రైతుబంధు ఇవ్వడంలేదు..
Praja Jyothi
|October 28, 2024
రైతుబంధు ఉందో, లేదో తెలియదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
-
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది పూర్తిగా పాలన గాడి తప్పింది ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు.గురుకుల పాఠశాలలకు రెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉ ంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. రూ.5, రూ.10 లక్షల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేని, వీధి లైట్లు సరిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని, కొత్త వీధిలైట్లను నిధులివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రూ.2500 మహిళలకు హామీ రాలేదని, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. కాలేజీ విద్యార్థులకు స్కూటీలు సంస్థలకు ఆర్డర్ ఇవ్వలేదని, వితంతు, విద్యార్థులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్ పెంచలేదని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ఇస్తున్న రూ. 5 లక్షల భరోసా కార్డు, యువతకు నిరుద్యోగ భృతి సీఎం ఆలోచన చేయలేదన్నారు. అంతేకాకుండా.. రైతు బంధు రాబంధుల పాలైంది. కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేలు కౌలుకే ఇచ్చారని విమర్శించారు. విద్యార్థుల మెస్ చార్జీల పెంపుపై అతీగతీ లేదు. దళితబంధు ఉన్నదా? ఊడిందా? తెలీదు.. బీసీ బంధు ఎవ్వరూ ఎత్తుకెళ్లారో తె
यह कहानी Praja Jyothi के October 28, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Praja Jyothi से और कहानियाँ
Praja Jyothi
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు
పిల్లల నిబంధన ఎత్తివేత సవరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ బిల్లుల ఆవశ్యకతను వివరించిన మంత్రి సీతక్క
1 min
January 04, 2026
Praja Jyothi
పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల్ పట్టణంలోని పాత మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.అనిత గారు ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు.
1 min
January 04, 2026
Praja Jyothi
కూనంనేనివి దివాళాకోరు రాజకీయం
మోడీపై వ్యక్తిగత విమర్శలపై మండిపాటు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి విమర్శలు
1 min
January 04, 2026
Praja Jyothi
అడ్డగోలుగా హైదరాబాద్ విభజన
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని డిమాండ్
1 min
January 04, 2026
Praja Jyothi
ఉమ్మడి ఎపిలో కూడా ఇలా జరగలేదు
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
1 min
January 04, 2026
Praja Jyothi
ఎంపిహెచ్ డబ్ల్యు పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు
విద్యార్థినులకు కలెక్టర్ మిఠాయిల పంపిణీ
1 min
December 16, 2025
Praja Jyothi
తొమ్మిది మండలాల గ్రామాలకు ప్రభుత్వ సెలవు
ఈ అవకాశాన్ని ఆయా మండలాల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఈ నెల 17వ తేదీన ఉ దయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.
1 min
December 16, 2025
Praja Jyothi
ఆయుత చండీ మహాయాగానికి డిఎస్పి నరేందర్ గౌడికి ఆహ్వానం
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటపురం గ్రామంలో శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆయుత చండీ మహాయాగం నిర్వహించనున్నారు.
1 min
December 16, 2025
Praja Jyothi
ముగిసిన మూడోదశ పోలింగ్ ప్రచారం
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
1 min
December 16, 2025
Praja Jyothi
నేటి నుండి రామాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు
డిసెంబర్ 15 ప్రజా జ్యోతి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీతా రామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు 1972 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేటి నుండి జనవరి 14 వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా నిర్వహిస్తునట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
1 min
December 16, 2025
Listen
Translate
Change font size
