कोशिश गोल्ड - मुक्त
కొనసాగిన సస్పెన్షన్లు
Vaartha AndhraPradesh
|March 19, 2023
మళ్లీ 11మంది టిడిపి సభ్యులు బయటకు.. సభలో గందరగోళంపై ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని
-
మళ్లీ 11మంది టిడిపి సభ్యులు బయటకు..
సభలో గందరగోళంపై ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని
విజయవాడ,మార్చి18,ప్రభాతవార్తప్రతినిధి: శాసనసభలో శనివారం టిడిపి సభ్యులు వరుసగా 11 మంది ససెన్షన్కు గురయ్యారు. నేటి ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకరు తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల కార్యమ్రాన్ని చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన దిగారు . దీంతో సభలో గందరగోళం నెలకుంది. ఈ పరిస్థితుల నడమే మంత్రులు ప్రశ్నోత్తరాలను సమయంలో తాము ఆయా ప్రశ్నలకు బదులు చెప్పాల్సింది చెప్పేశారు. ఒక దశలో టిడిపి సభ్యులు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సమాచారం వెల్లడి చేయాలంటూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
यह कहानी Vaartha AndhraPradesh के March 19, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha AndhraPradesh से और कहानियाँ
Vaartha AndhraPradesh
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
2 mins
April 18, 2023
Vaartha AndhraPradesh
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
2 mins
April 18, 2023
Vaartha AndhraPradesh
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
1 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.
1 min
April 16, 2023
Translate
Change font size
