Bu hikaye Andhranadu dergisinin 16-05-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Andhranadu dergisinin 16-05-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.
పొగాకుకు దూరంగా ఉండటం ఉత్తమం
తిరుపతి సిటి పొగాకు దూరంగా ఉండటం ఉత్తమమని, తొలుత ఫ్యాషన్గా మొదలై, ఆ తరువాత అలవాటుగా మారి మానసికంగా మనిషిని కుంగదీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ అంటే.. వైసీపీ నేతలకు భయమెందుకు..?
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శు క్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు
కౌంటింగ్కు ముందే టీడీపీ అభ్యర్థులు నియోజకవర్గాలకు చేరుకోవాలి
ఏపీ టీడీపీ నేతలు ఇవాళ హైదరాబాదులో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై నేడు తీర్పు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్కు చెందిన ఫామ్13ఏ' పై అటెస్టింగ్ అధికారి పేరు, హెూదా, సీలు లేకపోయినా అనుమతిం చాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్ చేసింది.
మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ - గవర్నర్ కు వినతి
కుప్పం నియోజకవర్గంలో కాయ్ రాజా కాయ్...
గెలుపు ఎవరిదంటూ ఒకరు, చంద్రబాబు నాయుడి మెజార్టీ పై మరి కొంతమంది, ప్రభుత్వం ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ ప్రభుత్వం చేస్తుందా... అన్న విషయాలపై పందెం రాయుళ్ల వ్యవహారాలు కుప్పంలో పెట్టు మీరు పోతున్నారు.
ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు
వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా
అంజన్నకు ఎండు పండ్లతో అలంకరణ
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్స వాల్లో భాగంగా ఎండుఫలాల (డ్రై ఫ్రూట్స్) అలంకరణలో అంజన్న భక్తులకు దర్శనమిచ్చారు.
అపూర్వ సేవలకు ఆత్మీయ సత్కారం
వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ను గుర్తించి శుక్రవారం సాయంత్రం గుంతకల్లు లో వివేకానంద పార్కు లో జరిగిన కార్యక్రమంలో జనసేవ సమితి వ్యవస్థాపకులు ఆదిశేషు గారి జన్మదిన సందర్భంగా అతని ఆధ్వర్యంలో జయన్న ను గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు, బెస్ట్ లెజెండరీ అవార్డు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు.