Facebook Pixel వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం | Telugu Muthyalasaraalu - culture - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం

Telugu Muthyalasaraalu

|

Telugu muthyalasaralu

వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం.

వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం

వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం. తిరుపతి మదనపల్లి మార్గ మధ్యలో తిరుపతికి 90 కి.మీ. దూరంలో వాయల్పాడు ఉంది. ఇది వాల్మీకిపురం మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మదనపల్లె నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4298 ఇళ్లతో, 17535 జనాభాతో 2395 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8576, ఆడవారి సంఖ్య 8959. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2119 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 252. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 596086. పిన్ కోడ్: 517299. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం చిత్తూరు జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పూర్వం వాల్మీకి మహర్షి ఇక్కడ నూరుకొప్పుల కొండదరిలో ఆశ్రమం నిర్మించుకొని తపం ఆచరించాడని ప్రతీతి. అందుకే అ గ్రామానికి వాల్మీకిపురం అని పేరు కూడా ఉంది. త్రేతా యుగంలో జాంబవంతుడు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠిం చాడని, అదే ఇప్పటి శ్రీపట్టాభి రామాలయం అని చెబుతారు. స్థలపురాణాన్నీ, సాంప్రదాయమైన పేరునీ శాశ్వతం చేసేందుకు ఈ మధ్యనే అధికారికంగా వాయల్పాడు గ్రామాన్ని 'వాల్మీకి పురంగా' మార్చడం జరిగింది. ఈ గ్రామంలో "వావిలి” చెట్లు ఎక్కువ ఉండడంతో దీనికి వావిలిపాడూ అని పేరు, అది కాలక్రమంలో ముస్లింల పాలనలో వావిల్ కా పహాడ్, ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో వాయల్పాడుగా మారింది. ఈ పట్టణంలో ఉన్న శ్రీ పట్టాభిరామాలయం చాలా ప్రసిద్ధి ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఇది పాకాల - ధర్మవరం మార్గంలో ఉంది.

పట్టాభి రామస్వామి ఆలయం

పట్టాభి రామస్వామి ఆలయం, వాయల్పాడు (వాల్మీకిపురం) ప్రధాన ఆలయమైన పట్టభిరామలయంలోకి ప్రవేశిస్తే వరుసగా మహామంటపం, ముఖమంటపం, అంతరాలయం, గర్భగుడి వస్తాయి. ఆలయంలో విజయనగర సామ్రజ్య, చోళ రాజ్య శిల్ప కళా చాతుర్యం తేటతెల్లం అవు తాయి. మహామంటపం పైకప్పుపై అధ పద్మం ఉంటుంది. వీరాంజ నేయస్వామి విగ్రహం పశ్చిమ వైపుగా ప్రతిష్ఠించబడి ఉంటుంది.

దేవతా మూర్తులు

Telugu Muthyalasaraalu'den DAHA FAZLA HİKAYE

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు

పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....

(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం

శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మన తెలుగు పండుగ "ఉగాది"

పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Listen

Translate

Share

-
+

Change font size