Facebook Pixel కొనసాగిన సస్పెన్షన్లు | Vaartha AndhraPradesh - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

కొనసాగిన సస్పెన్షన్లు

Vaartha AndhraPradesh

|

March 19, 2023

మళ్లీ 11మంది టిడిపి సభ్యులు బయటకు.. సభలో గందరగోళంపై ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని

కొనసాగిన సస్పెన్షన్లు

మళ్లీ 11మంది టిడిపి సభ్యులు బయటకు..

సభలో గందరగోళంపై ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని

విజయవాడ,మార్చి18,ప్రభాతవార్తప్రతినిధి: శాసనసభలో శనివారం టిడిపి సభ్యులు వరుసగా 11 మంది ససెన్షన్కు గురయ్యారు. నేటి ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకరు తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల కార్యమ్రాన్ని చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన దిగారు . దీంతో సభలో గందరగోళం నెలకుంది. ఈ పరిస్థితుల నడమే మంత్రులు ప్రశ్నోత్తరాలను సమయంలో తాము ఆయా ప్రశ్నలకు బదులు చెప్పాల్సింది చెప్పేశారు. ఒక దశలో టిడిపి సభ్యులు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సమాచారం వెల్లడి చేయాలంటూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

Vaartha AndhraPradesh

यह कहानी Vaartha AndhraPradesh के March 19, 2023 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Vaartha AndhraPradesh से और कहानियाँ

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం

అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్

time to read

2 mins

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని

అప్రూవర్ దస్తగిరి ఆందోళన

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు

ఇఫ్తార్ విందులో సిఎం జగన్

time to read

1 min

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు

ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్

time to read

2 mins

April 18, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు

పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి

రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

time to read

1 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు

మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త

time to read

2 mins

April 16, 2023

Vaartha AndhraPradesh

Vaartha AndhraPradesh

కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు

కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.

time to read

1 min

April 16, 2023

Translate

Share

-
+

Change font size