మనిషి జీవితంలో వేగం పెరిగిపోయింది. సామాన్యుడి నుండి కోట్లకు పడగలెత్తిన బడా బాబులు వరకు అందరూ అనునిత్యం తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమై పరుగులు తీస్తున్నారు.
ఒక నగరం నుండి మరో నగరానికి, ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణించ డానికి ధనవంతులు విమానాలను ఆశ్రయిస్తుంటారు. అదే మధ్య తరగతివారు రైళ్లల్లో ప్రయాణిస్తుం టారు. ఒకప్పుడు ఆవిరితో నడిచే చుకుచుకు రైళ్లు ఉండేవి. వాటి స్థానంలో డీజిల్ రైళ్లు, విద్యుచ్ఛక్తితో నడిచే రైళ్లు వచ్చేశాయి. 90 కి.మీ.వేగంతో వెళితేనే ఆహా, ఓహో అని అందరూ ప్రశంసించారు. ఇప్పుడు గంటకు వందల కి.మీ. వేగంతో పరుగులు తీసే రైళ్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి.పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంగా పరుగులు తీసే బుల్లెట్ రైళ్లు కూడా వచ్చేశాయి. అందరికీ అందుబాటు చార్జీలతో 14 గంటలలో చేరవలసిన గమ్యాన్ని మూడున్నర గంటలలోనే చేరవేసే అతి వేగంగా పరుగులు తీసే రైళ్లు అందుబాటులోకి వచ్చేశాయి.విమాన వేగాన్ని తలపిస్తున్న అటువంటి బుల్లెట్ రైళ్లను మన దేశంలో కూడా ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు.మున్ముందు కొత్త, కొత్త బుల్లెట్ రైళ్లు మన దేశంలో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్
Esta historia es de la edición July 30, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 30, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
19 మే నుండి 25, 2024 వరకు
వారఫలం
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
వాస్తువార్త
అజ్ఞానం ఎంత అదృష్టమో!
'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి
సింగిల్ పేజీ కథ
ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.
ధర్మసంకటం
“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.
కడగండ్ల కడలిలో తెలుగు
ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.
మోంటానాలోని రో నది ప్రత్యేకత
అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.