ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరి బిక్కిరి.!
అల్లుడు అనిల్ నీ ఏక్షణమైనా అరెస్టు చేయొచ్చని వార్తలు.!
అవసరమైతే కెసిఆర్ కు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్..??!
లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు వరకు ఉన్నాయా??..!
ఫోన్ ట్యాపింగ్ లో మరో బ్రాంచ్ గా పత్రిక అధిపతి.!
ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల పాత్ర పై నిఘా !
ఇప్పటికే పార్టీని విడుతున్న కీలక నేతలు.!
మసక బారుతున్న బిఆర్ఎస్ ప్రభావం.!
అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను అల్లకల్లోలం చేస్తుంది. ముప్పేట జరుగుతున్న విచారణ సంస్థల దాడులతో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలని ఆయన కళ్ళముందే కుప్పకూలిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ ప్రభావం మసకబారుతుంది. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు. ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు అయ్యారు. ఆమె భర్త అనిల్ కూడా అరెస్టు అయ్యే ఛాన్స్? ఉ ౦దనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి.
Bu hikaye Praja Jyothi dergisinin Mar 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Praja Jyothi dergisinin Mar 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
కెనడా అడవుల్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం
తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి ప్రమాదంలో చమురు నిల్వలు!
యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ట్రయల్ రన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘటం ప్రారంభమైంది.
రూ.34000 కోట్ల కుంభకోణం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం 17 బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో మోసం డిహెచ్ఎఫ్ఎల్ మాజీ డైరెక్టర్ అరెస్ట్
తెలంగాణలో క్రమేపీ చల్లబడుతోన్న వాతావరణం
వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
పదిరోజులపాటు థియేటర్ల బంద్
సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం..ఆనందాన్ని ఇస్తుంది.
ఇప్పటికే 270 సీట్లు గెలిచేసాం
400 సీట్లు లక్ష్యంకోసం పోరాడుతున్నాం. బెంగాల్ ప్రచారంలో అమిత్ షా వెల్లడి
ఎన్డీఏకు 400 సీట్లు పక్కా
కాంగ్రెస్ బిఆర్ఎస్ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుంది
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి అక్ష్మణ్ అతిగా ఊహించుకుంటున్నారు
బిజెపి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ఉన్నారు మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య
12 నుంచి 14 ఎంపి సీట్లు గెలుస్తున్నాం
జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.