試す 金 - 無料
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో.. క్యూ ఆర్ కోడ్లో విత్తనాలు
KRISHI JAGRAN - TELUGU
|April 2021
వానాకాలం పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
-

వానాకాలం పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, సరిపడ విత్తనాలు అందుబాటులో ఉంచడంపై అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రుల నివాస సముదాయంలోని తన ని
このストーリーは、KRISHI JAGRAN - TELUGU の April 2021 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
KRISHI JAGRAN - TELUGU からのその他のストーリー

KRISHI JAGRAN - TELUGU
భూసారం పెంచుకో ఓ రైతన్న ప్రతి కర్రలను భూమిలో దున్నుకో
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి పంట సుమారు 60.53 (వ్యవసాయ శాఖా, వానాకాలం, 2020 రిపోర్ట్) లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇది సాధారణ సీజన్ విస్తీర్ణానికి 36 శాతం అధికం. జిల్లాల వారిగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో ఎక్కువగా సాగు అయింది. ప్రత్తిని ఏరిన తర్వాత ఎకరానికి 10-30 క్వింటాల్ల ప్రతి కర్ర చెనులోనే వదిలేస్తున్నారు. ఈ ప్రతి కర్రలను తీసి కాలబెట్టడం జరుగుతుంది. ఇలా చేయడం వలన వాతావరణంలో గాలి కాలుష్యంమవుతుంది మరియు ప్రత్తి కర్రలలో ఉన్న విలువైన పోషకాలు నత్రజని, పొటాషియం మరియు ఫాస్ఫరస్ లను నష్టపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా వృధా అవుతున్నది.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
డ్రాగన్ ఫ్రూట్ సాగులో బి. శ్రీనివాస్ రెడ్డి -విజయగాధ
డ్రాగన్ ఫ్రూట్ దీనిని తెలుగులో గులాబీ పండు అని పిలుస్తారు.దీని శాస్త్రీయ నామం హెలో సరస్ అండాటస్ (Hylocerus Undatus). ఇది కాక్టస్ కుటుంబంలో ఒక జాతి మొక్క. డ్రాగన్ ఫ్రూట్ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉండటంతో ఈ మధ్య వీటికి వాణి జ్యపరమైన డిమాండ్ పెరిగింది.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
సేద్యం తీరు మారాల్సిందే!
అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సహేతుకమైన ధరకు ఆహార ఉత్పత్తులు అందించడం అతి పెద్ద సవాలు.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి హనీ మిషన్
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 20 ఏప్రిల్ 2021 న న్యూఢిల్లీ "FY777" (మధుక్రంతి పోర్టల్) మరియు నాఫెడ్ యొక్క హనీ కార్నర్ ను ప్రారంభిస్తారు.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో.. క్యూ ఆర్ కోడ్లో విత్తనాలు
వానాకాలం పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన మొదటి తరం న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
కోటా గ్రామానికి చెందిన రైతు కొత్త మరగుజ్జు మామిడిని అభివృద్ధి చేస్తాడు
రాజస్థాన్లోని కోటాలో నివసిస్తున్న శ్రీ కిషన్ సుమన్ ప్రసిద్ధ సదాబహర్ మామిడి యొక్క మరగుజ్జు రకాన్ని అభివృద్ధి చేశారు. ఈ కొత్త రకం రౌండ్-ది-ఇయర్ మరియు చాలా సాధారణ మరియు పెద్ద మామిడి వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటుంది.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
ప్రభుత్వం 5,000 టన్నుల మామిడిని ఎగుమతి చేయాలని చూస్తోంది
ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు 5,000 మెట్రిక్ టన్నుల (ఎంటి) మామిడి పండ్లను ఎగుమతి చేయాలని హార్టికల్చర్ విభాగం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
ఏప్రిల్ 30తో గడువు పూర్తి .. రైతు భరోసాకు అప్లై చేసుకోండిలా?
రైతులకు ఎంత ఆర్థిక సహాయం చేసినా తక్కువే అని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు మాత్రమే సాయం చేస్తుండగా.. అన్నదాతలకు మరింత చేయూతనివ్వాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు అరకొరగా మాత్రమే సాయం చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. ప్రభుత్వాలు చేసే సాయం రైతన్నలకు సరిపోవడం లేదు. ప్రభుత్వాలు చేసే సాయం రైతులకు అంతంతమాత్రంగానే ఉంది.
1 min
April 2021

KRISHI JAGRAN - TELUGU
ఈ నెల 16న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు
వర్గాలు, రంగాల వారీగా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రైతుల కోసం రైతు భరోసా, ఉచిత పంట బీమా, ఉచితంగా బోర్లు లాంటి పథకాలు ప్రవేశపెట్టగా.. సామాజిక వర్గాల వారీగా అనేక పథకాలు అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారికి ఉచిత విద్యుత్ తో పాటు పలు పథకాలను తీసుకొచ్చింది.
1 min
April 2021
Translate
Change font size