Prøve GULL - Gratis

రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా హెచ్చింపు?

Vaartha

|

June 14, 2025

ఒఆర్ఆర్, త్రిబులార్పై అధిక శాతం పెంచే దిశగా ప్రణాళిక

హైదరాబాద్ జూన్ 13 ప్రభాతవార్త: తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచడానికి సిద్ధమవుతోన్నట్లు తెలిసింది. హైదరాబాద్ ఓఆర్ఆర్, త్రిబులార్ మధ్య ప్రాంతాలపై ఈ పెంపు ప్రధానంగా ఉంటుందని సమాచారం.అపార్ట్మెంట్లపై 30 శాతం, ఖాళీ స్థలాలపై వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల ఉండవచ్చు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచు తుంది.. కానీ గృహ కొనుగోలుదారులకు ఆర్థిక భారం అవుతుంది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Vaartha

Denne historien er fra June 14, 2025-utgaven av Vaartha.

Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.

Allerede abonnent?

FLERE HISTORIER FRA Vaartha

Vaartha

Vaartha

ఎయిర్ ఫోర్స్క రెండు తేజాస్ జెట్ విమానాలు

తేజస్ యుద్ధ విమానాల డెలివరీలో జాప్యం జరుగుతోందంటూ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్త్ సింగ్ గతంలో తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం లో తాజాగా కీలక పరిణా మం చోటుచేసుకుంది.

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

విమానం గాల్లో ఉండగా టాయిలెట్లలో సమస్య

బాలి నుంచి బ్రిస్బేనక్కు వెళ్తున్న విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

టేకాఫ్.. అంతలోనే తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇండోర్ కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది.

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

40 శాతం డిస్కౌంట్ పేరిట రూ. 3 కోట్లతో వ్యాపారి పరార్

ఆర్మూర్లో బోర్డు తిప్పేసిన తిరుమల ట్రేడర్స్. ఆర్మూర్లో భారీ మోసం

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

ఎంపి మహువా మొయిత్రాపై కేసు నమోదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై కేసు నమో దు చేశారు.

time to read

1 min

September 01, 2025

Vaartha

రైతులకు తొలిసారి వాట్సాప్ ఛానల్

అందుబాటులోకి తెచ్చిన వ్యవసాయ శాఖ

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

సెప్టెంబరులోనే 'అమృతా భారత్, రైలు పరుగులు

రాష్ట్రంలో తొలిసారిగా అమృతా భారత్ రైలు రయ్యి రయ్యినా దూసుకువెళ్లనుంది.

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

దేశంలో విచారణ పెండింగ్ సిబిఐ కేసులు 7,072

సివిసి వార్షిక నివేదిక విడుదల

time to read

1 min

September 01, 2025

Vaartha

వారం - వర్యం

వారం - వర్యం

time to read

1 min

September 01, 2025

Vaartha

Vaartha

పట్టణాల్లోనే ఎందుకు వరుసగా క్లౌడ్ బరస్లు?

ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన వైపరీత్యాలు పర్యావరణవేత్తలకు అంతుచిక్కని మేఘ విస్ఫోటం

time to read

2 mins

September 01, 2025

Listen

Translate

Share

-
+

Change font size