• ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండర్లు..
• టెండర్ను దక్కించుకున్న ఎస్ఆర్విఎస్ ఇండస్ట్రీస్
• నిర్మాణం రద్దు చేసిన కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్
• డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తర్వాత రద్దు చేయడం ఏంటి..?
• ఆ నిధులు దారి మళ్లాయా.. లేక ఇతర ప్రయోజనాలకు ఉపయోగించారా?
స్మార్ట్ సొల్యుషన్స్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, సురక్షితమై, సుస్థిరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను అందజేస్తూ..నగరాలను ప్రమోట్ చేయాలన్నది ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సంస్థాగతంగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, ఆర్థికాభివృద్ధికి సాయపడాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
Esta historia es de la edición 28-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 28-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
• రేవంత్ సర్కార్ తీవ్ర కసరత్తు • మొదటి విడతలో 37 పోస్టుల భర్తీ
అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు
• రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంతిమ సంస్కారాలు పూర్తి
కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి
• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి
ముచ్చటగా మూడోసారి
దేశంలో ఎన్డీయే కొత్త సర్కార్ మరోసారి కొలువుదీరింది. భారత్లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది.
ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్న చిన్నారులకు మంత్రి పొంగులేటి అభినందన
రియల్ దందాతో..భారీ మోసం
• ప్రైడ్ ఇండియా బిల్డర్స్ నకిలీ బాగోతం • రంగారెడ్డి జిల్లా తోలుకట్టలో మరో ఫ్రీ లాంచ్ • యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా.. రంగు రంగుల బ్రోచర్స్తో అట్రాక్ట్
వీళ్ళు మామూలోళ్ళు కాదు..
వీళ్లంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు.
పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు
మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ పదవి దక్కింది. ఎర్రన్నాయుడు మరణంతో 2012లో 26 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు..2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు.
కొత్త వాణిజ్య పంటను కనుగొన్న నెల్లూరు రైతులు
సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వరి, ఇతర ఆహార ధాన్యాలు పండించే చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో మెల్లగా వాణిజ్య, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆధార్తో పెరుగుతున్న మోసాలు..
ఆ ఒక్క పని చేస్తే మీ డేటా సురక్షితం ఆధార్ అంటే ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు సంఖ్య