CATEGORIES
Kategoriler
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆది దేశాలు జారీ చేసారు.
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తన ఎంపి పదవిపై అనర్హత వేటుపడటంతో ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు
జగన్ హయాంలో దళితులపై దమనకాండ
అంబేద్కర్ దేవుడితో సమానం: చంద్రబాబు
ఎండ ప్రచండం
పెరిగిన వడగాడ్పులతో అల్లాడుతున్న జనం
సంపన్న సిఎంలలో జగన్ టాప్!
దేశంలో 30 మంది సిఎంల ఆస్తులు వెల్లడించిన ఎడిఆర్ 30లో 29 మంది కోటీశ్వరులు 13 మందిపై క్రిమినల్ కేసులు
'అంజనాద్రి' మరింత అభివృద్ధి
శేషాచలం కొండల్లోని కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలకొండపై మరోదివ్యక్షేత్రం అంజనాద్రిని మరింత అభి వృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిం చింది
స్టీల్ ప్లాంట్ తెలుగుప్రజల సెంటిమెంట్: సజ్జల
విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలను చేసారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.
సంపూర్ణ సాక్షరతే లక్ష్యం
మహిళలందరికి చదువు సాధికారత అదే ఫూలేకి సమర్పించే నిజమైన నివాళి: జగన్
శ్రీవారి లడ్డూప్రసాదం నాణ్యతపై ప్రత్యేక దృష్టి!
సాక్షాత్తు శ్రీవేంకటే శ్వరస్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న తరువాత భక్తులు అంతే పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల నాణ్యతపై తిరుమల తిరుపతి దేవస్థానం మరింత దృష్టి సారించనుంది.
ఇంటర్ దాకా అమ్మ ఒడి
• పాఠ్యాంశాల వారీగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ • ఒప్పంద ఉపాధ్యాయులకు వేసవిలో తర్పీదు • 3 నుంచి 5 గ్రేడ్లు ప్రైమరీ విద్యార్థులకు టోపెల్ పరీక్షలు, ఉత్తీర్ణులకు టోపెల్ ప్రైమరీ సర్టిఫికెట్ : సిఎం జగన్
పేదలకు ఉచిత వైద్యం
కడప నగరంలో మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, నగర మేయర్ సురేష్ బాబు
వక్ష్బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం రూ.75 కోట్లతో 5 గురుకుల పాఠశాలలు గుంటూరులో గత ప్రభుత్వ హయాంలో నిలిచి పోయిన క్రైస్తవ భవనం నిర్మాణం పూర్తికి చర్యలు: సిఎం జగన్
ఇక జనంలోకి జగనన్న సైన్యం
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి సీఎం సైనికులుగా పార్టీ పదాతీదళం ప్రతి ఇంటికి వెళ్లనుందని రాజ్యసభ సభ్యులు వైఎస్సా ర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
800 కి.మీకి చేరిన లోకేష్ పాదయాత్ర
మర్తాడు వద్దే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతానని హామీ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ
కుటుంబసమేతంగా గోవిందుని దర్శనంలో హైకోర్టు సిజె జస్టిస్ మిశ్రా
కలియుగ ప్రత్యక్షదైమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి అభిషేకసేవలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు పాల్గొన్నారు.
నేటి నుంచి 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రారంభం
రాష్ట్రంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్ర మానికి ఏర్పాట్లు చేసామని వైకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదా రులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
శివధనుర్బంగాకారంలో రాముల వారి రాజసం
ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సల్లో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం శివధనుర్భంగాలం కారంలో స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ముగ్దమనోహరంగా దర్శనం ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని, చేబదుళ్లు తీసుకుంటుందని టిడిపి దుష్ప్రచారం చేస్తుందని ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ వ్యాఖ్యా నించారు.
నిరసనలతో ఉభయసభలు వాయిదా
రాజ్యసభలో మరోసారి ఆదాని హిండెన్బర్గ్ వ్యవహారంపై విపక్షాలు దుమారం రేపాయి.
ఫిన్నిస్ ప్రధాని సన్నామారిన్ కు ఉద్వాసన
కన్సర్వేటివ్ పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి
మతఘర్షణలపై మోడీ, షా మౌనమెందుకు?
శ్రీరామనవమి వేడుకల నేపథ్యం లో పశ్చిమబెంగాల్, బీహారల్లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి
సిరియా విమానాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, సిరియా మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు నెల కొన్నాయి.సిరియాకు చెందిన ఓ విమానం ఇజ్రాయోల్ గగనతలంలో తిరుగు తుండగా, సైన్యం దాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది.
ఎలాంటి పరిస్థితికైనా సాయుధ దళాలు సన్నద్ధం
భారత్కు ఎదురవుతున్న సవాళ్లనుప్రతిమటించేందుకు సన్నద్ధం కావాలని మిలిటరీ కమాండర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
సంక్షేమానికి లోటు రానివ్వం
నాడు, నేడు పనులకు నిధుల కొరత రాకుండా చర్యలు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు త్వరగా పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశం