Facebook Pixel జూబ్లీహిల్స్ బైపోల్.. టికెట్ ఫైట్ | AADAB HYDERABAD - newspaper - Les denne historien på Magzter.com

Prøve GULL - Gratis

జూబ్లీహిల్స్ బైపోల్.. టికెట్ ఫైట్

AADAB HYDERABAD

|

12-09-2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గం

జూబ్లీహిల్స్ బైపోల్.. టికెట్ ఫైట్

యువ నేతగా వి. నవీన్ యాదవ్..

మాజీ మేయర్ ఇమేజ్ బొంతు రామ్మోహన్..

కాంగ్రెస్ వ్యూహం.. డబుల్ టార్గెట్

• నగరంలో కాంగ్రెస్ ప్రతిష్టను పరీక్షించే ఎలక్షన్

• బొంతు రామ్మోహన్ వర్సెస్ వి.నవీన్ యాదవ్

• ఒక్క సీటు, రెండు ఫాక్టర్లు, మూడు సమీకరణాలు

• హైటెక్ సిటీ ప్రాంతం, బస్తీల సమీకరణం కీలకం

• నూతన ఓటర్ల తీర్పు ఎటు మళ్లుతుందో ఉత్కంఠ

• టికెట్ కేటాయింపుల్లో బీసీ అభ్యర్థికే ప్రాధాన్యం

హైదరాబాద్ నగర రాజకీయాలను కుదిపేస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒక్క సీటు కోసం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని “డబుల్ టార్గెట్" ప్లాన్తో రంగంలోకి దిగింది.

హైదరాబాద్ 11 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల వేడి మళ్లీ హైదరాబాద్ నగరంపై కేంద్రీకృతమైంది. సాధారణంగా బైపోల్ ఎన్నిక అంటే రాజకీయాల్లో పెద్దగా ప్రాధా న్యత ఇవ్వరు. కానీ ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇది కేవలం ఒక నియోజకవర్గం ఎన్నిక కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు పునాది వేయగల కీలక సమరం. ఇది బిఆర్ఎస్ భవిష్యత్తు పతనానికి నాంది కావచ్చు.

ఇది బీజేపీ నగర దండయాత్రకు బ్రేక్ వేయగల సమరం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రెహమత్ నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశం కేటీఆర్ సమక్షంలో జరిగింది.. ఆ సమావేశంలో కేటీఆర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత సునీత పోటీ చేస్తారని చెప్పకనే చెప్పేశారు.. ఇక బీజేపి అభ్యర్థి విషయానికొస్తే మహా కూటమి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ అభ్యర్థి బీజేపీ, టీడీపీ, జన సేన పార్టీలలో ఎవరనేది తేలాల్సి ఉంది...

జూబ్లీహిల్స్ బైపోల్.. గ్రేటర్ ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు..

FLERE HISTORIER FRA AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా భాజపా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలిగా రషీదా బేగం నియామకం!

మేడ్చల్ మల్కా జ్ గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ (భాజపా) మైనార్టీ మోర్చా మహిళా అధ్యక్షురాలిగా రషీదా బేగం నియమితుల య్యారు.

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం

14 నైబర్ హుడ్ సెంటర్లకు రవాణాకోసం ఆటోల పంపిణీ.. • ఈ - ఆటోలను ప్రారంభించిన మంత్రి ధనసరి అనసూయ..

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పాస్పోర్టీకి పౌరసత్వానికి తేడా తెలియకపోవడం దురదృష్టం

తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయకండి.. బాధ్యత కలిగిన ఎంపీ ఇలా మాట్లాడటం శోచనీయం ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కిషన్రెడ్డి

time to read

1 mins

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అలీ లాడ్జ్ బీబీ కా ఆలంకు ధట్టి సమర్పణ

ఆసఫ్ జాహీ రాజవంశానికి చెందిన 9వ నిజాంగా గుర్తింపు పొందిన నవాబ్ రౌనక్ యార్ ఖాన్ మొహర్రం సందర్భంగా చారిత్రాత్మక అలీ లాడ్జి బీబీ కా ఆలంకు సంప్రదాయ ధట్టి సమర్పించారు.

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రవాస భారతీయుల అపూర్వ ఘన స్వాగతం

• మూడురోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ కు మోడీ..• శనివారం సాయంత్రం సీషెల్స్ చేరుకున్న ప్రధాని..• ఎయిర్పోర్ట్ లో మోడీ, మోడీ అంటూ నినాదాలు..• కృతజ్ఞతగా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన నరేంద్ర మోడీ..

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ముంపు మేస్త్రీగా మారిన గుంపు మేస్త్రీ..!

ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్య ఏమి చర్చలు జరిగాయి..? ఆ చీకటి ఒప్పందం ప్రజల ముందు ఉంచండి.. రేవంత్ నిర్ణయాలు తెలంగాణ హక్కులకు భంగం కలిగేలా ఉన్నాయి.. శిష్యుడు సీఎం అయ్యాడని బాబు గుండ్రేవులను తీసుకొస్తున్నారు.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ భేటీపై హరీష్ ఘాటు విమర్శలు..

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

24 గంటలు అప్రమత్తంగా ఎంఈటీ బృందాలు

మల్కాజ్గరిలో క్షేత్రస్థాయిలో కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి విస్తృత పర్యటన

time to read

1 mins

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జూన్ 28 2026

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మంత్రి సీతక్కను కలిసిన ఆసిఫ్ అలీ

సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించిన మంత్రి సీతక్క

time to read

1 min

28-06-2026

AADAB HYDERABAD

ఓటమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సునీల్ గవాస్కర్

ఐర్లాండ్ జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ భారత్ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

time to read

1 min

28-06-2026

Listen

Translate

Share

-
+

Change font size