డబుల్ డిజిట్పై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఇసి
పది రాష్ట్రాల్లోని 96 ఎంపీ సీట్లకు ఓట్లు
తెలంగాణలో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పటి వరకు మూడు దశలో.. మొత్తం 285 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. నేడు నాలుగో దశ పోలింగ్ జరుగుతుంది. ఇంకా మూడు దశలు మే 20, మే 25, జూన్ 1వ తేదీన జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు.. దేశంలోని ఓటరు ఏ పార్టీకి అధికారం కట్టబెడతాడనే విషయం స్పష్టం కానుంది.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 13-05-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 13-05-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఈదురుగాలుల బీభత్సం
• ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు
• ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలించిన అధికారులు
గంజాయి రవాణాపై ఉక్కు పాదం
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు.. గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
మూడోసారి 'మోడీ సర్కార్'
ఉత్తరప్రదేశ్లో 7వ దశ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధానివిమర్శలు
ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం
• సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది • మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కాం
• సన్నబియ్యo కొనుగోళ్లలో అక్రమాలు • అధికారంలోకి రాగానే స్కాంలకు తెర
తెలుగులో ప్రమాణ స్వీకారం
• అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ • కాలిఫోర్నియా జడ్జిగా జయ బాడిగ
మసీద్ నిర్మాణ లెక్కలు ఎక్కడ?
• సెక్రటేరియట్లోని మసీద్ నిర్మాణానికి ఖర్చు ఎంత..? • టెండర్ ఎవరికీ ఇచ్చారు..? ఎవరెవరు పాల్గొన్నారు?
గ్రాడ్యుయేట్ ఎటువైపు
తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు
ఛత్తీస్ గఢ్ యువకుడి ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు
ప్రమాదవశాత్తు ఓ యువకుడి ఛాతీలోకి బాణం దూసుకెళ్లింది. దాదాపు సగం వరకం బాణం శరీరంలోకి దూసుకెళ్లి.. అతడు ప్రాణాలు దక్కించుకున్నాడు