భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో అక్బర్ చక్రవర్తి ప్రసిద్ధులు. ఆయన కొలువులో బీర్బల్ మంత్రిగా వుండేవాడు. బీర్బల్ చాలా తెలివైనవాడు. ఆయనకు సమయస్ఫూర్తి, తెలివితేటలూ విపరీతంగా వుండేవి. పైగా చమత్కారి కూడాను. పాదుషాకు అప్పుడప్పుడు సరదాగా గడపటం అలవాటు. ప్రశ్నలు అడిగి సభికుల నుండి సమాధానాలు రాబట్టేవారు. అయితే అక్బరు ఎన్నో సమస్యలకూ పరిష్కారాలు అందించేవాడు. పాదుషాకు ఎందుకో అక్బర్ బీర్బల్ అంటే ప్రీతి. ఆయన మాట అంటే అంత విశ్వాసం. అయితే సామాన్యంగా ఎక్కడైనా సరే చక్రవర్తులు ఒక వ్యక్తిపై అమితంగా అభిమానాన్ని చూపుతున్నారంటే ఈర్ష్య, అసూయాలు పుట్టడం సహజం.అలాగే బీర్బల్ విషయంలో కూడా జరిగింది. సమయం చూసి బీర్బలు ఓడించాలనుకున్నారు.తమ శక్తి సామర్థ్యాలను కూడా అక్బర్ చక్రవర్తి ముందు ప్రదర్శించాలనుకుని వేచి వున్నారు.మంత్రులూ, సేనాని మిగిలిన సభికులు.
ఒకసారి బీర్బల్ ఏదో పని మీద ఊర వెళ్లాడు. ఇదే మంచి సమయం అనుకుని, సైన్యాధిపతి చక్రవర్తితో "జహాపనా! అందరికీ మేం..ఆనందం చేకూర్చాలనుకుంటున్నాం.మీరు ఎప్పుడూ మమ్మల్ని సంప్రదించరు. బీర్బల్తోనే సంప్రదిస్తారు. మాలో కూడా ఎంతో మంది అనుభవజ్ఞులున్నారు. దయచేసి మాకు కూడా మా శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి" అని అర్థించారు.
この記事は Vaartha-Sunday Magazine の May 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の May 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...