Bu hikaye Andhranadu dergisinin Apr 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Andhranadu dergisinin Apr 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా
- తన తండ్రికి, అమేథికి ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినన్న రాహుల్ - రాజకీయాల గురించి తాను అమేథీ నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్య
లక్నో సూపర్ జెయింట్స్పై టాస్ గెలిచిన ముంబయి
- ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి - టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన టీమ్
ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం
- ప్రధాని మోదీ - ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై కీలక వ్యాఖ్యలు
13 మంది సభ్యులతో సిట్
- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం - ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత అల్లర్లు
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ప్రపంచ రక్తపోటు దినోత్సవం
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా గుంతకల్లు ప్రభుత్వ హాస్పటల్లో పీపీ యూనిట్ విభాగంలో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్ అరుణ యూ పి హెచ్ సి భాగ్యనగర్ నందు ర్యాలీ | నిర్వహించారు.
విరబూసిన మే పుష్పాలు
పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి ప్రహరీ లోపల (పలమనేరు పట్టణంలో) మే పుష్పాలు శుక్రవారం విరగభూసాయి.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
మండలంలోని బేలుపల్లి పంచాయతీ, పట్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 21 నుండి 26 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
మండల కేంద్రంలోని యాదమరి హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గిరి రాజా ఒక ప్రకటనలో పేర్కోన్నారు.
కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఎపి మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.