Bu hikaye Praja Jyothi dergisinin May 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Praja Jyothi dergisinin May 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రైవేట్ స్థలం విషయంలో నెలకొన్న వివాదం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లోని గాగిలాపూర్ విలేజ్ లో ఓ ప్రైవేట్ స్థలంలో భూవివాదం నెలకొన్నది.
పశుపక్షాదుల దాహార్తి తీర్చాలి
పశువులు, పక్షుల దాహార్తి తీర్చడానికి నగరంలో వివిధ చోట్ల నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ సి.హెచ్. శ్రీకాంత్ తెలిపారు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కరీంనగర్ లో ఓటేసే పరిస్థితి లేదు
పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్
లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డైనమిక్ తనిఖీలు
లోక్ సభ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద నా బంధిలో భాగంగా ఏర్పాటు చేసిన వాహన తనిఖీల్లో సిబ్బంది పాల్గొని కలసి వాహనాల తనిఖీ చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలని సిబ్బందికి అధికారులకి సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వేపాకు పొగ - దోమలకు సెగ
వేపాకు పొగ - దోమలకు సెగ. దోమలు పుట్టకుండా.. కుట్టకుండా నిర్మూలిద్దాం..మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
క్షమాపణ.. మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?
సుప్రీంకోర్టులో ప్రకటన చేసిన తర్వాత కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం ఏంటి? రామవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు
మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
బాలికల సంరక్షణ పథకం ద్వారా మ్యూచువల్ పండ్కు బ్రేక్
- జిల్లా కలెక్టర్కు లేఖ వ్రాసిన 35 వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
ఉచిత బస్సు కింద పడ్డ భక్తుడు.. నుజ్జు అయిన కాళ్ళు
చిన్నహనుమాన్ జయంతి సందర్భంగా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు మంగళవారం ప్రమాదానికి గురయ్యాడు.
కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా...!
కేరెల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో దాని విలువ రూ.1.5 కోట్లు పై మాటే సమాధులను కూల్చి మరి కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల కనుసన్నలలోనే కబ్జా జరుగుతుందన్న ఆరోపణలు