భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్
Sakshi Andhra Pradesh|December 30, 2020
యూకేలో బయటపడియూరపన్ను వణికి స్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణి కులకు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి కరోనా కొత్త స్ట్రయిన్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయని వెల్లడించింది.
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

  • ఆరుగురికి పాజిటివ్

  • బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తింపు

この記事は Sakshi Andhra Pradesh の December 30, 2020 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Sakshi Andhra Pradesh の December 30, 2020 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

SAKSHI ANDHRA PRADESHのその他の記事すべて表示
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్
Sakshi Andhra Pradesh

భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

యూకేలో బయటపడియూరపన్ను వణికి స్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణి కులకు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి కరోనా కొత్త స్ట్రయిన్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయని వెల్లడించింది.

time-read
1 min  |
December 30, 2020
రాణి వేలు నాచ్చియార్‌
Sakshi Andhra Pradesh

రాణి వేలు నాచ్చియార్‌

నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్‌’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను.

time-read
1 min  |
December 30, 2020
రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం
Sakshi Andhra Pradesh

రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం

గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శ

time-read
1 min  |
December 30, 2020
నో పార్టీ.. ఓన్లీ సేవ
Sakshi Andhra Pradesh

నో పార్టీ.. ఓన్లీ సేవ

రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు.ఎన్నికల రాజకీయాలకు దూరంగా.. ప్రజా సేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపు తానని రజనీ మంగళవారం స్పష్టం చేశారు.క్షమించాలని అభిమానులను కోరారు.

time-read
1 min  |
December 30, 2020
ఇదీ మా ఎజెండా
Sakshi Andhra Pradesh

ఇదీ మా ఎజెండా

మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు • సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. • నేడు ప్రభుత్వం, రైతు సంఘాల చర్చలు

time-read
1 min  |
December 30, 2020
కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య
Sakshi Andhra Pradesh

కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య

కర్ణాటక విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమగళూరు జిల్లా గుణ సాగర సమీపంలో రైలు పట్టాలపై భౌతికకా యం కనిపించింది. సోమవారం అర్ధరాత్రి 12.30 సమయంలో రైలు కింద పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా, సీఎం యడియూ రప్ప తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

time-read
1 min  |
December 30, 2020
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్‌
Sakshi Andhra Pradesh

సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్‌

జస్టిస్‌ బాబ్డేతో పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు.

time-read
1 min  |
December 29, 2020
నరసన్న రథం రెడీ
Sakshi Andhra Pradesh

నరసన్న రథం రెడీ

అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్ సక్సెస్

time-read
1 min  |
December 29, 2020
రాష్ట్రంలో గృహశోభ
Sakshi Andhra Pradesh

రాష్ట్రంలో గృహశోభ

ఊరూ వాడా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ. ఊరందూరులో పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్

time-read
2 分  |
December 29, 2020
30న చర్చలకు రండి
Sakshi Andhra Pradesh

30న చర్చలకు రండి

ఢిల్లీ సమీపంలోని టిక్రీ సరిహద్దు వద్ద మహిళా రైతుల ఆందోళన

time-read
1 min  |
December 29, 2020