Denemek ALTIN - Özgür
ఉత్తమ నటిగా అనసూయ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చరిత్ర సృష్టించిన భారతీయురాలు
Express Telugu Daily
|May 26, 2024
భారతీయ నటి అనసూయ సేన్రుప్తా చరిత్ర సృష్టించింది.
-
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్లను ధరించి రెడ్ కార్పెట్పై హెుయలు పోతున్నారు. మరోవైపు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మలయాళీ చిత్రం 'ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్' పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలవడం విశేషం. క
Bu hikaye Express Telugu Daily dergisinin May 26, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Express Telugu Daily'den DAHA FAZLA HİKAYE
Express Telugu Daily
ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు
మహిళలకు పంపణీ మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
1 min
November 26, 2025
Express Telugu Daily
మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకే ప్రభుత్వం కృషి
= స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ = నందివాగు ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల
1 mins
November 26, 2025
Express Telugu Daily
హాస్టల్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ
ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని
1 min
November 26, 2025
Express Telugu Daily
రాయలసీమలో ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు అధికారులతో సమీక్షలో చంద్రబాబు నిర్ణయం
1 min
November 26, 2025
Express Telugu Daily
నగరంలో ఉన్న విలువైన భూములు హాంఫట్
9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్ రాత్రికి రాత్రే బిలియనీర్ కావాలన్న లక్ష్యంతో కదుపుతున్న పావులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ విమర్శలు
1 mins
November 26, 2025
Express Telugu Daily
సంగీతంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
• జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య
1 min
November 26, 2025
Express Telugu Daily
ఎపిలో కొత్తగా మరో మూడు జిల్లాలు
మార్కాపురం, మదనపల్లె, పోలవరం ఏర్పాటు కేబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు సిఎం అంగీకారం
1 min
November 26, 2025
Express Telugu Daily
రైతే రాజు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
రైతన్న కోసమే రైతన్న మీకోసం కార్యక్రమం రైతే రాజుని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది మంగళవారం గడివేముల మండల టిడిపి కన్వీనర్ పంట దిలీప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఆదేశాల మేరకు మండల నాయకుల ఆధ్వర్యంలో గడివేముల మండలంలోని దుర్వేషి గ్రామంలో నిర్వహించారు.
1 min
November 26, 2025
Express Telugu Daily
డంపింగ్ యాడ్లలో చెత్తాచెదారాన్ని వేసేలా చర్యలు తీసుకోండి
కలెక్టర్ కు వినతిపత్రం
1 min
November 26, 2025
Express Telugu Daily
భారతీయలు 500 ఏళ్ల కల నెరవేరింది
అయోధ్య కోసం ఎందరో త్యాగాలు .. బలిదానాలు వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరుతుంది ధ్వజారోహణ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
1 min
November 26, 2025
Listen
Translate
Change font size

