అక్టోబర్ 21వ తేదీ 'అమరవీరుల సంస్మరణ దినం'గా నిర్వహిస్తారు. అక్టోబర్ 15 నుండి 21 వరకు వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవంగా నిర్వహిస్తారు. ప్రజల ధన, మాన, సంరక్షణ దిశలో అసువులు బాసిన అమరవీరుల సేవలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చరిత్ర - నేపథ్యం
భారత్- చైనా సరిహద్దులో ఉన్న లడఖ్ ని ఆక్సామ్ చిన్ వద్ద కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సి.ఆర్.పి.ఎఫ్) మన సరిహద్దుల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నది. 1959 అక్టోబర్ 21వ తేదీన రక్తం గడ్డకట్టేలా ఉన్న విపరీతమైన చలిలో పది మంది సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. చైనా దేశానికి చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొరబడి, మన భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఈ పదిమంది సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు ధైర్యంతో చైనా సైనికులను, చివరి రక్తం బొట్టు వరకు ఎదురించి, ఆ పోరులో తమ ప్రాణాలు కోల్పోయారు.భారతదేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన సంఘటన అదే కావడం గమనార్హం. దాంతో పోలీసు బలగాల్లో ఆత్మస్థైర్యం నింపాలని, వారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని భావించి, అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులు 1960 జనవరి 9వ తేదీన సమావేశమై, అక్టోబర్ 21వ తేదీని 'అమర వీరుల సంస్మరణ దినం'గా పాటించాలని తీర్మానించారు. నాటి నుండి పోలీసు అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని, వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి, వారికి ఘనమైన నివాళులు అర్పించడం సంప్రదాయంగా వస్తున్నది.
మన దేశ సైనికులు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న అత్యంత ఎత్తైన సియాచిన్ పర్వత శ్రేణుల్లో సరిహద్దు రక్షణకు తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి, మిక్కిలి చలితో కూడిన ప్రాంతం సియాచిన్ పర్వత ప్రాంతం. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో, పాకిస్తాన్ సరిహద్దులోని ఈ సియాచిన్ గ్లేసియర్లో విధులు నిర్వహించడం అనేది మన సైనికులకు అత్యంత క్లిష్టమైన పని. దేశ సరిహద్దులను కాపాడుతూ, శత్రు సైనికులు మన దేశ భాగంలోకి ప్రవేశించకుండా ఎదుర్కొని పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడుతూ, శత్రు సైనికులు మన దేత భాగంలోకి ప్రవేశించకుండా ఎదుర్కొని పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది.
Bu hikaye Police Today dergisinin October 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Police Today dergisinin October 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు
సైకో కానిస్టేబుల్
• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు
అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్
* చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన NTPC పోలీసులు... * నిందితులు అందరు యువకులే, గ్రామశివారు లో గల ట్రాన్స్ఫార్మర్ లే టార్గెట్ ...
పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈరోజు ప్రారంభమైంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహా రాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీ సులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ . అంకిత్ గోయల్, IPS., DY, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చి రోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావే శమయ్యారు
డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..
- ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ - స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు - ఐఐటీ పీహెచ్ స్కాలర్కు రూ.30 లక్షల కుచ్చుటోపీ
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం
లొంగిపోయిన మావోయిస్ట్
ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క