Newspaper
Akshitha National Daily
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక గవర్నర్
తిరుమల, ఫిబ్రవరి కర్ణాటక గవర్నర్ తవర్ చాంద్ గెహ్లాట్ శనివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు.
1 min |
February 06, 2022
Akshitha National Daily
నిరంతర విద్యుత్ సరఫరాతో పెరిగిన దిగుబడి
విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ దేశంలో అవకాశం ఉన్నా పట్టించుకోని కేంద్రం
1 min |
February 01, 2022
Akshitha National Daily
త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న శింబు,నిధి
సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు.శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నా రని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికా రికం చేసుకోవడానికి ఎ:-లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది.
1 min |
February 01, 2022
Akshitha National Daily
సమతా మూర్తి భగవాద్రామానుజులు
రామానుజచార్యులు మహోన్నత వ్యక్తిత్వం కలవాడు. ఆనాడే ఆయన సంఘసంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహామ నీషి. ఒక తత్త్వవేత్తగా, ఒక గాయకునిగా, సామాజిక పరివర్తకు డిగా, భాష్యకారుడిగా, అత్యంత భవ్యమైన దేవాలయాలను నిర్మిం చిన వాడిగా, వ్యవస్థలను వికసింపచేసే సామర్థ్యం కలవాడిగా పేరుగడించారు.
1 min |
January 30, 2022
Akshitha National Daily
మొగులయ్యకు నజరానా
పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు
1 min |
January 29, 2022
Akshitha National Daily
రేణూ రీఎంట్రీకి రంగం సిద్ధం
నటనకు స్వస్తి చెప్పిన పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోమారు ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇవ్పడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట.
1 min |
January 30, 2022
Akshitha National Daily
మూడు రాజధానులపై హైకోర్టు విచారణ
కొత్త జిల్లాల లాగే మూడు రాజధానులు తప్పవు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ అవంతి పునరుద్ఘాటన
1 min |
January 29, 2022
Akshitha National Daily
చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగాయి.
1 min |
January 30, 2022
Akshitha National Daily
మీ లాగే నేనూ
ఎన్సిసితో క్రమశిక్షణ అలవడింది అదే ఇప్పుడు ధృడంగా పనిచేయడానికి దోహదపడుతోంది ఎన్ సిసి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
1 min |
January 29, 2022
Akshitha National Daily
బాహుబలి వర్కర్ కోసం రాజమౌళి ఆవేదన
బాహుబలి' చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కోఆర్డినేటర్ గా పని చేసిన దేవిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు సాయం చేయాలంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
1 min |
January 30, 2022
Akshitha National Daily
కొత్త పిఆర్పీకి అనుగుణంగా జీతాలు
పంతం నెగ్గించుకునే పనిలో ప్రభుత్వం పార్సీకి వ్యతిరేకంగా విశాఖలో ర్యాలీ ఉద్యోగుల సమ్మెను వ్యతిరేకిస్తూ పిటిషన్
1 min |
January 30, 2022
Akshitha National Daily
ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టండి
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేకరించిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారని షర్మిల ఆరోపించారు.
1 min |
January 29, 2022
Akshitha National Daily
అనంతలో జగనన్న పాలవెల్లువ
అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్ శ్రీకారం ఓ మంచి కార్యక్రమమని ప్రకటించిన సీఎం జగన్
1 min |
January 29, 2022
Akshitha National Daily
షర్మిల పార్టీకి దక్కని గుర్తింపు
రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ షర్మిల పార్టీ పెడాతనని చెప్పి దాదాపు ఏడాది అవుతోంది. 2021 ఫిబ్రవరి 9న హైదరాబాద్లో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమే అప్పటికే ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ కోసం దరఖస్తు చేశారు.
1 min |
January 28,2022
Akshitha National Daily
మహేష్ బ్యాంక్ కేసులో పురోగతి
పలు ఖాతాల్లో రూ.3కోట్లు నిలిపివేత బ్యాంక్ నిర్లక్ష్యంపైనా కేసు : సీపీ ఆనంద్
1 min |
January 28,2022
Akshitha National Daily
యూపీ ఎన్నికలతోనే..దేశ భవితవ్యం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బాగా వేడిగా సాగుతోంది. ప్రధాన పక్షాల మధ్య వాడీ వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. యూపీలోని మధురలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
1 min |
January 28,2022
Akshitha National Daily
ఏపీ సేవగా సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్
సచివాలయాల ద్వారా మరింత వేగంగా సేవలు వేర్వేరు శాఖల సేవలన్నీ ఇక ఒకే పరిధిలోకి ఎవరి వద్ద పెండింగ్ లో ఉందో తెలుసుకునే అవకాశం సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు నూతన సాఫ్ట్ వేర్ పోర్టలను ఆవిష్కరించిన సీఎం జగన్
1 min |
January 28,2022
Akshitha National Daily
గవర్నర్ చెంతకు గుడివాడ కేసినో వ్యవహారం
వివరాలతో కూడిన నివేదిక అందచేసిన టిడిపి బృందం కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని కోరినట్లు వెల్లడి
1 min |
January 28,2022
Akshitha National Daily
ఏపిలో ఘనంగా గణతంత్ర వేడుకలు
ఇందిరాగాంధీ మైదానంలో జెండా ఆవిష్కరించిన గవర్నర్ ఉగాది నుండే రాష్ట్రంలో 26 కొత్త జిల్లాల పాలన సమపాళ్ల రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆకట్టుకున్న పలురకాల శకటాల ప్రదర్శనలు
1 min |
January 27, 2022
Akshitha National Daily
కరీంనగర్ అంటే కరోనా భయపడే స్థాయి
వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి కృషి చేసిన వారిని అభినందించిన మంత్రి గంగుల
1 min |
January 27, 2022
Akshitha National Daily
పాలకులు.. వ్యవస్థలను గౌరవించాలి
ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. అవి సక్రమంగా పనిచేసేలా పాలకులు చూడాలి. వ్యవస్థలను రూపొందించిన పాలకులు వాటిని నిర్వీర్యం చేయడమో లేదా వాటిని పనిచేయకుండా చేయడమో జరుగుతోంది.
1 min |
January 27, 2022
Akshitha National Daily
యూపిలో చెమటోడుస్తున్న ప్రియాంక
సీనియర్లు పార్టీని వీడడడంతో చెరిగిపోతున్న ఆశలు పోటీ బిజెపి, ఎస్పీల మద్యే అంటున్న విశ్లేషకులు
1 min |
January 27, 2022
Akshitha National Daily
రెండు ఓటీటీలతో అనుష్క శర్మ భారీ డీల్..
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ బాలీవుడ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగాను రాణిస్తోంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనుష్క తన సొంత నిర్మాణ సంస్థను నడుపుతోంది.
1 min |
January 27, 2022
Akshitha National Daily
ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశిరచుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం' భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం కెసిఆర్ అన్నారు.
1 min |
January 26, 2022
Akshitha National Daily
గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజనన్ను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్కు ఆహ్వానపత్రం అందించారు.
1 min |
January 26, 2022
Akshitha National Daily
త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు
త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందురోజు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు.
1 min |
January 26, 2022
Akshitha National Daily
ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ ఓటు హక్కు వినియోగం పై ప్రతిజ్ఞ చేయించారు.
1 min |
January 26, 2022
Akshitha National Daily
ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు
జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయలు ర్యాలీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
1 min |
January 26, 2022
Akshitha National Daily
వినూత్నంగా ఆప్ డిజిటల్ మీడియా ప్రచారం
ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ డిజిటల్ ప్రచారానికి తెరతీశారు. ' కేజీవాల్ కి ఒక అవకాశం' పేరి ట డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిం చారు.
1 min |
January 25, 2022
Akshitha National Daily
పిఆర్సీపై హైకోర్టులో విచారణ
పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది
1 min |
