబ్జాలతో దోచుకున్నారని ఎంత మందిని చెప్పినా పట్టించు కోకపోవడంతో ఢిల్లీకి వెళ్లి బొటన వేలు కోసుకుంది. అదే విధంగా రాక్షసులతో ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో. రేపు మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించు కోవాలన్నారు.
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ స్టార్ సజ్జలకు లేదు
జగన్ రెడ్డి ఏనాడైనా సేవాభావంతో పని చేశారా? ఒక అహంకారం, విధ్వంసం, దోపిడీ విధానాలే జీవిత ఆశయంగా పని చేశారు. దేవుడి కంటే గొప్పవాడు అనే విధంగా జగన్ ఉన్నారు. ప్రజలు భానిసలు అనుకుంటు న్నారు. అసలే కోతి కల్గి తాగి ముళ్లు కొట్టిన విధంగా జగన్ ఉన్నారు.
هذه القصة مأخوذة من طبعة Apr 23, 2024 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Apr 23, 2024 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కుప్పంలో పండుగ వాతావరణం
రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో తిలకించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.
యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ
- ఆకాశంలో చక్కర్లుకొట్టిన గరుత్మంతుడు - పరవశించిన భక్తజనం యాదమరి
దారులన్నీ విజయవాడ వైపే
పల్లెలు పట్టణాలు ఉంచి దారులన్నీ విజయవాడ వైపే చూపుతున్నాయి వాహనాలన్నీ వాహనాలన్నీ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాయి.
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేటి కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నట్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ప్రకటించారు.
ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.
నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు